Home Search
యుపి - search results
If you're not happy with the results, please do another search
యుపిఎస్సి మార్కుల జాబితా విడుదల
టాపర్ ఆదిత్యకు 54.2 శాతం
అనిమేష్ ప్రధాన్కు 52.69 శాతం
దోనూరు అనన్య రెడ్డికి 52.59 శాతం
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్ ఆదిత్య...
యుపిఐ ద్వారా బ్యాంక్లో డబ్బు డిపాజిట్
త్వరలో కొత్త సదుపాయం తీసుకువస్తాం, రెపోరేటు యథాతథంగా కొనసాగింపు.
202425కు జిడిపి అంచనా 7 శాతం, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) విధానం ద్వారా బ్యాంకుల్లో...
యుపిఎస్సి సివిల్స్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ...
యుపిఐ పేమెంట్స్లోకి జియో
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని దిగ్గజ టెలికాం సంస్థ జియో డిజిటల్ పేమెం ట్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ఈ విభాగంలో జియో ప్రవేశంతో పేటీ ఎం, ఫోన్పే వంటి పెద్ద...
నేపాల్లో యుపిఐ సేవలు ప్రారంభం
నేపాల్లో భారత్కు చెందిన యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపిఐ) సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) తాజాగా ప్రకటించింది. నేపాల్ వ్యాపారుల వద్ద ఇకపై క్యూఆర్ కోడ్లను...
యుపిలో నలుగురు కొత్త మంత్రుల ప్రమాణం
లక్నో: ఉత్తర్ ప్రదేవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. బిజెపికి చెందిన ఇద్దరు, ఆర్ఎల్డి, ఎస్బిఎస్పి నుంచి ఒకరు చొప్పున మొత్తం నలుగురు మంత్రుల చేత ప్రమాణ స్వీకారం...
యుపిలో కాంగ్రెస్కు షాక్
బిజెపి గూటికి ప్రముఖ నేత రాజేష్ మిశ్రా
ప్రధాని మోడీపై ప్రశంస
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాజేష్ మిశ్రా ప్రధాని...
యుపి పోలీస్ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్.. బోర్డు ఛైర్పర్సన్పై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో బోర్టు ఛైర్పర్శన్ రేణుకా మిశ్రాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం తొలగించింది. ఆమె స్థానంలో విజిలెన్స్ డైరెక్టర్ రాజీవ్ కృష్ణకు...
యుపిఐ సేవలు ప్రారంభించిన ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: ఇకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను అందుబాటులో తెచ్చింది. డిజిటల్ చెల్లింపులను మరితం సులభతరం చేయడం కోసం యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యుపిఐ హ్యాండిల్ను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్కార్ట్కు...
యుపిలో ఆర్ఓ, ఎఆర్ఓ పరీక్ష రద్దు
లక్నో: ప్రశ్నాపత్రం లీకేజ్ జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రివ్యూ అధికారులు(ఆర్ఓ), సహాయ రివ్యూ అధికారుల(ఎఆర్ఓ) నియాకాల కోసం ఫిబ్రవరి 11న నిర్వహించిన ప్రాథమిక పరీక్షను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం శనివారం రద్దు...
యుపి మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ కన్నుమూత
భోపాల్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషి శుక్రవారం ఇక్కడి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు...
తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే: ప్రధాని మోడీ
తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే
తరాల అన్యాయాన్ని సరిదిద్దేది ఈ సేవకుడే
కేంద్రం పథకాల ప్రచారానికి డిఎంకె అడ్డంకులు
పలు కార్యక్రమాలలో ప్రధాని మోడీ స్పందన
ఇస్రో ప్రయోగాల వేదికకు పునాదిరాయి
తూత్తుకూడి :...
యుపిలో బిఎస్పి ఎంపి రాజీనామా
లక్నో: బిఎస్పి ఎంపి రితేష్ పాండే పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్లోని అంబేడ్కర్ నగర్ ఎంపిగా ఉన్న పాండే బిఎస్పిని వీడి దేశ రాజధానిలో ఆదివారం బిజెపిలో చేరారు. లోక్సభ ఎన్నికలకు ముందు...
ఎట్టకేలకు యుపిలో పొత్తు
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
యుపిలో ఎస్పి, కాంగ్రెస్ పొత్తు ఖరారు..
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
యుపి లోక్సభ సీట్లకు ఎస్పి మూడో జాబితా
ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటన
బుదౌన్ నుంచి శివపాల్ యాదవ్ పోటీ
లక్నో : రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్ నుంచి మరి ఐదుగురు అభ్యర్థులతో మూడవ జాబితాను సమాజ్వాది పార్టీ (ఎస్పి)...
యుపిలో కాంగ్రెస్ కు 15 సీట్లే కేటాయిస్తాం.. ఒప్పుకుంటనే యాత్రకు వస్తా..
న్యూఢిల్లీ: మరి కొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు అనేక ప్రతిపక్ష పార్టీలు గత ఏడాది చేతులు కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. అయితే కాంస్త్రో సీట్ల సర్దుబాటుపై కూటమిలోని...
యుపిఎస్సి, 2024 నోటిఫికేషన్ విడుదల
మే 26న ప్రిలిమ్స్, సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్
న్యూఢిల్లీ: నివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సిఎస్ఇ), 2024కు సంబంధించిన నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సి) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన,...
త్వరలో అమెరికాలో భారత్ యుపిఐ సేవలు
న్యూఢిల్లీ : భారతదేశం యుపిఐ చెల్లింపు వ్యవస్థ దేశం దాటి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ తర్వాత అమెరికాలో కూడా త్వరలో ఆన్లైన్ చెల్లింపుల కోసం యుపిఐ చెల్లింపును ప్రారంభించేందుకు...
మారిషస్, శ్రీలంకలో భారత్ యుపిఐ లాంఛ్
ఢిన్యూల్లీ : శ్రీలంక, మారిషస్ దేశాల్లో యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సేవలను భారత్ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారిషస్లో రూపే కార్డు సేవలను కూడా లాంచ్ చేశారు. భారతీయుడి ద్వారా...