Home Search
మహిళలపై లైంగిక హింస - search results
If you're not happy with the results, please do another search
2023లో మహిళలపై 28,811 నేరాల ఫిర్యాదులు.. యుపిలో 50 శాతం కన్నా ఎక్కువ
న్యూఢిల్లీ : గత ఏడాది మహిళలపై 28,811 నేరాలను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సిడబ్లు) నమోదు చేసింది. వీటిలో 55 శాతం ఉత్తరప్రదేశ్ నుంచే నమోదయ్యాయి. గృహహింస కాకుండా మహిళల గౌరవ...
మణిపూర్ హింసాకాండ..సిబిఐ దర్యాప్తుకు మరో 9 కేసులు
ఇంఫాల్ : మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో 9 కేసులను సీబీఐ చేపట్టింది. దీంతో సిబిఐ విచారిస్తున్న కేసుల సంఖ్య 17కు చేరుకోనుంది. అయితే సిబిఐ విచారణ కేవలం 17 కేసులకే పరిమితం...
అణచివేత సందేశాన్ని పంపడానికే ఆకతాయిల లైంగిక హింస
న్యూఢిల్లీ : మణిపూర్లో మహిళలపై చోటుచేసుకుంటున్న హింసాత్మక దాడులపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గంలో అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు, మూకలు లైంగిక దాడులను ఉపయోగిస్తారని...
మహిళలపై జరిగే నేరాలకు సైబర్ ల్యాబ్ తో చెక్
డి.జి.పి మహేందర్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలకు సైబర్ ల్యాబ్ తో చెక్ పెట్టనున్నట్లు డిజిపి మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మహిళలు, పిల్లల పట్ల జరిగే సైబర్ నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసు...
అణగారిన వర్గాల మహిళలకే లైంగిక హింస ముప్పు
హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై యుఎన్ ఆందోళన
న్యూఢిల్లీ : భారత్లో మహిళలు, బాలికలపై లైంగిక హింస పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితి(యుఎన్ ఇన్ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాజికంగా అణగారిన వర్గాలకు లింగ...
కరోనాలో పెరుగుతున్న గృహ హింస
ఐరాస నివేదిక ప్రకారం గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, బాలికలు 45 శాతం మంది మాత్రమే తమ సమస్యలు దగ్గరివారికి చెప్తున్నారు. వీరిలో 10 శాతం మంది బాధిత మహిళలు మాత్రమే చట్టం దృష్టికి...
నేటి మహిళకు సవాళ్ళు-పరిష్కారాలు
1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15...
రిజర్వేషన్ల పేరుతో బిజెపి మహిళలను మోసం చేస్తోంది
భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా
మన తెలంగాణ/హైదరాబాద్ : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి వెంటనే అమలు చేయకుండా బిజెపి మహిళలను మోసం చేస్తోందని...
పెరుగుతున్న వరకట్న మరణాలు
యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ...
మహిళల విద్యకు దారి దీపం
మనకు సేవా రంగం అనగానే ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఒక మదర్ థెరిస్సా గుర్తుకు వస్తారు. వారి స్థాయిలో, వారి కంటే ముందుగానే సావిత్రి బాయి ఫూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి...
ఢిల్లీలో రోజుకు 3 రేప్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో సగటున రోజుకు 3 రేప్ కేసులు నమోదు అవుతూ భారత మహానగరాల్లో అత్యంత అసురక్షిత నగరం (మోస్ట్ అన్సేఫ్ సిటీ)గా నిలవడం విచారకరం. గత ఆదివారం 3, 2023...
‘నిర్భయ’లకు రక్షణ కల్పించలేమా?
ప్రకృతిలో స్త్రీ, పురుషులు సర్వసమాన భాగాలే అయినప్పటికీ స్త్రీ ద్వితీయ శ్రేణి పౌరులుగా లింగ వివక్షతో అణచివేస్తూ, వారి పట్ల చులకన భావనలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, బాలికలపై లైంగిక దాడులు, బాల్య...
మత మౌఢ్యం మాటున డబుల్ ఇంజిన్ సర్కార్..!
దేశంలో ఏదో ఒక చోట ఏదో ఒక ఆరని చిచ్చు రగులుకుంటూనే వుండాలని భావించే ఆర్ఎస్ఎస్, బిజెపి శక్తులు పాతబడిన పాకిస్థాన్, కశ్మీర్ సమస్యలతో ఇక లాభం లేదని ఆదివాసీల చిచ్చు రగిలిస్తున్నారు....
మణిపూర్ వీడియో కేసు సిబిఐకి బదిలీ: కేంద్రం
న్యూఢిల్లీ: హింసాత్మకంగా మారిన మణిపూర్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన దురదృష్టకర, ఆమోదయోగ్యంకాని ఘటన దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కు బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు...
మణిపూర్ ఫైల్స్
తాజాగా వెలుగులోకి మరో దారుణం
ఇద్దరు యువతులపై హత్యాచారం నగ్న ఊరేగింపు ఘటన రోజే
అమానుషం ఇప్పటికీ జాడ దొరకని మృతదేహాలు
ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబుకుతున్న నిరసనలు
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలపై అ మానుష ఘటన దేశవ్యాప్తంగా...
మణిపూర్లో వెలుగులోకి మరో దారుణం
మరో ఇద్దరు యువతులపై సామూహిక హత్యాచారం
నగ్న ఊరేగింపు ఘటనజరిగిన రోజే 40 కిలో మీటర్ల దూరంలో అమానుషం
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ...
కనిపించని నాలుగో సింహం కెసిఆర్
పోలీసులు శాంతిభద్రతలు కాపాడడం వల్లే రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు
హోంశాఖ మహిళా సురక్షా సంబరాల్లో ఎంఎల్సి కవిత వ్యాఖ్యలు
దేశంలోనే మన పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది :హోంమంత్రి
ఆడబిడ్డల భద్రతకు అత్యంత...
నేడు సురక్షా దినోత్సవం
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సిఎం ప్రత్యేక దృష్టి
తొమ్మిదేళ్లలో పోలీస్ శాఖకు రూ.59,200కోట్లు కేటాయింపు
పోలీస్ స్టేషన్ల భవనాలకు రూ.775 కోట్లు మంజూరు
ఆధునిక సాంకేతిక పరికరాలు, వాహనాలు అందజేత
పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, రాష్ట్రంలోని...
రాష్ట్రంలోని అన్నిపోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు : డిజిపి అంజనీ కుమార్
రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం కార్యకలాపాలపై మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ శిఖాగోయెల్, డీఐజి సుమతిలతో డిజిపి అంజనీ కుమార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై...
మానవ హక్కుల బోనులో భారత్!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతగా మరోసారి ఓ అనధికార సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. ప్రపంచ సంపాదనలో మూడింట రెండు వంతులకు పైగా ఉన్న జి 20 దేశాల కూటమికి...