- Advertisement -
అమరావతి: బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో చెన్నై పరిసర ప్రాంతాలతోపాటు ఎపిలోని కొస్తా, రాయలసీమలలో శనివారం ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని చెప్పింది. రేపు ఎపిలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.
Heavy Rains in Chennai and AP for next 2 days
- Advertisement -