Saturday, April 27, 2024

తొలి వికెట్‌ కోల్పోయిన ముంబై

- Advertisement -
- Advertisement -

Mumbai lost the first wicket

చెన్నై: ఐపిఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు మద్య జరుగుతోన్న మ్యాచ్ లో ముంబైఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుత సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న డికాక్‌(5 బంతుల్లో 3 )మరోసారి నిరాశపరిచాడు. దీపక్‌ హూడా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో మిడాన్‌లో ఉన్న హెన్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. 6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 20/1. క్రీజ్‌లో రోహిత్‌(12), ఇషాన్‌ కిషన్‌(05) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News