Home Search
ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
పోచమ్మ మైదాన్ జకోటియా కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం
వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగి సెకండ్ ఫ్లోర్ లో మంటలు ఎగసి పడడం తో...
హైదరాబాద్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న పహల్ ఫుడ్(ప్రై.లి.) ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బిస్కట్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాద స్థలికి డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్...
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం…
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున పాహాల్ కంపెనీ అంతస్థులో మంటలు అంటుకున్నాయి. దీంతో పాహాల్ సిబ్బంది అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు....
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం నగరంలోని కొత్త ఆటోనగర్ లోని ఆయిల్ శుద్ది గోదాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగడంతో దట్టంగా...
ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం.. అర్చకులతో సహా 13మందికి గాయాలు
మధ్యప్రదేశ్ ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అర్చకులతో సహా 13మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం హోలీ పర్వదినం సందర్భంగా గర్భగృహంలో...
అమెరికాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి
న్యూయార్క్: విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి ఆర్షియా జోషి (24) అమెరికాలోని పె న్సిల్వేనియా రాష్ట్రంలో కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
ఆమె మృతదేహాన్ని...
అమెరికాలో కారు ప్రమాదంలో భారతీయ యువతి మృతి
విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా మరో భారతీయ యువతి ఆర్షియా జోషి (24) అమెరికా లోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో శనివారం కారుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని...
డ్రైవర్కు మూర్ఛ.. తృటిలో తప్పిన ప్రమాదం
మదనపల్లె: అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం బసినికొండ వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు మూర్చ రాావడంతో మిని బస్సు స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభాన్ని ఢీకొని మిని బస్సు ఆగిపోయింది. దీంతో...
రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జయపురలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
సిఎఎతో భారత ఉనికి ప్రమాదంలో…
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంతో వివాదాస్పదమైన సిఎఎ చట్టాన్ని భారత ప్రభుత్వం మళ్లీ తీసుకు రావడం అనేది ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఉన్న విలువను, ఔన్నత్యాన్ని తగ్గిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి,...
ప్రమాదం నుంచి బయటపడిన రాజమౌళి కుటుంబం
హైదరాబాద్: దిగ్గజ దర్శకుడు రాజమౌళి కుటుంబం పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆర్ఆర్ఆర్ సినిమా స్కీనింగ్ కోసం జక్కన్న తన భార్యతో కలిసి జపాన్ వెళ్లాడు. జక్కన్న ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చిందని...
సిపిఐ నారాయణకు ప్రమాదం
హైదరాబాద్: సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రమాదంలో గాయపడ్డారు. మార్చి 16వ తేదీని ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆయన వేదిక ఎక్కబోతుండగా జారిపడ్డాడు. చిన్న గాయం అని పట్టించుకోకుండా కార్యక్రమం...
కారులో మంటలు.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్ చందానగర్ పెట్రోల్ బంకు వద్ద కారులో మంటలు అంటుకున్నాయి. డీజిల్ నింపుకుని బంకు బయటకు రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కారు ఇంజిన్ లో బంకు సిబ్బంది...
రోడ్డు ప్రమాదంలో హీరోయిన్కి తీవ్రగాయాలు..పరిస్థితి విషమం
మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరువనంతపురంలో స్కూటీపై వెళ్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. దీంతో అరుంధతిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా......
మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం….
రంగారెడ్డి: ఫోక్ సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్న కారును డిసిఎం ఢీకొట్టిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రంగారెడ్డి జిల్లా...
అఫ్గాన్లో రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్ ప్రావిన్స్కు వెళ్తున్న...
అఫ్గాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
కాందహార్ : అఫ్గానిస్థాన్ లోని హెల్మాండ్ ప్రావిన్స్లోని గెరాష్క్ జిల్లాలో ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. కాందహార్ నుంచి హెరత్...
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. భవన నిర్మాణ పనుల...
నివాస భవనంలో అగ్ని ప్రమాదం..నలుగురి మృతి
షాదర ప్రాంతం శాస్త్రినగర్ ఏరియాలోని నివాస భవనంలో గురువారం తెల్లవారు జామున సంభవించే అగ్ని ప్రమాదంలో ఊపిరి సలపక ఇద్దరు బాలికలతోపాటు దంపతులు మృతి చెందారు. మృతులు మనోజ్ (30), ఆయన భార్య...
బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం
సింద్రాబాద్ బోయిన్ పల్లిలో మార్కెట్ యార్డులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ యార్డ్ లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కూరగాయల దుకాణంలో మంటలంటుకుని భారీగా విస్తరించాయి....