Home Search
పార్లమెంటులో - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటులో మరో ముగ్గురు ఎంపిల సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపిల సస్పెన్షన్లు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం మరో ముగ్గురు లోక్సభ కాంగ్రెస్ ఎంపిలు ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ ఎంపిలు డికె సురేశ్, దీపక్...
పార్లమెంటులో భద్రతావైఫల్యం: లోక్ సభ ఛాంబర్లోకి దూకిన ఆగంతకులు (వీడియో)
పార్లమెంటులో భద్రతావైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. బుధవారం లోక్ సభ జరుగుతున్న సమయంలో పబ్లిక్ గ్యాలరీనుంచి ఇద్దరు యువకులు అకస్మాత్తుగా సభలోకి దూకారు. నల్లచట్టాలను రద్దుచేయాలి అంటూ వారు నినాదాలు చేస్తుండగా, కొందరు ఎంపీలు...
మణిపూర్పై పార్లమెంటులో ఆగని గొడవ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపూర్ అంశంపై ఉభయ సభల కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం కలుగుతోంది.ప్రధాని సమక్షంలోనే మణిపూర్ అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గురువారం...
చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. పార్లమెంటులో చర్చకు రండి
న్యూఢిల్లీ : మణిపూర్ హింసాత్మక సంఘటనలపై తక్షణమే పార్లమెంట్లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై చర్చలో పాల్గొనాలని...
బిసిల కులగణన చేపట్టాలి…పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలి
కేంద్రమంత్రి అథ్వాలేకు బిసి నేతల వినతి
హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ఈ విషయమై ప్రధానమంత్రి...
బిసి కులగణన చేపట్టాలి… పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బిసి నేతల వినతి
హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ విషయమై...
పార్లమెంటులో విపక్ష ఎంపీల మానవహారం..
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు పాల్పడిన ఆర్థిక అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. గురువారం పార్లమెంటు ఎదుట విపక్షాలకు...
పార్లమెంటులో ఎన్నికల అజెండా!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల సరళిని గమనిస్తే 2024 ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను సూచిస్తున్నది. ముఖ్యంగా లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో...
పార్లమెంటులో చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ వచ్చిన ఆరోపణలపై, హిండెన్బర్గ్ నివేదికపై ఎలాంటి చర్చ పార్లమెంటులో జరగకుండా ఉండేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ప్రధాని...
పార్లమెంటులో ఆగని అదానీ రభస..
న్యూఢిల్లీ:భారీగా పతనమవుతున్న దానీ గ్రూపు షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు కూడా పార్లమెంటుపై పడింది. దీంతో ఉభయసభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్బర్గ్...
పార్లమెంటులో ఆర్థిక సర్వే 2023ని ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ‘ఆర్థిక సర్వే 2023’ని ప్రవేశపెట్టారు. భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2023-24లో 6 నుంచి 6.8 శాతం ఉండగలదని ఈ సర్వే ప్రొజెక్ట్...
పార్లమెంటులో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్సభ, రాజ్యసభల సంయుక్త...
పార్లమెంటులో పచ్చి వంకాయ కొరికిన ఎంపి
న్యూఢిల్లీ: రోజు రోజుకూ మండుతున్న వంట గ్యాస్ ను దృష్టిలో ఉంచుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు కకోలి ఘోష్ లోక్ సభలో పచ్చి వంకాయ ఎత్తి చూపుతూ కొరికారు. వంట గ్యాస్...
పార్లమెంటులో టిఆర్ఎస్ ఎంపిలు వాకౌట్…
ఢిల్లీ: ధరల పెంపు, జిఎస్టి అంశంపై మొండి వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ ఎంపిలు వాకౌట్ చేశారు. టిఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబట్టారు. లోక్ సభ...
పార్లమెంటులో ఎంపీలు ఉపయోగించకూడని మాటలు!
‘అన్ పార్లమెంటరీ’ పదాల కొత్త జాబితాతో బుక్లెట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ సచివాలయం- లోక్సభ,రాజ్యసభ రెండింటిలోనూ అన్పార్లమెంటరీగా పరిగణించబడే పదాలు, వ్యక్తీకరణలను...
పార్లమెంటులో బిసి బిల్లు పెట్టడానికి కృషి : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు....
పార్లమెంటులో ఏడ్చేసిన రూపా గంగూలీ !
న్యూఢిల్లీ: బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఎనిమిది మంది సజీవదహనమైన ఘటనపై బిజెపి పార్లమెంటు సభ్యురాలు, మాజీ టివి నటి రూపా గంగూలీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. బెంగాల్లో జీవించే స్థితి లేదని, అక్కడ రాష్ట్రపతి...
పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు రద్దు చేశాకే రైతు ఆందోళన విరమణ: టికైత్
న్యూఢిల్లీ: వివాదాస్పద మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంపై భారతీయ కిసాన్ యూనియన్(బికెయూ) నాయకుడు రాకేశ్ టికైత్ ప్రతిస్పందించారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని పార్లమెంటులో ఆమోదించాకే ఆందోళన...
ఏ పార్లమెంటులోనైనా ఇతర దేశాల వ్యవహారాలు చర్చించరాదు : స్పీకర్ బిర్లా
న్యూఢిల్లీ : ఏదేశ పార్లమెంటయినా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలను కానీ, అంతర్జాతీయ వ్యవహారాలను కానీ ప్రస్తావించరాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం స్పష్టం చేశారు. రోమ్లో జరుగుతున్న జి 20...
పార్లమెంటులో చర్చల తీరుపై సిజెఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పార్లమెంటులో చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడం పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు....