Home Search
తెలంగాణ ప్రభుత్వ - search results
If you're not happy with the results, please do another search
శ్రీరామ నవమి నాడు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: శ్రీరామ నవమి నాడు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా శ్రీరామ నవమి శోభాయాత్రకు బిజెపి ఎంఎల్ఏ రాజా సింగ్ నేతృత్వం వహించబోతున్నారు. అధికారిక క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 17న(బుధవారం) ప్రభుత్వం...
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన డా. మల్లు రవి
మన తెలంగాణ / హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన డా. మల్లు రవి కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఆదివారం...
జనవరి 1న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
2024 సంవత్సరంలో మొదటిరోజున తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి వరకూ ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకులు జరుపుకోనున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి...
పివి కీర్తి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి పివి నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పివి నరసింహా రావు 19వ...
ప్రజా సంక్షేమం, అభివృద్ధియే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
బిచ్కుంద: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామ గ్రామాన మౌళిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్దియే ధ్యేయంగా ఎం కేసిఆర్ పాలన కొనసాగిస్తున్నారని జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే అన్నారు. బుధవారం...
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ప్రోత్సాహాన్నందిస్తోంది
కెసిఆర్ సర్కార్పై డిజిపి అంజనీ కుమార్ ప్రశంసల జల్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ సర్కార్పై రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహాయ...
రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం వలిగొండ మండలం ప్రొద్దుటూరు క్లస్టర్ రైతు వేదికలో నిర్వహించిన రైతుల ప్రత్యేక...
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి
గద్వాల: తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గురువారం ధరూర్ మండలం ఉప్పేరు జడ్పీహెచ్ఎస్ నుంచి ధరూర్ మండల కేంద్రానికి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే...
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ కృషి
గద్వాల ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృ షి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నా రు. గురువారం ధరూర్ మండలం ఉప్పేరు...
మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి : మంత్రి మల్లారెడ్డి
జవహర్నగర్: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మంగళవారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో...
గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
యాదాద్రి భువనగిరి : గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొ ండ పట్టణ కేంద్రంలోని ఒకటవ వార్డు సాయినగర్, మైసమ్మ కాలనీలో...
పేదరిక నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం బేష్…
సంక్షేమం కోసం విన్నూత పథకాలు అమలుపై ప్రభుత్వానికి ప్రశంసలు
గ్రీన్ విలేజీలు మార్చేందుకు అధికారులు దృష్టి పెట్టాలి
కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి,...
క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి : కాలేరు
కాచిగూడ: క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తుందని, ఇది దేశానికి...
పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం : మంత్రి మల్లారెడ్డి
జవహర్నగర్: పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 13, 12, 27, 11,...
మంచినీరు అందించడంలో చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే
ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్
షాద్నగర్: ప్రజలకు మంచినీరు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, దేశంలో ఎక్కడ లేని విధంగా స్వచ్చమైన తాగునీరు అంధిస్తున్నట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ వివరించారు. ఆదివారం...
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్పై తెలంగాణ ప్రభుత్వం మౌనం ఎందుకో?
షాద్నగర్: లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని వైఎస్ఆర్టిపి షాద్నగర్ కోఆర్డినేటర్ మహ్మద్ ఇబ్రహీం ప్రశ్నించారు. ఆదివారం షాద్నగర్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ జలగోస కవిసభ కరపత్రాన్ని ప్రజా...
అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు
మల్కాజిగిరి: తన ఐదేళ్ల పదవి కాలంలో ఇప్పటి వ రకు రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మల్కాజిగిరి...
అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
జఫర్గడ్ : అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని...
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం
మల్కాజిగిరి: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందంటే ఈ ఘ నత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు చెందుతుందని మల్కాజిగిరి శాసన సభ్యులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తెలంగాణ దశాబ్ది...
వ్యాపారవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం చేయూత
హైదరాబాద్ ః తెలంగాణ ప్రభుత్వం వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యాపారవేత్తలకు సరళతరమైన విధానాలు అమలు చేస్తుందని యువ పారిశ్రామిక వేత్త ధనుష్ పేర్కొన్నారు. ఇటీవల...