Home Search
ప్రజా కోర్టు - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్లు ప్రజా ప్రతినిధులు కారు: సుప్రీంకోర్టు
చీటికీ మాటికీ రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదిస్తున్న గవర్నర్లకు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. తాము ఎన్నికైన ప్రజాప్రతినిధులం కామనే విషయాన్ని గవర్నర్లు మరచిపోకూడదని హెచ్చరించింది. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు పెండింగ్ లో...
తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్
హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది....
కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాకోర్టు ఓ అట్టర్ ఫ్లాప్ షో
రేవంత్ రెడ్డి బాహుబలి సెట్టింగ్ వేసి, పులకేశి సినిమా చూపించాడు
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన దాసోజు శ్రవణ్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాకోర్టు ఓ అట్టర్ ప్లాప్ షో అని, రేవంత్...
విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం
హైదరాబాద్ : తెలంగాణ రాష్టంలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. రాష్టంలో ప్రతి సంవత్సరం టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని న్యాయవాది శంకర్ ఈ పిల్...
షిండే… ప్రజాకోర్టులో తేల్చుకుందాం: ఉద్ధవ్ ఠాక్రే
ముంబయి: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ప్రజాకోర్టులో తేల్చుకుందామని శిండే ప్రభుత్వానికి సవాలు విసిరారు....
గురు, శుక్రవారాల్లో హైకోర్టులో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణపై శనివారం నాడు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ గురు, శుక్రవారాల్లో మధ్యా హ్నం రెండున్నర గంటలకు ఎంపి, ఎంఎల్ఎల...
ప్రజా ప్రతినిధులపై కేసులో.. తెలంగాణ హైకోర్టు కార్యాచరణ భేష్
మిగతా హైకోర్టులు ఆదర్శంగా తీసుకోవాలి
సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణలో ప్రజాప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ కేసుల సత్వర విచారణకు వివిధ రాష్ట్రాల హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. ఈ మేరకు...
నేడు కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన
మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన హైకోర్టు భవనం నిర్మాణ పనుల కు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై. చంద్రచూడ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేర కు...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులకు కారణం చెప్పకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్యను కోరుతూ కేరళలోని సిపిఎం ప్రభుత్వం అనూహ్య రీతిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి చర్యను రాజ్యాంగ విరుద్ధంగా...
భారత్లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ
హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...
హైకోర్టులో ప్రణీత్ రావుకు చుక్కెదురు
హైదరాబాద్: హైకోర్టులో ప్రణీత్రావుకు చుక్కెదురైంది. ప్రణీత్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కోట్టేసింది. ఎలాంటి కండీషన్లు లేకుండా కస్టడీకి ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. కస్టడీపై కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఎస్ఐబి మాజీ...
మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన
సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తి సామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు. సామాన్య రైతు...
ఎంఎల్సి కవిత అరెస్ట్ అప్రజాస్వామికం : పోచారం శ్రీనివాసరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్సి కవితను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని ఆరోపించారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్లో...
ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయానిదే గెలుపు:హరీశ్రావు
ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, అక్రమ కేసులు సరికాదని మాజీ మంత్రి , సిద్దిపేట ఎంఎల్ఎ హరీష్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరులోని ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎంఎల్ఎలు కొత్త ప్రభాకర్రెడ్డి,...
ప్రజాపాలనకు వంద రోజులు
మన తెలంగాణ/హైదరాబాద్ : నాలుగు కోట్ల జనం ఆశలు, ఆకాంక్షలతో కొలువు దీరిన ప్రజా పాలన లో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి...
ఉదయనిధిపై పిటిషన్ను కొట్టివేసిన మద్రాసు హైకోర్టు
చెన్నై: డిఎంకెకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొన్నందుకు తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పికె శేఖర్బాబు, నీలగిరీస్ ఎంపి ఎ రాజాపై కో వారంటో(అనర్హులుగా...
లంచం కేసుల్లో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు: సుప్రీం
ఢిల్లీ: లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంఎల్ఎ, ఎంపిలు అవినీతికి పాల్పడితే విచారణ ఎదుర్కొవాల్సిందేనని కోర్టు తీర్పు వెల్లడించింది. చట్ట సభల్లో ప్రశ్నలు అడిగేందుకు, ప్రసంగించేందుకు ఓటు...
పథకాల అమలుపై రాష్ట్రాలను ఆదేశించలేము :సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధాన నిర్ణయాలను పరిశీలించడంలో న్యాయ సమీక్ష పరిధి చాలా పరిమితమని, మరింత మెరుగైన, తెలివైన, న్యాయమైన ప్రత్యామ్నాయం ఉన్నదన్న కారణంతో ఫలానా విధానాన్ని లేదా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను...
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను, పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సామాజిక మాధ్యమం ఎక్స్ విబేధించిన నేపథ్యంలో దేశంలో...
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ
రైతుల పోస్టులు, అకౌంట్లను బ్లాక్ చేయమని ఆదేశాలు
సోషల్ మీడియా ఎక్స్కు ప్రభుత్వ ఉత్తర్వులపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లను, పోస్టులను బ్లాక్ చేయాలని ఆదేశిస్తూ బిజెపి నేతృత్వంలోని...