Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన మైక్రోచిప్ టెక్
స్మార్ట్, కనెక్టెడ్, సురక్షితమైన ఎంబెడెడ్ కంట్రోల్ సొల్యూషన్ల కు సంబంధించి అగ్రగామి సంస్థలలో ఒకటిగా వెలుగొందుతున్న మైక్రోచిప్ టెక్నాలజీ ఇన్కార్పొరేటెడ్, ఈ రోజు కోకాపేట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ వన్ గోల్డెన్ మైల్ ఆఫీస్...
హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రాజధాని
ప్రపంచంలో అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఇక్కడే..
సెమీ కండక్టర్ రంగంలో వర్క్ ఫోర్స్ను పెంచుకోవాలి
కోకాపేటలో డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఐటి,...
బిఆర్ఎస్లో పెద్ద ఎత్తున యువకుల చేరిక
సిటీబ్యూరో: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల 132 డివిజన్ న్యూ వివేకానంద్నగర్ కు చెందిన యువకులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సోమవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో...
మంత్రి ఎర్రబెల్లికి సిఎం ఆశీర్వాదం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ముందస్తుగా సిఎం కెసిఆర్ని సోమవారం కలవగా మంత్రి...
మంత్రి ఎర్రబెల్లికి సిఎం ఆశీర్వాదం
హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినం సందర్భంగా ముందస్తుగా సిఎం కెసిఆర్ని సోమవారం కలవగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకి...
జితేందర్ రెడ్డి ఫాంహౌస్లో ఈటల, దత్తాత్రేయ
హైదరాబాద్: జితేందర్ రెడ్డి ఫాంహౌస్కు బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్, మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేరుకున్నారు. ఈటల రాజేందర్కు మిథున్ రెడ్డి శాలువా కప్పి స్వాగతం పలికారు....
నేడు హైదరాబాద్కు అఖిలేష్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టునకు చేరుకునే...
గ్రామీణంలోనూ పారిశ్రామిక ప్రగతి
మన తెలంగాణ/హైద్రాబాద్ : కారంపొడి ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆది వారం ట్వీట్ చేశారు. సంవత్సరానికి 1.5 లక్షల మెట్రిక్...
మీదే రాబందుల పార్టీ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఐసిసి అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగారు. ‘మాది బిజెపి బంధువుల పార్టీ కాదు,...
గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సేవా చేస్తా : మంత్రి మల్లారెడ్డి
జవహర్నగర్ : పదవి ఉన్నా లేకున్నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జవహర్నగర్కు సేవా చేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని 1,2,3,6,7,8,18,21,26 డివిజన్లలో దాదాపు...
మూసీపై ఎక్స్ ప్రెస్ వే
మనతెలంగాణ/ హైదరాబాద్ : శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్ప్రెస్ వేను కూడా నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దానికి రూ.15 వేల కోట్ల...
సెప్టెంబర్ 2వ తేదీ నాటికి హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేకత రాబోతుంది
హైదరాబాద్: దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని,...
కాంగ్రెస్ సిఎం అభ్యర్థి ఎవరో?
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే తెలంగాణలో ఆ పార్టీ సిఎం అభ్యర్థి ఎవరో ఖమ్మం సభకు వస్తున్న రాహుల్ గాంధీ చెప్పాలని టిఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు....
ఆ ఊరు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలోనే..
హైదరాబాద్: జగిత్యాల జిల్ల మేడిపల్లి మండలం తోంబర్రావు పేట గ్రామంలోని పిల్లంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. ఈ బడిలో 1 నుంచి 5 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది. గత...
శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ ప్రెస్ వే..
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నార్సింగి వద్ద రూ 29.50 కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటర్ ఛేంజ్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ను...
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...
శేరిలింగంపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
మాదాపూర్ : ప్రజల సంక్షేమం, అభివృద్ధ్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో పని చేస్తుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్, మాదాపూర్ రెండు డివిజన్లలోని...
పోడు భూములకు పట్టాల మంజూరు
ములకలపల్లి : అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండలాలకు చెందిన గిరిజన రైతులు గత అనేక సంవత్సరాలుగా పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలని కోరుతుండగా ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావు కృషి ఫలితంగా ముఖ్యమంత్రి కెసిఆర్...
ఔటర్పై మరో ఇంటర్ ఛేంజ్
రూ.29.50 కోట్లతో పూర్తి
నేడు ప్రారంభించనున్న పురపాలక శాఖ మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)పైన మరో ఇంటర్ఛేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇంటర్ఛేంజ్...
ఇతర పార్టీల నేతల చూపు బిఆర్ఎస్ వైపే
ఇబ్రహీంపట్నం : తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన 20 సంవత్సరాలలోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తన ఉనికిని విస్తరించే దిశగా...