Home Search
రోగులకు చికిత్స - search results
If you're not happy with the results, please do another search
ఫైబ్ తో కేర్ హాస్పిటల్స్ భాగస్వామ్యం
హైదరాబాద్: దేశంలో సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెట్వర్క్లో ఒకటికావడంతో పాటుగా, హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేర్ హాస్పిటల్స్, సుప్రసిద్ధ కన్స్యూమర్లెండింగ్ ప్లాట్ఫామ్ ఫైబ్తో భాగస్వామ్యం చేసుకుని జీరో కాస్ట్ ఈఎంఐను...
మలేరియాతో ఎక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ… జాగ్రత్త
ఏటా సరాసరిన ప్రపంచం మొత్తం మీద 247 మిలియన్ మలేరియా కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా. వీటిలో చాలా కేసులు తేలికపాటి లక్షణాలను కలిగి ఉండగా, అతిస్వల్ప కేసులు ప్రాణాంతకమౌతున్నాయి. 2021లో...
జిల్లాల్లోనే ఉచితంగా డే కేర్ కీమో థెరపీ
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: క్యాన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట సర్వజన...
ఆత్మహత్యలకు ప్రేరేపించే డిప్రెషన్ … టెన్షన్ పడకుండా నివారించవచ్చు
ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ప్రపంచంలో చాలా మంది డిప్రెషన్ ( కుంగుబాటు ) లో కూరుకుపోయినట్టు వింటుంటాం. వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్యలకు ప్రేరేపించే ఈ మానసిక రుగ్మతను గుర్తించడానికి నేషనల్...
జిల్లాల్లోనే కీమోథెరపీ
మన క్యా న్సర్ రోగులకు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కీమోథెరపీ సదుపా యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 8...
హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు ఆస్పత్రుల నిర్మాణం…
హైదరాబాద్: రూ.140 కోట్ల వ్యయంతో ఎంఎన్జె అదనపు బ్లాక్ను ఏర్పాటు చేశామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంఎన్జె ఆస్పత్రి అనుబంధ బ్లాక్ను వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
వడదెబ్బ ప్రమాదం.. జర భద్రం
భరించలేని వేడి గాలుల సెగల మండు వేసవి వచ్చేసింది. ఎంతో పని ఉంటేనే కానీ బయటకు వెళ్లడం కష్టంగా ఉంటోంది. చాలా చోట్ల 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రాణాలు తీసే...
అట్టడుగు వర్గాలకు వైద్య మౌలిక వసతులను విస్తరించిన సింక్రోనీ..
హైదరాబాద్: ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సేవల కంపెనీ సింక్రోనీ (ఎన్వైఎస్ఈ:ఎస్వైఎఫ్), భారతదేశంలో అట్టడుగు వర్గాల ప్రజలకు వైద్య మౌలిక సదుపాయాలు, న్యూట్రిషన్ను అందించేందుకు పలు కీలక కార్యక్రమాలను చేపట్టింది. తమ కార్పోరేట్ సామాజిక...
కొవిడ్ రోగి తీవ్ర అనారోగ్యం రక్త నమూనాతో గుర్తింపు
వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం వెల్లడి
కొవిడ్ 19 బాధితులైన రోగుల రక్తం లోని ప్లాస్మాలో నిర్దిష్టమైన ప్రొటీన్లను గుర్తించడం ద్వారా ఎవరికి శ్వాస అందడం కోసం వెంటిలేటర్ల సాయం అవసరమో...
ఎంజిఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఐఎఎస్ మురళి
మన తెలంగాణ/ఎంజిఎం : వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో అత్యవసర విభాగాల్లో మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎంజిఎం ఆస్పత్రి అత్యవసర విభాగాలతోపాటు పది విభాగాలను సందర్శించి రోగుల...
స్ట్రోక్ మేనేజ్మెంట్ను అభివృద్ధి చేయడానికి మెడ్ట్రానిక్ తో Qure.ai భాగస్వామ్యం..
ముంబై: ఇండియా మెడ్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్ట్రానిక్ plc (NYSE:MDT) యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, భారతదేశంలో అడ్వాన్స్డ్ స్ట్రోక్ మేనేజ్మెంట్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేయడానికి Qure.aiతో...
ఎముక మజ్జ మార్పిడితో లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) నయం
అస్తవస్తంగా విభజన చెంది ఏర్పడిన కణ సమూహాలనే క్యాన్సర్లు అంటారు. క్యాన్సర్లో కార్సినోమా, సార్కోమా, లుకేమియా, లింపోమా అనే నాలుగు రకాలున్నాయి. అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, స్కిన్...
అవయవ మార్పిడిలో తెలంగాణ టాప్!
హైదరాబాద్: అవయవ మార్పిడిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2022లో మృతుల నుంచి పొందిన అవయవాల మార్పిడిలో తెలంగాణ గణనీయ స్థానంలో నిలిచింది. గత ఏడాది దేశవ్యాప్తంగా 2765 మంది రోగులకు అవయవాలు...
మహారాష్ట్రలో హెచ్3ఎన్2తో ఇద్దరు మృతి!
ముంబై: భారత్లో హెచ్3ఎన్2 వ్యాధి మెల్లిగా అదుపుతప్పుతోంది. ఇన్ఫ్లూయెంజా వ్యాప్తిని నిరోధించడానికి, తగు చర్యలు తీసుకోడానికి మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు....
కాల్షియం నిల్వలను తొలగించడం కోసం నూతన అర్బిటాల్ అథెరెక్టమీ టెక్నాలజీ
హైదరాబాద్: కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ నూతన బెంచ్మార్క్ను అత్యంత విజయవంతంగా అత్యాధునిక ఆర్బిటాల్ అథెరెక్టమీ డివైజ్ సాంకేతికతను వినియోగించడం ద్వారా క్లీనికల్ ఎక్స్లెన్స్ పరంగా ఏర్పరిచింది. ఈ ఉపకరణాన్ని యుఎస్ఏలో గత ఏడు...
సికిల్ సెల్ వ్యాధి నుంచి విముక్తి ఎప్పుడు ?
జన్యుకణ వారసత్వంగా వచ్చే సికిల్ సెల్ వ్యాధితో భారత్లో 15 లక్షల మంది బాధపడుతున్నారు. అత్యధికంగా ఈ వ్యాధి విస్తరించిన 17 రాష్ట్రాల్లో 202526 నాటికి ఏడు కోట్ల మంది ఈ వ్యాధిగ్రస్తులకు...
నిమ్స్ ఆసుపత్రి జాతీయ రికార్డు
హైదరాబాద్ : ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆసుపత్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో నిమ్స్లో 15 కిడ్నీ...
సంప్రదాయ వైద్యంలో ఆలుగు పొలుసుల డిమాండ్
ఆలుగు, అలుగు, సాలుగు అని పిలిచే పాంగోలిన్ ఏకైక వన్య క్షీరదం. అయితే దీని శరీరంపై ఉండే పొలుసులు( చిప్పలు)కు డిమాండ్ మాత్రం అంతర్జాతీయంగా బాగా ఉంటోంది. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ...
వైద్యంలో మనమే ఆదర్శం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తమ వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఆరోగ్యశాఖలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలా కలిసి...
పేగు క్యాన్సర్ రిస్కు తగ్గించే కొత్త ప్రక్రియ
పేగు క్యాన్సర్తో బ్రిటన్లో ప్రతి 30 నిముషాలకు ఒకరు చనిపోతున్నారు. ఇంత తీవ్రమైన పరిస్థితిని తగ్గించడానికి శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయత్నంలో కొత్త మలుపు కనిపించింది. సాధారణంగా పేగు క్యాన్సర్ సర్జరీ జరిగిన తరువాత...