Home Search
బిఎస్ఎన్ఎల్ - search results
If you're not happy with the results, please do another search
బిఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్లు
న్యూఢిల్లీ : ఈ దీపావళికి బిఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్లను అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనున్నట్లు బిఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా...
డిసెంబర్లో బిఎస్ఎన్ఎల్ 4జి సేవలు
న్యూఢిల్లీ: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిఎస్ఎన్ఎల్ 4జి సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది డిసెంబర్నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ సిఎండి అశోక్ పుర్వార్ తెలిపారు....
బిఎస్ఎన్ఎల్లో బిబిఎన్ఎల్ విలీనం!
ప్రభుత్వం యోచిస్తోంది: బిఎస్ఎన్ఎల్ చైర్మన్
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)లో భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బిబిఎన్ఎల్)ను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆల్...
కస్టమర్లకు ఆఫర్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు జబర్దస్త్ ఆఫర్ ను ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ఫ్రీపెయిడ్ వినియోగదారులకు ప్లాన్ ముగిసిన తర్వాత కూడా వారం రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తున్నట్టు ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ 105,...
నూతన ప్లాన్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇండియన్ మార్కెట్లో మరో నయా ప్లాన్ను ప్రవేశపెట్టింది. భారత ఫైబర్ బ్రాండ్బ్యాండ్ కాంబో ప్లాన్ను ప్రారంభించినట్టు...
ఫేక్ డాక్యుమెంట్లతో 21 లక్షల సిమ్కార్డుల జారీ
దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేర కు ఎయిర్టెల్, ఎంటిఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్, జియో,...
పుట్టుకతోనే కాంగ్రెస్ రిజర్వేషన్ల వ్యతిరేకి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్ డేట్ అయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎ ద్దేవా చేశారు. ఆ పార్టీ 40 సీట్లు కూడా సాధించలేదంటూ పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ...
పెన్షన్ నిరాకరణ పౌరద్రోహమే!
సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే...
కొన్ని చోట్ల మొరాయించిన ఈవిఎంలు
అరగంట నుంచి గంటన్నర పాటు ఆగిన పోలింగ్
పోలింగ్ ఆలస్యంపై ఓటర్ల అసంతృప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ...
కొన్ని చోట్ల మొరాయించిన ఓటింగ్ యంత్రాలు
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాల...
తలరాతను మార్చనున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు?
(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ)
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు చేసే తప్పిదంతో ఆ ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. దీనివల్ల చాలామంది అభ్యర్థుల గెలుపు ఓటముల మీద ప్రభావం చూపుతోంది....
వివిధ విభాగాలకు పోస్టల్ బ్యాలట్ సౌకర్యం
జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్
కామారెడ్డి ప్రతినిధి : అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ విభాగాలకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్...
కానిస్టేబుల్ కిష్టయ్య కూతురుకు మెడిసిన్ పీజీలో సీటు..
హైదరాబాద్: తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నకిష్టయ్య తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 9 నవంబరు...
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనకు సంబంధించి సంబంధిత శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా: ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా
ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం వల్ల...
కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న మోడీ సర్కార్
బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ వ్యక్తుల చేతులల్లో పెట్టి ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం
కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి కుట్రలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్,...
రూ 1.39 లక్షల కోట్లతో గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ సేవలు
న్యూఢిల్లీ : దేశంలోని 6.4 లక్షల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ సేవల అనుసంధానానికి కేంద్రం రూ 1.39 లక్షల కోట్ల వ్యయ అంచనాల పథకానికి ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం...
స్తంభించిన నెట్ వర్క్…. ఫోన్ కాల్స్ కట్
హైదరాబాద్: నెట్ వర్క్ స్తంభించిపోయింది. జియో, ఎయిర్ టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో కాల్ డ్రాప్స్ అవుతున్నాయి. ఫోన్ కాల్స్ మాట్లాడుతుండగా మధ్యలోనే కట్ అవుతున్నాయి. ఫోన్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాల్స్...
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సిఎస్ ఆదేశాలు
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఈనెల 8వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ హన్మకొండలో...