Thursday, April 18, 2024

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు :ఇళ్లు కూలి ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Heavy rains in Uttarakhand: House collapse 5 killed

 

పిథోరగఢ్ : ఉత్తరాఖండ్‌లోని జుమ్మ గ్రామంలో ఆదివారం రాత్రి భారీ వర్షాలకు మూడిళ్లు కూలి ఐదుగురు చనిపోయారు. ఇద్దరు గల్లంతయ్యారు. మృతులు ఐదుగురిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు సాగిస్తున్నారు. గ్రామంపై ఏరియల్ సర్వే చేస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని జిల్లా మెజిస్ట్రేట్ ఆషిష్ చౌహాన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News