Home Search
ఉస్మానియా యూనివర్సిటీ - search results
If you're not happy with the results, please do another search
16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు..
16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు
20 నుంచి వెబ్ ఆప్షన్లు
జూన్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు
దోస్త్ 2023 నోటిఫికేషన్ విడుదల
ఈ సారి కొత్తగా దోస్త్ యాప్ ద్వారా సేవలు
మూడు విడతల్లో...
16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు..
హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్సటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ - తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ...
పీజీ కోర్సులో ప్రవేశాలకు సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ ః రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టిఎస్ సిపి గెట్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్...
వినయం, విద్వత్తు కలగలిసిన మూర్తి
సాహిత్య పరంగా తెలియని విషయం తెలుసుకోవడానికి నిఘంటువులు, పదకోశాలు ప్రధాన వనరులు. కొన్ని వేల గ్రంథాలు అవలోకించి, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, విద్వాంసులు కలిసి చేయాల్సిన పనిని తానొక్కడే సంవత్సరాల తరబడి కృషి చేసి...
ఆచార్య రవ్వా శ్రీహరి కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్ : సుప్రసిద్ధ సాహితీవేత్త, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య రవ్వా శ్రీహరి రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అ...
నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్..
సిటిబ్యూరోః విదేశాలకు వెళ్లే వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్లు ఇస్తున్న ముగ్గురు వ్యక్తులను సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల...
హరహరా..!
మనతెలంగాణ/అబ్దుల్లాపూర్మెట్/: ప్రేమించిన యువతి కోసం ప్రాణ స్నేహితుడిని మరో యువకుడు అత్యంతకి రాతకంగా హత్య చేసిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోపంతో స్నేహితుడి గొంతు, మ ర్మాంగాలను, తల,...
ప్రేమించిన యువతి కోసం స్నేహితుడి హత్య
సిటీబ్యూరో: ప్రేమించిన యువతి కోసం ప్రాణా స్నేహితుడిని మరో యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోపంతో స్నేహితుడి గొంతు, మర్మాంగాలను, తల, మొండెం...
మిగతా జిల్లాలకు సైనిక్ స్కూళ్ళు ఎప్పుడు?
భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను కనుగొనడం, వారి కుటుంబాల సామాజిక -ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా, ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థతో సమానమైన విద్యను అందించడం కోసం నవోదయ పాఠశాలను...
ఒయు పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఒయు వైస్ ఛాన్స్లర్ డి. రవిందర్ యాదవ్ గురువారం ఫలితాలు విడుదల చేశారు. 47 సబ్జెక్టుల్లో పిహెచ్డి ప్రవేశాల కోసం డిసెంబర్...
తెలంగాణ వైతాళికుడు కాళోజీ: ఎర్రబెల్లి
వరంగల్: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ - హన్మకొండ లోని ఆయన విగ్రహానికి...
గణేష్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు
రెండు కాల్ సెంటర్ల ఏర్పాటు
హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం...
మతం పేరిట కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు?
అభివృద్ధి చేతకాక రాజకీయాలు కెసిఆర్ హయాంలో తెలంగాణ
ఎంతో పురోగతి మంత్రి కెటి
గ్యాస్, పెట్రో ధరల పెంపు నుంచి దృష్టి
మళ్లించడానికే తెరపైకి మతం,కులం
ప్రజలు ఏం తినాలో.. ఏ బట్టలు
కట్టుకోవాలో...
రేపు దోస్త్ నోటిఫికేషన్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు బుధవారం దోస్త్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్ను విడుదల చేయనున్నారు....
వరంగల్లో టీఎస్కాస్ట్ ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు
నిర్మల్లో రూ. 42.41 కోట్లతో సైన్స్సెంటర్, ప్లానిటోరియం నిర్మాణం
రూ 2.88 కోట్లతో ఎనిమిది యూనివర్సిటీల్లో పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు ప్రతిపాదనలు
రూ. 14. 51 కోట్లతో వినూత్నంగా ఏడు ప్రాజెక్ట్ లను అమలు చేస్తున్న...
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...
6 వర్శిటీల్లో ఫ్రీ కోచింగ్
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలను వర్చువల్గా ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న...
30వరకు పరీక్షలన్నీ వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఉన్నతవిద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైద్య కశాలలకు మినహా విద్యా సంస్థలన్నింటికీ సెలవులు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా...
30 దాకా విద్యాసంస్థలకు సెలవులు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నేపథ్యంలో చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ...
గణేష్ నిమజ్జనం కోసం ఆర్టిసీ ప్రత్యేక ఏర్పాట్లు
29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు
బ్రేక్ డౌన్ల నివారణకు 3 ప్రత్యేక రిలీఫ్ వ్యాన్లు
హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి మంగళవారం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది....