Home Search
స్వాతంత్య్ర దినోత్సవం - search results
If you're not happy with the results, please do another search
చైనా దూకుడును భారత్ ఆపలేదా!
అంతకు ముందు రెండు పర్యాయాలు అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో చైనా గ్రామాలు నిర్మిస్తున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేశాయి. వాటి పట్ల భారత ప్రభుత్వ స్పందన చాలా నిరాశ...
పటేల్ ఇంకొంతకాలం బతికి ఉంటే గోవా త్వరగానే విముక్తి సాధించేది: ప్రధాని
పనాజి: సర్దార్ వల్లభ్భాయ్పటేల్ మరికొంతకాలం బతికి ఉంటే గోవా త్వరగానే విముక్తి సాధించేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గోవాకన్నా ఎంతో ముందుగానే దేశం స్వాతంత్య్రం సాధించినప్పటికీ, ఆ వేడుకను సంతోషంగా జరుపుకోలేకపోయారని ప్రధాని...
పార్టీ ఫర్ ది ఫ్యామిలీ.. పార్టీ బై ది ఫ్యామిలీ
కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం
కాంగ్రెస్పై ప్రధాని మోడీ విమర్శ
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు
కార్యక్రమాన్ని బహిష్కరించిన విపక్షాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్లమెంటు సెంట్రల్...
చెడును ఎదిరించడానికి భయపడొద్దు
న్యాయవ్యవస్థను పరిరక్షించుకునే బాధ్యత న్యాయవాదులదే
సిజెఐ ఎన్వి రమణ ఉద్బోధ
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో న్యాయమూర్తులకు న్యాయవాదులు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ కోరారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన...
రాజ్యాంగమే మహోన్నత గ్రంథం
భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారత దేశంలోని కోట్లాది ప్రజల పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, లింగ, భాష , ప్రాంతం...
గిరిజనులకు గౌరవం దక్కింది ఇప్పుడే: మోడీ
భోపాల్: స్వాతంత్య్రం కోసం సేవలందించిన గిరిజన సమాజానికి అసలైన గౌరవం దక్కిందిప్పుడేనని ప్రధాని మోడీ సోమవారం అన్నారు. “నేడు భారత్ తొలి ‘జనజాతీయ గౌరవ దినోత్సవం’ జరుపుకుంటోంది. స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారి గిరిజనుల...
వ్యాక్సినేషన్లో విజయం సాధించి మన శక్తి, సామర్థాలను చాటాం
సమిష్టి కృషితోనే అది సాధ్యమైంది
ఆరేళ్లలో పోలీస్ విభాగంలో
మహిళల సంఖ్య రెట్టింపయింది: మన్కీబాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా 100 కోట్ల డోసుల మైలురాయిని దాటి దేశం తన శక్తి,సామర్థాలను చాటిందని...
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఓ క్లిక్తో ఆరోగ్య డాటా
డిజిటల్ మిషన్ అందుబాటులోకి
ఆరంభించిన ప్రధాని మోడీ
చికిత్స ప్రక్రియలో కీలకం
పౌరులకు పనికొచ్చే చిట్టా
న్యూఢిల్లీ : దేశంలో ఆరోగ్య చికిత్స సమాచార ప్రక్రియలో డిజిటల్ శకం...
వీరి ఫ్రెండ్షిప్ సీక్రెట్ అదే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇద్దరూ చాలా...
17న ఆదిలాబాద్కు అమిత్ షా
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న ఆయన రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బిజెపి ముందునుంచి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో...
కానిస్టేబులైనా కీలకమే: అమిత్ షా
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో పౌరుల స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ అత్యంత కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇది నేరుగా సరైన విధానాలతో కూడిన పరిపాలనతోనే సాధ్యం అవుతుందన్నారు. ఈ ప్రక్రియ...
‘విశ్వ మానవుడు సి.నా.రె’
సి.నా.రె అనే మూడక్షారాలు తెలుగు, ఉర్దూ, సంస్కృతం మూడు భాషల సంగమం. సాహిత్య లోకం, సినీ లోకం, అధ్యాపక లోకం అనే మూడు లోకాల మిశ్రమం. డా. సి. నారాయణరెడ్డి అవిభక్త కరీంనగర్...
సకల కళల ఖజానా తెలంగాణ!
మహాత్మా గాంధీ అంతటి మహనీయుడు ‘గంగా జమున తెహ్ జీబ్‘ గా అభివర్ణించిన నేల - తెలంగాణ!!. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో భారతదేశంలోనే ప్రముఖమైనది - తెలంగాణ!!. ఉత్తర భారతదేశం,...
కాంగ్రెస్ సొంత డిజిటల్ వేదిక
ఐఎన్సి టీవీ 24 నుంచి ప్రసారాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సొంతంగా యూ ట్యూబ్ టీవీని ఐఎన్సి టీవీ ఛానల్ను ప్రారంభిస్తోంది. దీనికి సంబంధించి డాక్టర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో బుధవారం స్వరూప...
అమరవీరులకు నివాళులు అర్పించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్) సందర్భంగా, దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం: కెసిఆర్
హైదరాబాద్: అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం అనేక రూపాల్లో సాగిందని, అమరుల...
పౌర హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పనితీరు భేష్
ప్రధాని మోడీ ప్రశంసలు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణలో దేశంలోని న్యాయవ్యవస్థ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశ రాజ్యాంగాన్ని కూడా న్యాయవ్యవస్థ బలోపేతం చేసిందని...
మువ్వన్నెల జెండాకు అవమానం: ప్రధాని మోడీ
మువ్వన్నెల జెండాకు అవమానం.. యావత్తు దేశాన్ని బాధించింది
ఎర్రకోట ఘటనపై ‘మన్కీ బాత్’లో ప్రధాని వ్యాఖ్య
బోయిన్పల్లి మార్కెట్ను మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ‘జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసి యావత్ భారతావని...
ఓటు హక్కును గౌరవిద్దాం
రాష్ట్రపతి కోవింద్ పిలుపు
న్యూఢిల్లీ: ఓటు హక్కును అందరూ గౌరవించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఓటు హక్కును సాధించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. 11వ జాతీయ ఓటర్ల...
కక్ష సాధింపు!
కక్షకు, పదునైన కత్తికి తేడా ఉండదు. అది పాలకుల మెదడులో చేరి తిష్ట వేసుకుంటే ప్రజాస్వామిక వ్యవస్థలను, సంస్థలను కూడా ఆవహించి జాతి హితానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాంగం...