Saturday, April 20, 2024

చేర్యాలలో వృద్ధురాలి మృతి

- Advertisement -
- Advertisement -

చేర్యాల: అనుమానస్పద స్థితిలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాట పట్టణంలో చోటు చేసుకుంది. చేర్యాల సిఐ సత్యనారాయణరెడ్డి , ఎస్‌ఐ బాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల పట్టణ కేంద్రంలోన అంబేద్కర్ నగర్‌లో భూమిగారి దేవమ్మ (75) అనే వృద్ధురాలు తన ఇంట్లో అనుమానస్పదంగా మరణించి ఉండడంతో చుట్టు పక్కల వారి సమాచారంతో ఘటన స్థలాన్ని డాగ్ స్కాడ్‌తో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డాగ్ స్కాడ్ ఘటనా స్థ్ధలం నుంచి కొద్ది దూరం వరకు వెళ్లి పోలీస్ జాగిలం ఆగిపోవడంతో వృద్ధ్దురాలి డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News