Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మతోన్మాదంపై ఉక్కుపాదం
విద్వేషాలు రెచ్చగొట్టేవారి అంతు చూస్తాం: మంత్రి కెటిఆర్
బహదూర్పుర
ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్లో మత రాజకీయాలకు చోటులేదు
వారసత్వ కట్టడాలను రక్షించుకుంటాం
మొజాంజాహి మార్కెట్ను అభివృద్ధి చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే
పాతబస్తీని కొత్త సిటీ తరహాలో...
రోగి సహాయకులకు ‘రూ.5కే భోజనం’
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద సౌకర్యం రూ.38.66 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం హరేకృష్ణతో ఒప్పందం సిఎం కెసిఆర్ ఆలోచనకు రూపం : మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్...
రాష్ట్రంలో 22 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 14,339 కరోనా పరీక్షలు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 12 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24...
మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు పెట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్ చేస్తూ మే- ఒకటిన చెన్నైలో బిసి...
సిఎంను కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడకి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు
యాదాద్రికి కిలో బంగార విరాళం అందజేయడం పట్ల అభినందన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా...
మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో...
భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత
హైదరాబాద్: అపర భగీరథుడు మన ముఖ్య మంత్రి కె.సి.ఆర్ రాష్ర్ట ప్రజలు సాగు నీటి, త్రాగు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన...
గోదావరి నీళ్లను మోగుడంపల్లికి తీసుకొచ్చాం: హరీష్ రావు
సంగారెడ్డి: కాంగ్రెస్ పాలనలో గీతారెడ్డి రెండు సార్లు గెలిచినా, మంత్రిగా ఉన్నా జహీరాబాద్ లో అభివృద్ధి మాత్రం చేయలేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాటలకే పరిమితం అయ్యారే తప్ప పనులు చేయలేదని...
మోటార్లకు మీటర్లు పెట్టాలనలేదు
ఇఆర్సి గురించి వ్యాఖ్యానించేటప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి
బిజెపి ఎంఎల్ఎ రఘునందన్రావు వ్యాఖ్యలపై
ఇఆర్సి చైర్మన్ శ్రీరంగారావు
ట్రాన్స్ఫార్మర్లకే పెట్టాలని చెప్పాం
మనతెలంగాణ/హైదరాబాద్: ట్రాన్స్ఫా ర్మర్లకు మాత్రమే మీటర్లు పెట్టాలని, ఎక్క డ కూడా బావుల దగ్గర మీటర్లు పెట్టాలని...
హక్కులు, స్వేచ్ఛ కోసం…
కె.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయమవుతోన్న చిత్రం సైదులు. రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. హక్కుల కోసం,...
‘బండి’ని మేం అడ్డుకోవడమా?
వారిలా మేం దిగజారలేము
అబద్ధాలతో రాజకీయాలు మాకు చేతకావు టిఆర్ఎస్ రాజకీయ
విలువలకు లోబడి పనిచేసే పార్టీ ఆయనేదో మొరుగుతూ ఉంటే
పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు పేరుకే ప్రజా సంగ్రామ
యాత్ర.. ప్రజల...
వారంలో పోలీస్ కొలువుల నోటిఫికేషన్
రాష్ట్రంలో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తున్నాం
కేంద్రంలోని 15లక్షలకు పైగా పోస్టులను
ఎప్పుడు నింపుతారో బిజెపి నాయకులు
చెప్పాలి వారెందుకు యాత్ర చేస్తున్నట్టు,
ధరలు పెంచినందుకా.. ఉద్యోగాలు
ఇవ్వనందుకా.. ప్రజల జీవితాలను ఆగం
చేస్తున్నందుకా?...
బిజెపి వర్గం దాడి
గద్వాల జిల్లా వేములలో బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత
ఇరువర్గాల మధ్య ఘర్షణ, కార్లు ధ్వంసం
మన తెలంగాణ / గద్వాల ప్రతినిధి: ప్రశాంతంగా సాగు తున్న పాదయాత్రలో ఒక్కసా రిగా సోమవారం...
కబ్జా యత్నం భగ్నం
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని దాదాపు
రూ.100 కోట్ల విలువ చేసే భూమి కబ్జాకు యత్నించిన ముఠా
మారణాయుధాలతో దౌర్జన్యానికి
పాల్పడడంతో కేసు నమోదు
చేసిన పోలీసులు ఘటనతో
బిజెపి రాజ్యసభ సభ్యుడు...
వేములలో టెన్షన్ టెన్షన్
పాదయాత్రలో బిజెపి, టిఆర్ఎస్
పరస్పర దాడులు
ఇరువర్గాల కార్లు ధ్వంసం
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నా లీడర్లు
మన తెలంగాణ ప్రతినిధి గద్వాల: ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రలో ఒక్కసారిగా సోమవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తలు,...
నేటి నుంచి ఎంజిబిఎస్లో ఉచిత టాయిలెట్ సదుపాయం
హైదరాబాద్: నేటి నుంచి మహాత్మా గాంధీ బస్ స్టాండ్(ఎంజిబిఎస్)లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉచిత టాయిలెట్ సదుపాయం కల్పించింది. పైలెట్ ప్రాజెక్టు కింద మొదటిసారి ఉచిత టాయిలెట్ సదుపాయాన్ని...
ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య తండ్రి కన్నుమూత
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహా కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఉండడంతో నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహా తుదిశ్వాస విడిచారని...
బిజెపోళ్లు వస్తే కాళేశ్వరం నీళ్లకు బదులు రక్తం పారుతోంది: బాల్కసుమన్
మంచిర్యాల: చాలా సంతోషకరమైన రోజు అని ఎంఎల్ఎ బాల్కసుమన్ తెలిపారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించినందుకు సిఎం కెసిఆర్ కు రైతాంగం తరపున కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్...
బిసి బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: పార్లమెంట్లో బిసి బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశాడు. మే1న చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని, బిసిలను కేంద్రం అణచి వేస్తోందన్నారు....
పారబాయిల్డ్ బియ్యం అంటే ఏమిటి?…కేంద్రం ఎందుకు కొననంటోంది?
న్యూఢిల్లీ: ఒకేరీతి ధాన్యం సేకరణ పాలసీ ఉండాలని గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు, ఆయన క్యాబినెట్ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ హౌస్ వద్ద ధర్నా చేశారు. పారబాయిల్డ్ బియ్యాన్ని కొనడం...