Wednesday, April 24, 2024
Home Search

మావో - search results

If you're not happy with the results, please do another search

మావోల దుశ్చర్యకు అమాయకుడి బలి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోయిస్టులు అమర్చిన ఐఇడి తగిలి ముట్వెండి గ్రామానికి చెందిన ఓ అమాయక యువకుడు చనిపోయాడు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్‌పర ముట్వెండి వాసి (18)...
Bijapur Kesakatul

ఛత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్… మావోయిస్టు మృతి

రాయ్‌పూర్: దండకారణ్యం రక్తంతో తడిసిముద్దవుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లా కేశకతుల్ అటవీ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, మావోయిస్టుల...
Maoist Shankar rao couple dead bodies reached village

సొంత గ్రామానికి చేరుకున్న మావోయిస్టు శంకర్రావు దంపతుల మృతదేహాలు

భూపాలపల్లి: ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరగగా.. 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం...
We will eliminate Maoists very soon: Amit Shah

అతి త్వరలో మావోయిస్టుల అంతం: అమిత్ షా

అహ్మదాబాద్ : నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే దేశంలో నుంచి మావోయిస్టులను తుదముట్టిస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం విస్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి, మావోయిస్టులకు...

కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఓ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ...
18 Naxals killed in Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 18మంది మావోలు హతం

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నారు. ఈ కాల్పుల్లో 18మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ ప్రాంతంలోని చోటేబైథియా పోలీస్ స్టేసన్ పరిధిలోని...
Maoists attack on police camp

పోలీసు క్యాంప్ పై మావోయిస్టుల దాడి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ చుట్వాహిలో పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసు క్యాంప్‌పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్లకు ప్రతీకారంగా అగ్ర నాయకులు ఈ...
Telangana Phone Tapping Case

మావోయిస్టుల డేటా మటాష్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సేకరించిన డేటా మొత్తాన్ని మూసీ పాలు చేసిన ప్రణీత్‌రావు ముఠా మొత్తం 17 కంప్యూటర్లకు సంబంధించిన 42 హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసిన...
Polling for the first time in the Maoist stronghold

మావోయిస్టుల కోటలో తొలిసారి పోలింగ్

రాంచీ : మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ఝార్ఖండ్ సింహ్‌భూమ్ పార్లమెంట్ నియోజక వర్గం లోని మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్ బూత్‌లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి పోలింగ్ బృందాలను ,...
Three Maoists killed in police firing

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు అటవీప్రాంతంలో శనివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసు బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు...
Huge Encounter In Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు హతం

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో 10 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం...

ఎన్‌కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి

మంగళవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి...
Huge Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన...
Clashes in Bijapur district: Three Maoists killed

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
Two Maoists were killed in the exchange of fire

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్: ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా కిరండూల్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మహిళ మావోయిస్టు మృతిచెందింది. ఛత్తీస్ గఢ్...
Maharashtra Gadchiroli

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా వారిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి....

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం...
National Flag Unfurled In Maoist Stronghold for First Time Since 1947

మావోయిస్టుల కంచుకోట భద్రతా దళాల కైవసం

సుక్మా: మావోయిస్టులు ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారత జాతీయ పతాకం ఎగిరింది. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి భద్రతా దళాలు ఒక...
Two Maoists killed in encounter at Chhattisgarh

ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు నేత మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు-పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న...

ఇద్దరిని చంపిన మావోలు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బాసగూడెం పరిధిలో ఇద్దరిని మావోయిస్టులు హత్య చేశారు. పోలీసుల ఇన్‌ఫార్మర్ నేపంతో ఇద్దరిని హత్య చేసినట్టు మావోయిస్టులు వెల్లడించారు. పోలీసులకు తమ...

Latest News