Home Search
ఫ్లోరైడ్ బాధ - search results
If you're not happy with the results, please do another search
వీడియో: ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన కెటిఆర్
మునుగోడులో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లి మంత్రి కెటిఆర్ భోజనం చేశారు. గతంలో స్వామికి కెటిఆర్ ఇల్లు నిర్మించి ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
ఎర్రబెల్లితో ముచ్చటించిన వృద్ధుడు
కోమటిరెడ్డి… కోవర్టు రెడ్డి కావొద్దు:...
ఫ్లోరైడ్ బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించిన కెటిఆర్…
మునుగోడు: మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి కెటిఆర్ వెళ్లారు. అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని గతంలో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం నుంచి...
ప్రజల గుండె మీద ఫ్లోరైడ్ బండలు తొలగించిందెవరు: హరీష్ రావు
హైదరాబాద్: బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బడ్జెట్పై శాసన సభలో చర్చ సందర్భంగా...
మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ను తరిమివేసిన సిఎం కెసిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్ బాధితులంతా చేరి నరక...
నీళ్ల కోసం చావోరేవో: కేసీఆర్
కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైందని మాజీ ముఖ్యమంత్రి, బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. నీళ్లు లేకపోతే బతుకు లేదని చెబుతూ, కృష్ణా జలాల కోసం మరో పోరాటం...
తెలంగాణ ఏది చేస్తే దేశం అది అనుసరిస్తుంది : మంత్రి కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ మొదటి సారి ప్రతి ఇంటికి మిషన్ భగీరథలో భాగంగా వాటర్ కనెక్షన్ ఇచ్చిందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఎక్స్ (ట్విట్టర్)లో ద...
జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ వస్తే అధకారమేనని గతంలో పాలకులు ఎద్దేవా చేశారని, విద్యుత్ అంశంలో విప్లవాత్మక విజయాలు సాధించామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తాగునీరు అంశంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో...
పని చేసే పార్టీకే పట్టాభిషేకం
నెల రోజులకు పైగా మునుగోడులో అన్ని పార్టీలు మోహరించాయి. గెలుపే లక్ష్యంగా తమ సర్వశక్తులొడ్డి పోరాడాయి. ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్, బిజెపిల మధ్య వున్నట్టు కనబడినా బిజెపికి పోలైన ఓట్లు రాజగోపాల రెడ్డి...
‘వంద తప్పుల’ మోడీ
అభియోగాలు
పట్టించుకోలేదు
జిఎస్టి
మీటర్లు
పెట్టాలని షరతు
ృష్ణా జలాలపై నికృష్ట
రాజకీయాలు
తేల్చకపోవడం,
పాలమూరుకు జాతీయ
హోదా ఇవ్వకపోవడం
ధరలు పెంచడం
పెట్రో
ధరల పెంపు
కుల గణన చేయకపోవడం
కొమ్ముకాయడం
సంక్షేమంపై అక్కసు
చేస్తామని చెప్పి, పెద్ద
నోట్లను రద్దు చేయడం
మెడికల్ కళాశాలల
మంజూరులో వివక్ష
చట్టానికి తూట్లు
మునుగోడులో...
ఒక వ్యక్తి గెలవాలా.. మునుగోడు ప్రజలు గెలవాలా..: మంత్రి హరీశ్
మునుగోడు: మర్రిగూడ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 200 మంది బిజెపి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి కండువా...
బిజెపి వస్తే మోటర్లకు మీటర్లే: హరీష్ రావు
హైదరాబాద్: ముక్త కంఠంతో టిఆర్ఎస్ కు ఓటు వేస్తామని మునుగోడు ప్రజలు చెప్పారని మంత్రి హరీష్ రావు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మర్రిగూడలోని రాజ్ పేట్ తండా వాసులతో హరీష్...
ప్రజల కోసం ప్రజాప్రతినిధి
చట్ట సభల్లోకి ప్రవేశార్హత సాధించడం వ్యక్తిగతంగా ఎవరికైనా గొప్ప విజయమే, అయితే అందులో అడుగుపెట్టడానికి తమను దీవించి పంపిన ప్రజల మేలు మరువకుండా ఐదేళ్లు పాటుపడడమే అసలైన ఘనకార్యం. పోటీ చేసిన నలుగురిలో...
ఇది ఉప ఎన్నిక కాదు.. బతుకుదెరువు ఎన్నిక
మీటర్లు పెట్టే మోడీ కావాలా? వద్దని కొట్లాడుతున్న కెసిఆర్ కావాలా?
మునుగోడు ఫలితం దేశానికి ఒక సందేశం.. ఇక్కడ దెబ్బ కొడితే నషాలానికి అంటాలి
కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు?
దీనిపై...
మన మొర ఎవరూ వినలేదు: సిఎం కెసిఆర్
నల్గొండ: మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్ సమస్యతో ఎంత బాధపడిందో అందరికీ తెలుసని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఫ్లోరైడ్ బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి చూపించిన మన మెర ఎవరూ వినలేదని సిఎం పేర్కొన్నారు....
దాహం తీర్చిన తెలంగాణ
దేశం కంటే ముందు నడుస్తోంది
మిషన్ భగీరథకు జల్జీవన్ టాస్క్ఫోర్స్ బృందం ప్రశంస
హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...
రుణమాఫీ అయితే కాంగ్రెస్ కు ఓటు వేయండి… లేకపోతే మాకు వేయండి: కెటిఆర్
హైదరాబాద్: బిఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. నల్లగొండలో జరిగిన సభలో కెటిఆర్ మాట్లాడారు. మనది పదేళ్ల నిజం అని, కాంగ్రెస్ది...
‘విషం’ తాగుతున్న పల్లె జనం
భూమి మీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం. ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు...
పులిలా పోట్లాడుతా
పిల్లిలా పారిపోను...వెంటాడి... వేటాడుతాం
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో : మునుపటి తెలంగాణ కాదు.. టైగర్ తెలంగాణ ఇది.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వం.. మేం ప్రతిపక్షంలో ఉన్నం.. అడుగుతం.. కొట్లాడుతం.. ప్రజలకు మంచి జరగకపోతే...
ప్రగల్భాలు కాదు….అసెంబ్లీకి రా
కాళేశ్వరం అవినీతి బయటపడుతుందనే కుట్రతో నల్లగొండలో సభ
చావు నోట్లో తలకాయ పెట్టారని కోటి ఒకటోసారి కెసిఆర్ మాట్లాడారు
గత పాలకుల నిర్వాకంతోనే ప్రాజెక్టులకు ఈ దుస్థితి నెలకొంది
మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో...
దళిత జీవన కదంబం
పురాణాలుగా దైవభక్తికి, ఇతిహాసంగా రాచకీర్తికి సీమితమైన సాహిత్యంలో సామాన్యునికి స్థానం దక్కడం వెనుక ఎంతో శ్రమ కూడుకొని ఉంది. పీడితులు తమ కథలు తామే చెప్పేందుకు, వినేందుకు, రాసుకునేందుకు, చదువుకునేందుకు ఎదురైన అడ్డు...