Home Search
పెరుగుతున్న ఇంధన ధర - search results
If you're not happy with the results, please do another search
ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్లో స్థిరత్వం కోసం...
టికెట్లపై ఇంధన చార్జీలను తొలగించిన ఇండిగో
న్యూఢిల్లీ : బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో టిక్కెట్లపై ఇంధన చార్జీలను నిలిపివేసింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలు నిరంతరం పెరుగుతున్నకారణంగా ఇండిగో 2023 అక్టోబర్ నుండి ఇంధన చార్జీలను వసూలు...
క్రూడ్ ధరల దడ
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర మళ్ళీ పెరుగుతోంది. బ్యారెల్ 150 డాలర్లకు చేరిపోయిన ఒకప్పటి సంక్షోభం గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం 90 డాలర్లకు పైనే వున్న మనం వాడే బ్రెంట్ రకం క్రూడాయిల్...
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆధరణ
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వాటి ధరల విషయానికొస్తే వినియోగదారులు పెదవి విరిస్తున్నారు. దీనికి కారణం సబ్సిడీ తర్వాత కూడా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు డీజిల్-, పెట్రోల్...
ఇవి, పెట్రో వాహనాల ధరల మధ్య వ్యత్యాసం
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆధరణ
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వాటి ధరల విషయానికొస్తే వినియోగదారులు పెదవి విరిస్తున్నారు. దీనికి కారణం సబ్సిడీ తర్వాత కూడా ఎలక్ట్రిక్ వాహనాల...
ఇంధన భద్రతలో చమురు, సహజ వాయువులు కీలక పాత్ర: మోడీ
బెంగళూరు: స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు అవసరమైన రోడ్మ్యాప్ను సృష్టించినప్పటికీ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్ను తీర్చడానికి ఆయిల్ అండ్ గ్యాస్ రంగం అత్యంత కీలకమైన పాత్రను పోషించనుంది....
ధరలు ఇప్పట్లో తగ్గవా?
నాలుగు శాతానికి ద్రవ్యోల్బణం రేటు తగ్గేందుకు రెండు సంవత్సరాలు పడుతుందని రిజర్వుబాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ 2022 ఆగస్టు 23న చెప్పారు. వృద్ధి రేటును పెద్దగా కోల్పోకుండానే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని అన్నారు. అంటే...
పెట్రోల్ ధర భారత్లోనే ప్రియం!
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదాలు ఉన్నాయి. మీరు పన్నులు తగ్గించుకోండి అంటూ ఒకరినొకరు నిందించుకుంటూ కాలం గడిపేస్తున్నారే తప్ప ప్రజల ఘోష అర్థం చేసుకోవడం లేదు.పెట్రోల్...
అధిక ధరలపై కాంగ్రెస్ వినూత్న నిరసన
31తేదీ ఉ.10గం.కు డప్పులు, గంటల మోత
పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి
31నుంచి ఏప్రిల్ 7వరకు 3దశల్లో ఉద్యమం
న్యూఢిల్లీ : దేశంలో విపరీత స్థాయిలో పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో...
ఇంధన ధరల పెంపు సబబే..
న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో అన్ని రకాల ఇంధన ధరల పెంపుదల నిర్ణయం సమర్థనీయమే అని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సమర్థించారు. లోక్సభలో గురువారం పెరుగుతున్న పెట్రో, గ్యాసు...
వంటనూనెల ధరలు తగ్గుముఖం
గరిష్టంగా రూ 20 వరకూ ఉపశమనం
సుంకాలు ఇతర చర్యలతో కళ్లెం
టోకు రేటుపై కేంద్రం వివరణ
న్యూఢిల్లీ : దేశంలోని ప్రధాన మార్కెట్లలో వంటనూనె టోకు ధరలు కిలోకు రూ 5 నుంచి...
ఉచితంగా కరోనా టీకా ఇవ్వడమే ఇంధన ధరలు పెరగడానికి కారణం
కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతుండడానికి కారణంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా కరోనా...
సిమెంట్ ధర పెరిగే సూచన
ముడిసరకులు ప్రియం కావడంతో బ్యాగుపై రూ.60 పెరిగే అవకాశం
మనతెలంగాణ/ హైదరాబాద్: సిమెంట్ తయారీకి వినియోగించే ముడి సరకుల ధరల పెరుగుదలతో ఉత్పత్తి వ్యయం పెరిగి ప్రతి బ్యాగ్పై రూ.60 పెరిగే అవకాశం...
రాష్ట్రాల వైఖరితోనే పెట్రోధరలు భగ్గు
జిఎస్టి పరిధిలోకి తేవడం ఇష్టం లేదు
కేంద్రం పన్నులు సముచితమే
పెట్రోలియం మంత్రి పూరి
కోల్కతా : దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆగకుండా పెరగడానికి రాష్ట్రాల చర్యలే కారణం అని కేంద్ర పెట్రోలియం మంత్రి...
కూరగాయలపై ఇంధన భారం
పెట్రోల్ @ రూ.105 ... డీజిల్ రూ. 98... ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా వరుసగా పెరగుత్నున పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుని వంటింటి బడ్జెట్ తారుమారవుతోంది....
31వ సారి పెరిగిన ఇంధన ధరలు
న్యూఢిల్లీ : భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 37 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధర...
సెంచరీ దాటిన పెట్రోల్ ధర
ప్రస్తుతం రూ. 100.20లకు చేరుకున్న పెట్రోల్
ధరల పెంపు ఆవేదన వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు
మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర సెంచరీ దాటి కొత్త రికార్డు నమోదు...
పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా (వీడియో వైరల్)
ముంబై: దేశంలో చమురు ధరలు పెంపును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నేతలు శనివారం ధర్నాకు దిగారు. ముంబైలోని బిజెపి కార్యాలయం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్...
వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
హైదరాబాద్: పెట్రోల్ ధరలను చమురు సంస్థలు వరసగా ఆరో రోజు పెంచాయి. ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన ధరలు ఆదివారం మళ్లీ పెరిగాయి. ఈ నెలలో పెట్రో ధరలు పెరగడం...
వరుసగా రెండవరోజు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
న్యూఢిల్లీ: వరుసగా రెండవ రోజు పెంపుదలతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 25 పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో...