Thursday, March 28, 2024

కేరళలో నరబలి

- Advertisement -
- Advertisement -

narabali

ఎర్నాకుళం(కేరళ): ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి కేరళలో నరబలి ఇచ్చిన ఘటన ఒకటి వెలుగు చూసింది. భగవంత్ సింగ్ అనే మాసేజి థెరపిస్ట్, అతడి భార్య లైలా ఈ అకృత్యానికి పాల్పడ్డారు. వారు రోజెలిన్, పద్మ అనే ఇద్దరిని నరబలి ఇచ్చారు. వారి గొంతులు కోసి, వారి శరీరం ముక్కలను పథనమిట్ట జిల్లాలోని తిరువల్లలో వేర్వేరు చోట్ల పారేశారు. వారికి రషీద్ లేక ముహమ్మద్ షఫీ అనే వ్యక్తి సహకిరంచాడు. అతడే ఆ మహిళలను కిడ్నాప్ చేసి ఆ దంపతుల ఇంటికి చేర్చింది. పోలీసుల దర్యాప్తులో అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నరబలి గురించి కొచి సిటీ పోలీస్ కమిషనర్ నాగరాజు చకిలం వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News