Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
చెన్నైలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత..
చెన్నై: నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. శనివారం సాయంత్రం ఎయిర్ పోర్టులో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద కోటి రూపాయలు విలువైన 2.09కేజీల బంగారాన్ని కస్టమ్స్...
చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టిబడింది. బుధవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ మహిళ తల విగ్గులో దాచి అక్రమంగా తరలిస్తున్న 525 గ్రాముల...
ఎల్బినగర్లో అందుబాటులోకి మరో అండర్ పాస్
పూర్తిగా తీరనున్న ట్రాఫిక్ సమస్య
మన తెలంగాణ/సిటీ బ్యూరో : నగరంలోని నెలకొ న్న పద్మవ్యూహాం లాంటి ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు గాను గ్రేటర్లోని రోడ్ల వ్యవస్థను మ రింత మెరుగుపర్చడంపై...
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఉగాండ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలిని...
పరిశ్రమను పట్టించుకోండి
ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి
హైదరాబాద్---బెంగళూరు,
హైదరాబాద్ విజయవాడ
పారిశ్రామిక కారిడార్లను
చేపట్టేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది
ఈ రెండు కారిడార్లకు కనీసం
రానున్న బడ్జెట్లో రూ.3వేల
కోట్లు కేటాయించండి
త్వరలో కారిడార్ల...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ ప్రయానికుడిని నుంచి అక్రమంగా తరలిస్తున్న 2,715.800 గ్రాముల...
తప్పిన విమాన ప్రమాదం.. వందలాదిమంది ప్రయాణికులు సేఫ్
దుబాయ్ : యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఫలితంగా వందలాదిమంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్కు...
చెన్నై ఎయిర్ పోర్టులో విదేశీ కరన్సీ పట్టివేత..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ వెళ్తున్న ముగ్గురు ప్రయాణికుల వద్ద...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనీఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ...
భారతీయ సంతతి సిక్కు టాక్సీడ్రైవర్పై దాడి
న్యూయార్క్ : న్యూయార్క్ లోని జెఎఫ్కె అంతర్జాతీయ విమానాశ్రయం బయట భారతీయ సంతతికి చెందిన సిక్కు టాక్సీడ్రైవర్పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. పిడిగుద్దులతో దాడి చేస్తూ అతని తలపాగాను ఊడబెరికాడు....
కడుపులో దాచిన కొకైన్
రూ.845కోట్ల విలువైన డ్రగ్స్ మింగిన మహిళ
ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టివేత
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ...
కడుపులో దాచిన కొకైన్ విలువ కోట్లలోనే
రూ.845 కోట్ల విలువైన డ్రగ్స్ మింగిన మహిళ
ఢిల్లీ ఎయిర్పోర్టులో పట్టివేత
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉగాండాకు...
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి రూ.14 కోట్లు విలువ చేేసే కిలో కొకైన్ ను కస్టమ్స్ అధికారులు...
మిథాని ఫ్లైఓవర్కు కలాం పేరు
ఎల్బి నగర్ నుంచి ఆరాంఘర్ వరకు అడ్డంకులు లేని ప్రయాణం
పైవంతెనను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, సబిత
హైదరాబాద్ : ఎల్బి నగర్ నుంచి ఆరాం ఘర్ వరకు అడ్డుకులు లేని...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. మంగళవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.20.49లక్షల...
మిథాని- ఓవైసీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్..
హైదరాబాద్: నగరంలోని ఓవైసీ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్...
నేడు ఒవైసి ప్లైఓవర్ను ప్రారంభించనున్న కెటిఆర్
నేడు ఓవైసీ ప్లైఓవర్ను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ప్రాజెక్టు వ్యయం రూ. 80 కోట్లు
ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 63 కోట్లు, భూసేకరణకు రూ. 17 కోట్లు
దక్షిణ ప్రాంతంలో తొలిసారిగా ఫ్రీక్యాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఫ్లైఓవర్
మన...
జైపూర్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.24 లక్షల విలువైన...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత..
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. బుధవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తిని తనిఖీ చేయగా.....
జైపూర్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని...