Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఈటలతో మేడ్చల్ డిసిపి భేటీ..
హైదరాబాద్ : ఈటల రాజేందర్కు ప్రాణహాని ఉందని, హత్యకు కుట పన్నుతున్నారంటూ ఈటల రాజేందర్ భార్య జమున చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ ఆదేశాల...
పోడు పట్టాల పంపిణీలతో గిరిజన జీవితాల్లో వెలుగులు
మహబూబాబాద్ : గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం...
నేడు మానుకోటకు మంత్రి కేటీఆర్
మహబూబాబాద్ : గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం...
పెళ్లి కుమార్తె తండ్రిని చంపిన పక్కింటి యువకుడు
తిరువనంతపురం: పెళ్లి కూతురు తండ్రిని పక్కింటి యువకుడు హత్య చేసిన సంఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కల్లంబలం ప్రాంతంలో రాజు(61) అనే వ్యక్తి తన కమార్తెకు...
మరో బిగ్ కంపెనీ..
హైదరాబాద్ :ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ టిసిఎల్ తెలంగాణలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కలిసి రిసోజెట్ సంస్ధతో కలసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నది....
జలమండలి ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీవో నం.60 ప్రకారం వేతనాల చెల్లింపునకు సిగ్నల్
ముషీరాబాద్ : జిహెచ్ఎంసి తరహాలో జలమండలిలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంఓఎం కార్మికులకు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీవో 60 ప్రకారం చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదించినట్టు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్...
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రజలది
కొడకండ్ల : కొడకండ్ల అభివృద్ధి తన బాధ్యత అని, బిఆర్ఎస్ను అధికారంలోకి తీసుకరావడం ప్రజల బాధ్యత అని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం...
మౌలిక వసతుల రూపకల్పనే ధ్యేయం
రూ. 7.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఆదిభట్ల: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతికి పట్టం కడుతోందని స్థానిక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి...
మౌలిక వసతులు కల్పించాలి
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు చివరి దశలో ఉన్నందున ప్రాజెక్టు కోసం తాగునీటి సౌకర్యం, కరెంట్ సదుపాయం కల్పించాలని బుధవారం...
ఐటి శాఖ మంత్రిని కలిసిన ఆర్జియూకెటి విసి
బాసర : ఆర్జియూకెటి బాసర వైస్ చాన్సలర్ వెంకటరమ బుధవారం హైదరాబాద్లోని మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావును మర్యాదపూర్వకంగా కలిసి...
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కొల్లాపూర్ ః బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన దేశావత్ బాలునాయక్, దేశావత్ నాను నాయక్, కొడావత్ లక్ష్మణ్, కేతావత్ శక్రుబాలు,...
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచడమే లక్షం
హసన్పర్తి: సిఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేయడమే లక్షంగా కృషి చేస్తు న్నామని బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే...
హుజూరాబాద్కు ఓ సైకోను ఎమ్మెల్సీగా పెట్టారు: ఈటల
హైదరాబాద్: హుజూరాబాద్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అరాచకాలు ఎక్కువయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ''కౌశిక్ రెడ్డి ఓ సైకోలా ప్రవర్తిస్తున్నాడు. హుజూరాబాద్కు...
వారాహి అనే లారీ ఎక్కి నోటికొచ్చినట్లు తిడుతున్నాడుః జగన్
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో ఏర్పాటు చేసి వేదిక...
అలర్ట్గా ఉండండి
మన తెలంగాణ/హైదరాబాద్ :పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ అధికారుల ను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లోని వర్షాకాల సన్నద్ధతపై మం త్రి కెటిఆర్...
ప్రగతి పథంలో మరిపెడ మున్సిపాలిటీ
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ ప్రగతి పథంలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్రావు...
ప్రగతి పథంలో మరిపెడ మున్సిపాలిటీ
మరిపెడ : మరిపెడ మున్సిపాలిటీ ప్రగతి పథంలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి...
వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి
ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలి
పురపాలక శాఖ, జిహెచ్ఎంసి, వాటర్వర్క్ అధికారులతో
పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సమీక్ష
పట్టణాల్లో చేపట్టాల్సిన అంశాలపై కెటిఆర్ దిశా నిర్ధేశం
హైదరాబాద్ : పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు...
రయ్…రయ్
ఓఆర్ఆర్ పై గరిష్ఠ స్పీడ్ 120 కిమీ.కు పెంపు
హైదరాబాద్ : ఇక నుంచి ఔటర్ రింగ్రోడ్డుపై 120 కి.మీల వేగంతో వెళ్లేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న 100 కి.మీల వేగాన్ని...
లులూ రూ.3500 కోట్లు భారీ పెట్టుబడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని మంత్రి కెటిఆర్ అ న్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్ప త్తి అవుతుందన్నారు. వరిసాగులో దేశంలోనే...