- Advertisement -
హైదరాబాద్: టోలిచౌకిలోని న్యూ మదీనా కాలేజీలో మాస్ కాపీయింగ్ కు విద్యార్థులకు ఇన్విజిలేటర్స్ అనుమతి ఇచ్చారు. ఇన్విజిలేటర్స్ డబ్బులు తీసుకొని మాస్ కాపీయింగ్కు అనుమతి ఇచ్చారు. ఒక్కో విద్యార్థి నుంచి ఎనిమిది వేల రూపాయలు ఇన్విజిలేటర్స్ వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్స్ కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -