- Advertisement -
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్, నికోబార్ దీవులో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.3గా ఉండగా అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్లో 7.30 గంటలకు 3.4గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమి కంపించడంతో ప్రజల ఇండ్ల నుంచి పరుగులు తీశారు.
- Advertisement -