Thursday, April 18, 2024
Home Search

ట్రాక్టర్ - search results

If you're not happy with the results, please do another search
SRM Contractors Initial Public Offering

ఎస్‌ఆర్‌ఎం కాంట్రాక్టర్స్ ఐపిఒ ముగింపు

86.57 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది తుది షేర్ల కేటాయింపు రేపు 3న బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో లిస్టింగ్ న్యూఢిల్లీ : పబ్లిక్ ఇష్యూ కోసం ఎస్‌ఆర్‌ఎం కాంట్రాక్టర్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) గురువారం (28న) ముగిసింది. ఆఫర్...

జీపు, ట్రాక్టర్ ఢీకొని 8 మంది మృతి

బీహార్ ఖగారియా జిల్లాలో సోమవారం ఉదయం ఒక ట్రాక్టర్‌ను జీపు ఢీకొన్న దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది వ్యక్తులు మరణించారని పోలీసులు తెలియజేశారు. వారంతా జీపులో ప్రయాణిస్తున్నారు. పస్రహా ప్రాంతంలో...

అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా

మండలంలోని నర్సాపూర్ (డబ్లు) ఎక్స్ రోడ్డు సమీపాన అదే గ్రామానికి చెందిన పుట్టి భీమేష్ పంట పొలాల్లో దుక్కుదున్నీ ఇంటి కొస్తున్న తరుణంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ పై...
Uttar Pradesh Haridwar

చెరువులో పడిన ట్రాక్టర్: 15 మంది మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో శనివారం ఉదయం ట్రాక్టర్ చెరువులో పడింది. కాస్‌గంజ్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ చెరువులో పడిపోవడంతో 15 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన...
Farmers should not use tractor Trolleys on highways: Punjab HC

హైవేలపై ట్రాక్టర్లను ఎలా నడుపుతారు: రైతులను ప్రశ్నించిన హైకోర్టు

చండీగఢ్: మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ట్రాలీలను హైవేలలో నడపడానికి వీల్లేదని పంజాబ్, హర్యానా హైకోర్టు మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులకు తెలిపింది. ప్రాథమిక హక్కుల గురించే కాదు రాజ్యాంగ...
Konda surekha respond kavitha comments

‘ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించింది కెసిఆరే’

హైదరాబాద్: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. కవిత కామెంట్లపై కొండా సురేఖ స్పందించారు. కెసిఆర్ పాలనలో తెలంగాణను సర్వనాశనం చేశారని విమర్శలు...
Road accident in Vanasthalipuram: Two killed

ట్రాక్టర్, కార్లకు ఆర్టీసీ బస్సు ఢీకొని ఆరుగురి మృతి

అహ్మద్‌నగర్ : మహారాష్ట్ర లోని అహ్మద్‌నగర్‌లో బుధవారం తెల్లవారు జామున ట్రాక్టర్, కార్లకు రాష్ట్ర ప్రభుత్వ రవాణా బస్సు ఢీకొన్ని ఆరుగురు మృతి చెందారు. అహ్మద్‌నగర్ కల్యాన్ రోడ్డులో దవలిపురి పతా వద్ద...

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

నవాబ్‌పేట్: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నవాబ్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌కుమార్ తెలిపిక కథనం ప్రకారం వివరాలీలా ఉన్నాయి. మండల...

ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి

పినపాక:పినపాక మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామం వద్ద పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ చక్రాలను మట్టి చుట్టుకొని బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. స్ధానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావ్‌పేట...
Tractor accident in Rahul Gandhi Meeting

వనంబావిలో ట్రాక్టర్ బోల్తా: 12 మంది విద్యార్థులకు గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వనంబావిలో బుధవారం ఉదయం  ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌లో...
Leaders of Electricity Contractors Association met Minister Bhatti

మంత్రి భట్టిని కలిసిన విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు

మన తెలంగాణ/ హైదరాబాద్: డిప్యూటీ సిఎంగా, విద్యుత్‌శాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్కను విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి...

ట్రాక్టర్ బోల్తా.. మహిళ కూలీలకు గాయాలు

ఆసిఫాబాద్: తిర్యాణి మండలంలోని గుండాల గ్రామం వద్ద ట్రాక్టర్ వాహనం శనివారం ఉదయం బోల్తా పడి మహిళ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. తిర్యాణి ఎస్‌ఐ సిహెచ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం తిర్యాణి...
Congress Leaders Meet CEO Vikas Raj

రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లించే కుట్ర: కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్ లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ కు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి...
Tractor accident in Rahul Gandhi Meeting

రాహుల్ గాంధీ సభకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కల్యాణపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి...

ట్రాక్టర్ ను 8 సార్లు సోదరునిపై నడిపించి తొక్కి చంపిన కిరాతకం

జైపూర్ : రాజస్థాన్ లోని భరత్‌పూర్‌లో రెండు కుటుంబాల మధ్య నలుగుతున్న భూవివాదం ఒకరినొకరు కర్రలు, రాళ్లతో దాడులకు , చివరికి ఒకరి పై ట్రాక్టర్ ఎనిమిది సార్లు నడిపించి ప్రాణాలు తీసిన...
Tractor fell into the Canal...three died

ట్రాక్టర్ వాగులో పడి ముగ్గురు మృతి

మన తెలంగాణ/సదాశివపేట: ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడడడంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్కూర్‌లో శనివారం చోటుచేసుకుంది. సదాశివపేట సిఐ నవీన్‌కుమార్...

అదుపు తప్పి వాగులో పడ్డ ట్రాక్టర్.. ముగ్గురు మృతి

సదాశివపేట:  ట్రాక్టర్ అదుపు తప్పి వాగులో పడడడంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్కూర్‌లో శనివారం చోటుచేసుకుంది. సదాశివపేట సిఐ నవీన్‌కుమార్...
Three killed in Tractor plunged into Manjira River

మంజీరా నదిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: ముగ్గురు మృతి

సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. మంజీరా నదిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను గోపాల్(30), రమణ(45),...

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి

రాజంపేట్ ః రైల్వే బ్రిడ్జీ అండర్ గ్రౌండ్ పనుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్దుడు నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. రైల్వే పనులు నడుస్తున్నప్పటికి రైల్వే ట్రాక్ దాటే ప్రాంతంలో కనీస...

కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు.. రూ. 94 కోట్ల నగదు, బంగారం పట్టివేత

న్యూఢిల్లీ : కర్ణాటకతోపాటు అనేక రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక లోని...

Latest News