Home Search
రాజకీయ యాత్ర - search results
If you're not happy with the results, please do another search
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
విజయ సంకల్ప యాత్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుంది: ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందని ఆపార్టీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపి డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. తమ పార్టీ...
తీర్థయాత్ర ముగిసింది
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్లో చేరిక వేళ కెసిఆర్ కుటుంబంపై రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవా రం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్...
ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
ఎంపి నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు
211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర
బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్
మన తెలంగాణ / హైదరాబాద్:...
ప్రజల భాగస్వామ్యంతో విజయ సంకల్ప యాత్రకు ఆదరణ
అభివృద్ది చెందిన భారతానికి మన మోడీ గ్యారెంటీ పోస్టర్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి సొంతంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే...
బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు బ్రేక్
ప్రజాహిత యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షకుడు బండి సంజయ్ అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి 350కి పైగా సీట్లు వస్తాయని బండి సంజయ్ జోస్యం...
సిఎం రేవంత్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తే, రాజకీయాలను నుంచి తప్పుకుంటా
రామాయం పేట విజయ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్
మన తెలంగాణ / హైదరాబాద్: రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి...
నలు దిక్కుల విజయ సంకల్ప యాత్ర
కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి బిజెపి యాత్రలు
నాలుగు చోట్ల యాత్రలను ప్రారంభించిన అగ్రనేతలు
మేడారం జాతర నేపథ్యంలో భద్రకాళి కాకతీయ యాత్ర 25కు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
‘యాత్ర- 2’ ట్రైలర్ వచ్చేసింది…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'యాత్ర-2' ట్రైలర్ ను చిత్రయూనిట్ శనివారం విడుదల చేసంది. ఎపి సిఎం...
యాత్ర లక్ష్యం ప్రజలందరికీ న్యాయం చేకూర్చడమే
చిన్న రాష్ట్రమైనా నాగాలాండ్ ప్రజలు ఇతరులతో సమానులే
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ స్పష్టీకరణ
కోహిమా : నాగాలాండ్ ప్రజలు ‘చిన్న రాష్ట్రం’ నుంచి వచ్చినా దేశంలోని ఇతరులతో సమానమే అనే భావనలో ఉండాలని...
అది మోడీ సొంత రాజకీయ కార్యక్రమం
అయోధ్య ఉత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ సొంత కార్యక్రమమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన భారత్ జోడో న్యాయ యాత్ర...
నేటి నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర
ఇంఫాల్: అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యం లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది. నిరుద్యోగిత, ధ రల పెరుగుదల, సామాజిక...
అస్సాంలో భారత్ న్యాయ యాత్రకు అవరోధాలు
గువాహటి: ఈనెల 14న ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా అస్సాంలోని రెండు జిల్లాలలో తమ నాయకులు ప్రభుత్వ మైదానాలలో రాత్రి వేళల్లో బస చేసేందుకు అస్సాం ప్రభుత్వం అనుమతి...
అయోధ్య రామాలయ రాజకీయం
అయోధ్య రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాను రావడం లేదని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. దీని మీద మోడీ భక్తులు సామాజిక...
పేదల పాలిట వరంగా వికసిత భారత్ సంకల్ప యాత్ర:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్రనుద్దేశించి ఆయన...
రాహూల్ యాత్ర అందరిది..తరలిరండి: జైరాం రమేష్
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఈ నెల 14నుంచి ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజానీకం మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్...
రాహూల్ యాత్ర అందరిది.. తరలిరండి
భారత్ జోడో యాత్ర 2పై కాంగ్రెస్ పిలుపు
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఈ నెల 14నుంచి ప్రారంభించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రజానీకం మమేకం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు...
పార్లమెంట్లో మా గొంతు నొక్కారు.. అందుకే ఈ యాత్ర
కేంద్రంపై ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో సమస్యలను ప్రస్తావించడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వని కారణంగానే తమ పార్టీ భారత్ న్యాయ యాత్రను చేపడుతోందని కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం తెలిపారు. మణిపూర్ నుంచి...
‘యాత్ర 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. టీజర్ విడుదల
'యాత్ర 2' సినిమా టీజర్ విడుదలైంది. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నిజ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన 'యాత్ర' సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్గా...
రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు
న్యూఢిల్లీ: కాంగ్రెస్పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14నుంచి మణిపూర్ నుంచి ముంబయి వరకు చేపట్టనున్న పాదయాత్రకు భారత్ జోడో న్యాయ యాత్ర గా పేరు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.గురువారం ఇక్కడ...