Saturday, April 27, 2024

మళ్ళీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ లో చైన్‌స్నాచర్లు మళ్ళి రెచ్చిపోయారు. శుక్రవారం ఎల్బినగర్‌లోని కాకతీయ కాలనీ దగ్గర 50 ఏళ్ళ వృద్ధురాలు రోడ్డు పై వెళ్తుండగా దుండగుడు బైక్ పై  వచ్చి  వెనుక నుంచి ఆమె మెడలోంచి రెండు తులాల బంగారు చైన్ ని లాక్కెల్లాడు. దీని పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News