Saturday, April 20, 2024
Home Search

మృతి - search results

If you're not happy with the results, please do another search

ఒడిశా జూలో తెల్ల ఆడపులి స్నేహ మృతి

భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని తన ఎన్‌క్లోజర్‌లో 14 ఏళ్ల తెల్ల ఆడపులి స్నేహ శుక్రవారం మరణించిందని అధికారులు వెల్లడించారు. తెల్ల ఆడపులి గురువారం అస్వస్థతకు గురి కాగా వైద్య...
Two AP students died in Scotland

స్కాట్లాండ్ లో ఇద్దరు ఎపి విద్యార్థులు మృతి

లండన్: ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయిన సంఘటన స్కాట్లాండ్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఛాణక్య బొలి శెట్టి(22), జితేంద్రనాథ్ కరుటూరి(27) బ్రిటన్‌లోని డుండీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. ఇద్దరు తన...
Road accident in Madanapalle

బైక్‌ను ఢీకొట్టిన కారు: కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటి కారిడార్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ధనుంజయ్ అనే కానిస్టేబుల్ తన భార్య, పిల్లలతో...

వడదెబ్బతో రైతు మృతి

వడదెబ్బకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని జాఫర్‌గూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏదునూరి మల్లయ్య(72) ఈ నెల 17న...

నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి

నల్గొండ: సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బిఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నల్లగొండ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ పట్టణ...
Student dies after eating contaminated food in Bhuvangiri

భువనగిరిలో కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి

యాదాద్రి: భువనగిరి సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో కలుషిత ఆహారం తిని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఏప్రిల్ 12వ తేదీన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత ఆహారం తిని పలువురు...

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి బాలుడి మృతి

స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతిచెందిన సంఘటన సనత్‌నగర్‌లో చోటుచేసుకుంది. సనత్‌నగర్‌కు చెందిన కార్తికేయ(12) స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా బాల్ పక్కనే ఉన్న జిహెచ్‌ఎంసి ఇండోర్ స్టేడియంలోని స్విమ్మింగ్...
Bajpur Odisha

బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: ఐదుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం బజ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బారాబతి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40...
Dundigal in Quthbullapur

దుండిగల్ లో పూలే విగ్రహాన్ని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ పియస్ పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు వెళ్లే దారిలో కారు అతివేగంగా దుసుకొచ్చి పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది....
14 people died in landslide in Indonesia

ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి

టారా టొరాజా (ఇండోనేసియా) : ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని టానా టొరాజా జిల్లాలో...
Heavy rains in Kenya

కెన్యాలో భారీ వర్షాలు… 13 మంది మృతి

నైరోబీ: కెన్యాలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. సుమారు 15 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఉత్తర కెన్యా లోని గరిస్సా రోడ్డు సహా...
24-year-old Indian murdered in Canada's Vancouver

కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి మృతి

ఒట్టావా: కెనడాలో చిరాగ్ అంటిల్(24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపారు. దాంతో అతడు మృతి చెందినట్లు దక్షిణ వాంకోవర్ పోలీసులు తెలిపారు....

ఓఆర్‌ఆర్‌పై కారు ప్రమాదం: ఇద్దరు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి రాజేంద్రనగర్‌లోని ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
Murders are happening again in Hyderabad

తండ్రి మృతి… ఐదో రోజే కుమారుడిని చంపిన తల్లి

మేడ్చల్: తండ్రి చనిపోయి ఐదు రోజులు అవుతోంది, కుమారుడు మద్యం తాగి సైకో ప్రవర్తిస్తుండడంతో తల్లి అతడిని చీరతో కట్టేయడంతో తనయుడు చనిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్‌లో జరిగింది....
Bus fell into a valley in Pakistan

పాకిస్థాన్‌లో లోయలో బస్సు పడి 17మంది యాత్రికులు మృతి

కరాచి: పాకిస్థాన్ లోని సింథ్, బలోచిస్థాన్ ప్రావిన్స్‌ల సరిహద్దులో బుధవారం యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 17 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 38 మంది గాయపడ్డారు. కరాచీకి...
School bus overturned in Haryana

రంజాన్ పండగవేళ విషాదం.. స్కూల్ బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారులు మృతి

ఛండీగఢ్: హర్యానాలోని మహేంద్రగఢ్ ప్రాంతంలో గురువారం రంజాన్ పండగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు బోల్తాపడి విద్యార్థులైన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.20 మంది గాయపడ్డారు....
School bus overturns in Karnal district: Five killed

హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా: ఐదుగురు మృతి

హరియాణా రాష్ట్రం నార్నాల్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పిన స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ...
Worker dies after falling down water tanker

బస్టాండ్ కూల్చివేత పనుల్లో నిర్లక్ష్యం.. కూలీ మృతి

వరంగల్ జిల్లాలో గురువారం విషాదం జరిగింది. బస్టాండ్ కూల్చివేత పనుల్లో నిర్లక్ష్యం ఓ నిండి ప్రాణాన్ని బలితీసుకుంది. వాటర్ ట్యాంకర్ కింద పడి కార్మికుడు మృత్యువాతపడ్డాడు. వరంగల్ బస్టాండ్ కూల్చివేత పనుల్లో కాంట్రాక్టర్...
Two-wheeler collided with a car and five people died

టూవీలర్‌ను కారు ఢీకొని ఐదుగురు మృతి

మదురైలో దుర్ఘటన మదురై (తమిళనాడు) : మదురైలో బుధవారం ఒక కారు అదుపు తప్పి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, ఎగిరి పలు అడుగుల దూరంలో పక్క లేన్‌పై పడినప్పుడు ఒక కుటుంబ సభ్యులు...
Five people fell into an abandoned well to save cat

పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి

ఓ పిల్లిని రక్షించేందుకు బావిలోకి దూకి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌లోని వాడ్కి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో అర్థరాత్రి పాడుబడిన...

Latest News