Home Search
ప్రభుత్వం సర్కులర్ - search results
If you're not happy with the results, please do another search
ఈపిఎఫ్ వేతన పరిమితి పెంపు?
న్యూఢిల్లీ : ఉద్యోగులకు ప్రయోజనం దిశలో కేంద్రం ఈపిఎఫ్ఓ వేతన పరిమితిని పెంచాలని ఆలోచిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్ఒ) పరిధిలో ఉన్న ఉద్యోగుల వేతన పరిమితిఇప్పటివరకూ ఉన్న రూ 15,000 నుంచి...
ప్రధాన సూత్రధారి ప్రభాకర్ర్రావే..
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డిఎస్పి ప్రణీత్రావు వెల్లడించిన వివరాల ఆధారంగా శనివారం అరెస్టయిన భూపాలపల్లి అడిషనల్ ఎస్పి భుజంగరావు, హైదరాబాద్ సె క్యూరిటీ...
విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్రాల పన్ను అనుచితం
న్యూఢిల్లీ : విద్యుత్ ఉత్పాదనపై ఎటువంటి పన్నులు, సుంకాలు విధించరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బొగ్గు, నీరు, గాలి లేదా సౌర ఈ విధంగా ఏ వనరుల ద్వారా విద్యుత్...
మోడీ ఆగ్రహానికి ఉర్జిత్ బలి
న్యూఢిల్లీ: 2018 జులైలో అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ పటేల్ హటాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ అప్పట్లో ప్రకటించారు....
ఉర్జిత్ రాజీనామా వెనుక మోడీ ఆగ్రహం
24krk1
నిరర్థక రుణాలపై కఠిన వైఖరి
ఎలక్టోరల్ బాండ్స్ జారీకి వ్యతిరేకత
ఆచరణ సాధ్యవ కాని సలహాలు ఇచ్చిన ఆర్బిఐ గవర్నర్
స్వతంత్రంగా వ్యవహరించే ఉర్జిత్ ధోరణి నచ్చని ప్రధాని
‘వుయ్ ఆల్సో మేక్ పాలసీ’ పుస్తకంలో వెల్లడించిన ఆర్థిక...
ఏ పదవీ ఆఫర్ లేదు..బిజెపితో వెళ్లేది లేదు
ముంబై : తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆశ చూపారనే వార్తలను ఎన్సిపి నేత శరద్ పవార్ తోసిపుచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బుధవారం ఆయన స్పష్టం చేశారు. పార్టీలో...
కర్నాటక స్కూళ్లలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడిపై పాఠాలు తొలగింపు .
బెంగళూరు: ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవర్కు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాక గత బిజెపి ప్రభుత్వ...
హిజాబ్ నిషేధ సర్క్యులర్ ను ఉపసంహరించుకోనున్న కర్నాటక!
బెంగళూరు: కర్నాటకల పాఠశాలల్లో, కాలేజీల్లో హిజాబ్ను నిషేధిస్తున్న సర్కులర్ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక బజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్లు సీనియర్ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే...
వర్శిటీల్లో మో’ఢీ’.. షో
న్యూఢిల్లీ : స్థానిక జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యు)లో మంగళవారం తీవ్ర కలకలం చెలరేగిం ది. వర్శిటీ అధికారులు ఉన్నట్లుండి వర్శిటీ పరిధిలో కరెంట్, ఇంటర్నెట్ సరఫరాను నిలిపివేశారు. ప్రధాని మోడీపై తీసిన...
దుమ్ము రేగిపోద్ది
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే మన ఎంఎల్ఎలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు వారికి బుద్దిచెప్పారని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఒక్కొక్కరికి...
ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త
మానవతా దృక్పథంతో మళ్లీ అందరికీ ఉద్యోగాలు
7,521 మందికి ఊరట అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలుపుకున్న
కెసిఆర్ ఎక్కడి వారికి అక్కడే జాబ్స్ డిఆర్డిఎలకు
రిపోర్టు చేయాలని సూచన రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ...
పార్లమెంట్ సభ్యులకు తలంటు
గుమికూడొద్దు.. నిరసనలకు దిగొద్దు
ఎంపిలు పద్ధతితో మొదలాల్సిందే
రాజ్యసభ సచివాలయ సర్కులర్
అప్రజాస్వామికమని విపక్షం నిరసన
గొంతునొక్కి, కట్టిపడేసే చర్యలని వ్యాఖ్యలు
సాధారణ తంతే అని అధికార వివరణ
న్యూఢిల్లీ : పార్లమెంట్ను ధర్నాలు, నిరసనలకు...
ఆ రైళ్లలో కప్ టీ రూ. 70… ప్రయాణికునికి ఐఆర్సిటిసి షాక్
న్యూఢిల్లీ : ఓ రైలు ప్రయాణికుడు కప్పు టీ కోసం ఏకంగా రూ. 70 చెల్లించడం ఆశ్చర్యం కలిగించింది. ఇందులో కప్ టీ ధర రూ 20 కాగా, సర్వీస్ ఛార్జీ రూ....
నీట్ పీజీ పరీక్ష వాయిదా లేదు
న్యూఢిల్లీ : పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్ పీజీ ప్రవేశ 2022’ పై ఓ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరీక్షను జులై 9...
ఆఫీసులో సెల్ నిషేధం
ప్రభుత్వ సిబ్బంది పనివేళలో సొంత అవసరాలకు సెల్ఫోన్ వాడరాదు : మద్రాస్ హైకోర్టు తీర్పు
చెన్నై : ప్రభుత్వ సిబ్బంది ఆఫీస్ పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు...
ఆలయ భూములకు దేవుడే యజమాని… పూజారి కాదు : సుప్రీం
న్యూఢిల్లీ : ఆలయ భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని...
విదేశీ విమానయానంపై వచ్చే నెల 30 వరకూ నిషేధం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఇప్పటి నిషేధం సెప్టెంబర్ 30 వరకూ ఉంటుంది. విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆదివారం ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్తో తలెత్తిన...
ఆగస్టు 31వరకూ విదేశీ విమానాలు బంద్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయానాలపై నిషేధాన్ని భారత ప్రభుత్వం ఆగస్టు 31వరకూపొడిగించింది. కరోనా , థర్డ్వేవ్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ మేరకు పౌర విమానయాన అధీకృత సంస్థ (డిజిసిఎ)...
క్షమాపణలు చెప్పిన జిబిపంత్ హాస్పిటల్ సూపరింటెండెంట్
న్యూఢిల్లీ: నర్సింగ్ సిబ్బంది మలయాళం మాట్లాడొద్దంటూ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీలోని జిబి పంత్ హాస్పిటల్ సూపరింటెండెంట్ క్షమాపణలు కోరారు. దేశంలోని ఏ ప్రాంతాన్నీ, మతాన్నీ అగౌరవపరిచే ఉద్దేశం తనకు లేదని...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...