Friday, April 19, 2024

ఘనంగా బోనాల ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

Bonalu celebrations in Telangana

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఆషాడ మాసం చివరి బోనాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లోని అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. గత సంవత్సరం కోరనా కారణంగా బోనాలను నిర్వహించ లేక పోవడంతో ప్రభుత్వం ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రూ.15 కోట్ల నిధులను విడదల చేసింది. దీంతో ఆయా ఆలయాల నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి, ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం చివరి బోనం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యల్లో ఆలయాలకు వచ్చి బోనాలను సమర్పించి కోరుకున్న కోరికలు నెరవేరేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News