Thursday, April 25, 2024

భారత స్పిన్నర్లు ధాటికి కుప్పకూలిన ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్: విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్త్రేలియా మధ్య తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ల ధాటికి ఆసీస్ కుప్పకూలింది. తొలి టెస్టు ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ ను పరేషాన్ లో పడేశాడు. ఈ మ్యాచ్ లో అశ్విన్ 3, షమీ, సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. గాయం కారణంగా జడేజా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News