Home Search
ఫ్లిప్కార్ట్ - search results
If you're not happy with the results, please do another search
ఫ్లిప్కార్ట్లో 7 శాతం ఉద్యోగులు కట్!
న్యూఢిల్లీ : ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఫ్లిప్కార్ట్ ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పనితీరు ఆధారంగా సుమారు 5 నుంచి -7 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తోందని...
ఫ్లిప్కార్ట్లో లక్ష జాబ్లు
న్యూఢిల్లీ : దేశీయ ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ పండుగ సీజన్లో భారీగా ఉద్యోగాల సృష్టిని లక్షంగా చేసుకుంది. సప్లై చైన్ నుంచి క్యాటర్ వరకు దాదాపు 1 లక్షకు పైగా సీజనల్ జాబ్లు...
ఈవీ గేర్డ్ బైక్ ఎరా ప్రీ బుకింగ్ కోసం ఫ్లిప్కార్ట్తో మ్యాటర్ భాగస్వామ్యం..
టెక్ ఇన్నోవేషన్ స్టార్టప్ మ్యాటర్, నేడు భారతదేశంలో దేశీయంగా వృద్ధి చెందిన ఈ –కామర్స్ మార్కెట్ ప్రాంగణం ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా మ్యాటక్ ఎరా...
ఫ్లిప్కార్ట్పై తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్
న్యూఢిల్లీ : టూవీలర్ ఇవి స్టార్టప్ మ్యాటర్ ఆన్లైన్ సంస్థ ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ ఎరాను ఆన్లైన్లో ప్రిబుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ అందిస్తోంది....
ఫ్లిప్కార్ట్పై అగ్రగామి ల్యాప్టాప్లలో తన సత్తా చాటిన ప్రైమ్బుక్ 4జీ..
షార్క్ ట్యాంక్ నిధులను సమకూర్చిన, విద్యార్థులు, అభ్యాసకుల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత ల్యాప్టాప్ తయారీ బ్రాండ్ ప్రైమ్ బుక్ ఇటీవలనే ప్రైమ్బుక్ 4జీని విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో గణనీయమైన...
ఫ్లిప్కార్ట్కు లక్ష జరిమానా
న్యూఢిల్లీ: ప్రముక ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫారమ్లో నాసిరకం డొమెస్టిక్ ప్రెషర్ కుక్కర్లను విక్రయించడానికి అనుమతించినందుకు రూ. 1,00,000 జరిమానా విధించినట్లు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) బుధవారం తెలిపింది. నాసిరకం...
ఫ్లిప్కార్ట్లో వాటాలు కొన్న అదానీ గ్రూప్
ముంబయి: ఫ్లిప్కార్ట్ గ్రూప్లో కొంత, ఆన్లైన్ ట్రావెలర్ అగ్రిగేటర్ అయిన క్లియర్ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్లో గణనీయమైన వాటాలు కొన్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ శుక్రవారం ప్రకటించింది. అయితే ఈ డీల్ 2021 నవంబర్లో ఖరారు...
ఫ్లిప్కార్ట్పై రూ.10,600 కోట్ల జరిమానా
ఫెమా నిబంధనల ఉల్లంఘించారంటూ ఇడి షాకాజ్ నోటీసులు
సమాధానమిచ్చేందుకు 90 రోజుల గడువు
న్యూఢిల్లీ : విదేశీ మారక చట్టం ఉల్లంఘించారనే ఆరోపణలకు గాను ఫ్లిప్కార్ట్, ఈ సంస్థకు చెందిన ప్రమోటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) షోకాజ్...
ఫ్లిప్కార్ట్పై ఎన్సిఎల్ఎటి ఆదేశాలపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు ఊరట లభించింది. ఆధిపత్య స్థానాన్ని వినియోగించుకుంటుందని ఆరోపిస్తూ ఫ్లిప్కార్ట్పై సిసిఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) మళ్లీ దర్యాప్తును చేపట్టాలని ఎన్సిఎల్ఎటి ఆదేశించగా,...
ఫ్లిప్కార్ట్లో 70 వేల నియామకాలు
బెంగళూరు : పండగ సీజన్కు ముందు ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో దాదాపు 70 వేల మందిని నియమించుకోనున్నట్టు వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్టు ప్రకటించింది. కరోనా...
యుపిఐ సేవలు ప్రారంభించిన ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: ఇకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులో తెచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరితం సులభతరం చేయడం కోసం యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యుపిఐ హ్యాండిల్ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్కార్ట్కు...
రూ.7,499కే పోకో సి65
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ పోకో బడ్జెట్ స్మార్ట్ఫోన్ పోకో సి65ని విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.7,499గా నిర్ణయించింది. ఫీచ ర్ల విషయానికొస్తే, మీడియాటెక్ హీలియో జి85 చిప్సెట్తో...
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో తగ్గింపు ధరతో నథింగ్ ఫోన్-2..
లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కన్స్యూమర్ టెక్ బ్రాండ్, నథింగ్ ఇటీవల విడుదల చేసిన ఫోన్(2), అసలు ధర రూ.44,999, ఇప్పుడు అక్టోబర్ 8న ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో...
రూ.8,999కే మోటో ఇ13 8జిబి ర్యామ్
న్యూఢిల్లీ : మోటరోలా భారీ ఫీచర్లతో చౌకైన ఫోన్ ‘మోటో ఇ13’ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8జిబి ర్యామ్ + 128 జిబి మెమోరీ వేరియంట్ మోటో ఇ13 స్మార్ట్ఫోన్ కేవలం రూ.8,999కే...
రియల్మీ ప్యాడ్ 2, సి53 ఆవిష్కరణ
న్యూఢిల్లీ : రియల్మి సరికొత్త సి53, రియల్మి ప్యాడ్2 మోడళ్లను విడుదల చేసింది. రియల్మి సి53 ప్రారంభ స్థాయి స్మార్ట్ఫోన్ 108 ఎంపి కెమెరా లెన్స్ కల్గివుంటుంది. రియల్మి ప్యాడ్ 2 డిస్ప్లే...
బడ్జెట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్30 5జి
న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నూతన బడ్జెట్ ఫోన్ ‘నోట్30 5జి’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ధర రూ.14,999గా(4జిబి + 128 జిబి) కంపెనీ నిర్ణయించింది. బడ్జెట్...
అత్యంత సన్నని మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 40 5జి స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపి68 అండర్ వాటర్ ప్రొటెక్షన్తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5జి...
సూపర్ఫుడ్ బ్రాండ్ నరిష్ యులో పెట్టుబడులు పెట్టిన సమంత
క్వినోవా, చియాను భారతదేశానికి తీసుకువచ్చిన తొలిబ్రాండ్ కావడంతో పాటుగా దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్ఫుడ్ స్టార్టప్, నరిష్ యు (nourishyou) నేడు తమ కంపెనీలో సుప్రసిద్ధ నటి సమంత రుత్ ప్రభు పెట్టుబడులు...
రూ.8,999కే ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ
న్యూఢిల్లీ : ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లతో హాట్ 30ఐ పేరిట మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ధర కేవలం రూ.8,999 అని సంస్థ ప్రకటించింది....
ఐటీసీ క్లాస్మెట్ విడుదల చేసిన నూతన హుక్ బాల్ పెన్..
న్యూఢిల్లీ: భారతదేశపు నెంబర్ 1 నోట్బుక్ బ్రాండ్ క్లాస్మేట్, తమ నూతన , వినూత్నమైన బాల్ పెన్ను క్లాస్మేట్ హుక్ పేరిట విడుదల చేసింది. ఈ పెన్నులో వినూత్నంగా డిజైన్ చేసిన క్లిప్...