Home Search
సంస్థ నష్టాలు - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు నష్టాలు: సిఎండి ప్రభాకర్ రావు
విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు నష్టాలు
24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నాం
పిఆర్సీ కోసం కమిటీ అధ్యయనం చేస్తోంది
త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు అందిస్తాం
రానున్న రోజుల్లో విద్యుత్ సంస్థల్ని...
పెరిగిన రిలయన్స్ పవర్ నష్టాలు
న్యూఢిల్లీ: రిలయన్స్ పవర్ లిమిటెడ్ నష్టాలు 2023 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే మరింత పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థకు రూ.291.54 కోట్ల నష్టం రాగా,...
స్వల్ప నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఆఖరికి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్ల పతనంతో 64,942 వద్ద ముగిసింది. నిఫ్టీ...
మూడో రోజూ నష్టాలు… పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా మూడో రోజు పతనమయ్యాయి. వారాంతం శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231 పాయింట్లు పతనమై 65,397 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ కూడా...
వరుసగా మూడో వారం నష్టాలు
గతవారం సెన్సెక్స్ 499 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూస్తున్నాయి. వరుసగా మూడో వారం నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ మొత్తంగా 499.32 పాయింట్లు...
ప్రభుత్వరంగ సంస్థల దీనస్థితి
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, పివి నరసింహారావు తమ పరిపాలనలో దేశంలో వందల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పి, జాతి అభివృద్ధిలో తమ వంతు కృషి...
పేటీఎం నష్టాలు పెరిగాయ్! కానీ..
ఆదాయం 89 శాతం అప్
ముంబై: డిజిటల్ పేమెంట్స్ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగి రూ.644 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో...
ఆగని నష్టాలు
పెరిగిన ద్రవ్యోల్బణం ఆందోళలు
అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు
మరోసారి వడ్డీ రేట్లను పెంచిన ఆర్బిఐ
గత వారం సెన్సెక్స్ 1,271 పాయింట్లు పతనం
(మార్కెట్ సమీక్ష)
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు పతనం బాటలోనే కొనసాగుతున్నాయి. దీనికి అనేక కారణాలు...
మూడో రోజూ నష్టాలు
379 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, ఫైనాన్స్, ఆటో స్టాక్స్లో వెల్లువెత్తిన అమ్మకాలు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోవడం, ఫైనాన్స్, ఆటో షేర్లలో...
తగ్గిన వొడాఫోన్ నష్టాలు
ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్ ఐడియా నష్టాలు గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే తగ్గాయి. ఇండస్ టవర్స్లో తన వాటాను సంస్థ విక్రయించడమే...
నష్టాలు ఆగడం లేదు
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో నష్టాలు ఆగడం లేదు. కరోనా వైరస్ భయాల మధ్య గురువారం వరుసగా ఐదవ ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. బ్యాంకులు, ఐటి, ఇంధన సంస్థల షేర్లలో అమ్మకాల...
విద్యుత్ ఇంజనీర్లు కష్టపడి పనిచేయండి: సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....
శ్రీకోధి నామ సంవత్సర రాశి ఫలాలు… ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
మేష రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 03
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక...
కేంద్రం ముందు మరో సవాలు
దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరకు రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ‘ఊహించినదాని కన్నా’ ఆర్థిక డేటాపై మూడీస్ 2024 భారత జిడిపి వృద్ధిని సూచించగా,...
కల్తీ కట్టడిపై కార్యాచరణ ఏదీ?
మనం తినే తిండి, పీల్చేగాలి, తాగే నీరు సురక్షితంగా, నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోనివారుండరు. మనిషికి కనీస అవసరాలైన ఇందులోని ఏఒక్కటి కల్తీ అయినా అది ప్రాణాలకే ప్రమాదం అని అందరికీ తెలిసిన...
ఎల్నినోతో భారత్లో కరవు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా...
రోజుకు 18 గంటలు పని చేస్తున్నా:సిఎం రేవంత్
హైదరాబాద్: 24 గంటల్లో 18 గంటలు పని చేస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కార్మికులు, ఉద్యోగులు తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. తమ మంత్రివర్గం ఎల్లప్పుడూ...
రామజపం మాటున కార్పొరేట్లకు దాస్యం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని ఏలుతోంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడటం అలవాటుగా మారింది. అందుకు మతమే అధికార పరమావధిగా పెట్టుకున్నది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని...
వార ఫలాలు 21-01-2024 నుంచి 27-01-2024 వరకు
మేషం: మేష రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొంత అభివృద్ధితో పాటు ఆదాయం కూడా సానుకూలతగా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది. కుటుంబంలో సానుకూలత ఉంటుంది, పెద్దలపై...