Thursday, April 25, 2024
Home Search

ప్రభుత్వం సర్కులర్ - search results

If you're not happy with the results, please do another search
Centre may Hike EPF Salary Limit?

ఈపిఎఫ్ వేతన పరిమితి పెంపు?

న్యూఢిల్లీ : ఉద్యోగులకు ప్రయోజనం దిశలో కేంద్రం ఈపిఎఫ్‌ఓ వేతన పరిమితిని పెంచాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పరిధిలో ఉన్న ఉద్యోగుల వేతన పరిమితిఇప్పటివరకూ ఉన్న రూ 15,000 నుంచి...

ప్రధాన సూత్రధారి ప్రభాకర్‌ర్రావే..

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు వెల్లడించిన వివరాల ఆధారంగా శనివారం అరెస్టయిన భూపాలపల్లి అడిషనల్ ఎస్‌పి భుజంగరావు, హైదరాబాద్ సె క్యూరిటీ...

విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్రాల పన్ను అనుచితం

న్యూఢిల్లీ : విద్యుత్ ఉత్పాదనపై ఎటువంటి పన్నులు, సుంకాలు విధించరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బొగ్గు, నీరు, గాలి లేదా సౌర ఈ విధంగా ఏ వనరుల ద్వారా విద్యుత్...
Urjit is a victim of Modi's wrath

మోడీ ఆగ్రహానికి ఉర్జిత్ బలి

న్యూఢిల్లీ: 2018 జులైలో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ హటాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ అప్పట్లో ప్రకటించారు....

ఉర్జిత్ రాజీనామా వెనుక మోడీ ఆగ్రహం

24krk1 నిరర్థక రుణాలపై కఠిన వైఖరి ఎలక్టోరల్ బాండ్స్ జారీకి వ్యతిరేకత ఆచరణ సాధ్యవ కాని సలహాలు ఇచ్చిన ఆర్‌బిఐ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించే ఉర్జిత్ ధోరణి నచ్చని ప్రధాని ‘వుయ్ ఆల్సో మేక్ పాలసీ’ పుస్తకంలో వెల్లడించిన ఆర్థిక...

ఏ పదవీ ఆఫర్ లేదు..బిజెపితో వెళ్లేది లేదు

ముంబై : తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆశ చూపారనే వార్తలను ఎన్‌సిపి నేత శరద్ పవార్ తోసిపుచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బుధవారం ఆయన స్పష్టం చేశారు. పార్టీలో...

కర్నాటక స్కూళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడిపై పాఠాలు తొలగింపు .

బెంగళూరు: ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవర్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక గత బిజెపి ప్రభుత్వ...
Hijab

హిజాబ్ నిషేధ సర్క్యులర్ ను ఉపసంహరించుకోనున్న కర్నాటక!

బెంగళూరు: కర్నాటకల పాఠశాలల్లో, కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధిస్తున్న సర్కులర్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్లు సీనియర్ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే...
Students who watched a controversial BBC documentary

వర్శిటీల్లో మో’ఢీ’.. షో

న్యూఢిల్లీ : స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో మంగళవారం తీవ్ర కలకలం చెలరేగిం ది. వర్శిటీ అధికారులు ఉన్నట్లుండి వర్శిటీ పరిధిలో కరెంట్, ఇంటర్నెట్ సరఫరాను నిలిపివేశారు. ప్రధాని మోడీపై తీసిన...
CM KCR Speech at Chandur Public Meeting

దుమ్ము రేగిపోద్ది

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే మన ఎంఎల్‌ఎలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు వారికి బుద్దిచెప్పారని టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక్కొక్కరికి...
Field assistants return to duty

ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త

మానవతా దృక్పథంతో మళ్లీ అందరికీ ఉద్యోగాలు 7,521 మందికి ఊరట అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలుపుకున్న కెసిఆర్ ఎక్కడి వారికి అక్కడే జాబ్స్ డిఆర్‌డిఎలకు రిపోర్టు చేయాలని సూచన రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ...
Parliament House can't be used for dharnas

పార్లమెంట్ సభ్యులకు తలంటు

గుమికూడొద్దు.. నిరసనలకు దిగొద్దు ఎంపిలు పద్ధతితో మొదలాల్సిందే రాజ్యసభ సచివాలయ సర్కులర్ అప్రజాస్వామికమని విపక్షం నిరసన గొంతునొక్కి, కట్టిపడేసే చర్యలని వ్యాఖ్యలు సాధారణ తంతే అని అధికార వివరణ న్యూఢిల్లీ : పార్లమెంట్‌ను ధర్నాలు, నిరసనలకు...
Passenger pays Rs 70 for a cup of tea

ఆ రైళ్లలో కప్ టీ రూ. 70… ప్రయాణికునికి ఐఆర్‌సిటిసి షాక్

  న్యూఢిల్లీ : ఓ రైలు ప్రయాణికుడు కప్పు టీ కోసం ఏకంగా రూ. 70 చెల్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఇందులో కప్ టీ ధర రూ 20 కాగా, సర్వీస్ ఛార్జీ రూ....
Neet PG exam 2022 is not postponed

నీట్ పీజీ పరీక్ష వాయిదా లేదు

న్యూఢిల్లీ : పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్ పీజీ ప్రవేశ 2022’ పై ఓ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరీక్షను జులై 9...
No personal use of mobile phone by Govt staff during office hours

ఆఫీసులో సెల్ నిషేధం

ప్రభుత్వ సిబ్బంది పనివేళలో సొంత అవసరాలకు సెల్‌ఫోన్ వాడరాదు : మద్రాస్ హైకోర్టు తీర్పు చెన్నై : ప్రభుత్వ సిబ్బంది ఆఫీస్ పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు...

ఆలయ భూములకు దేవుడే యజమాని… పూజారి కాదు : సుప్రీం

న్యూఢిల్లీ : ఆలయ భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని...
On foreign aviation Ban until the Sep 30th

విదేశీ విమానయానంపై వచ్చే నెల 30 వరకూ నిషేధం

న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఇప్పటి నిషేధం సెప్టెంబర్ 30 వరకూ ఉంటుంది. విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆదివారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌తో తలెత్తిన...
Foreign flights will be closed till August 31

ఆగస్టు 31వరకూ విదేశీ విమానాలు బంద్

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ విమానయానాలపై నిషేధాన్ని భారత ప్రభుత్వం ఆగస్టు 31వరకూపొడిగించింది. కరోనా , థర్డ్‌వేవ్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ మేరకు పౌర విమానయాన అధీకృత సంస్థ (డిజిసిఎ)...
Superintendent of GB Pant Hospital apologises

క్షమాపణలు చెప్పిన జిబిపంత్ హాస్పిటల్ సూపరింటెండెంట్

  న్యూఢిల్లీ: నర్సింగ్ సిబ్బంది మలయాళం మాట్లాడొద్దంటూ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీలోని జిబి పంత్ హాస్పిటల్ సూపరింటెండెంట్ క్షమాపణలు కోరారు. దేశంలోని ఏ ప్రాంతాన్నీ, మతాన్నీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని...
TS HC Rejects TSPSC Petition over Group-1 Exam Cancelled

సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...

Latest News