Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
రైతు బంధువు!
కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొంత కాలం సాగిన యాసంగి వరి ధాన్య సేకరణ వివాదాన్ని చాలా మంది రాజకీయమైనదిగానే చూశారు గాని, అందులోని మానవీయ కోణాన్ని గమనించినవారు అరుదు....
సిజెఐ చొరవ అమోఘం
హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది
42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల
స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి ర...
కెసిఆర్ చేతికి ఎముక లేదు
న్యాయాధికారుల సమావేశంలో
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ
మన తెలంగాణ / హైదరాబాద్ : చేతికి ఎముక లేదనడానికి సిఎం కెసిఆర్ ఒక ట్రేడ్మార్క్ అని, న్యాయ వ్యవస్థకు ఆయనొక మంచి మిత్రుడని...
ప్రజా వంచన యాత్ర
బండి సంజయ్ది ముమ్మాటికీ
ప్రజలను మోసంచేసే నిర్వాకం
తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ
బిజెపి కృష్ణ రివర్ మేనేజ్మెంట్
బోర్డు అనే శిఖండి సంస్థను ఏర్పాటు
చేసి కృష్ణ జలాల్లో పాలమూరు
వాటాను...
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.31,105 కోట్లు
కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.5లక్షల కోట్ల అదనపు ఆదాయం
రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యి
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పేరుతో ప్రజల నుంచి నిధులను వసూలు...
గోనె సంచుల కోసం టెండర్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన గోనె సంచులకోసం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ టెండర్లు ఆహ్వానించింది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకొని...
వ్యవసాయానికి ‘కోత’ ఉండదు
ఇప్పట్నుంచి రైతాంగానికి 24గంటలూ ఉచిత నాణ్య విద్యుత్
అనివార్య కారణాల వల్ల
గురువారం నాడు కొన్ని
ప్రాంతాల్లో వ్యవసాయ
విద్యుత్ సరఫరాలో
అంతరాయం ఏర్పడింది
ఇకనుంచి ఎక్కడా
అటువంటిది ఉండదు
ఆందోళన వద్దు : ట్రాన్స్కో
జెన్కో...
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు
శుక్రవారం పలు ప్రాంతాల్లో వగడళ్ల వానలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
హైదరాబాద్ లో వేసవి క్రీడా శిబిరాలు
16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
వచ్చేనెల 01వ తేదీ నుంచి అన్ని జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలు
మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈనెల 16 వ తేదీ నుంచి మే...
29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో
ఈనెల 29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో
మనతెలంగాణ/హైదరాబాద్: క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో ఈనెలాఖరులో మూడురోజుల పాటు నిర్వహించనున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణా రావు,...
నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం :పిసిసి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు అయ్యాయని పిసిసి కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ రోజుతో సభ్యత్వ నమోదు...
అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : వేసవిలో అనుకొని అగ్నిప్రమాదాల నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ని రక్షించేందుకు అటవీశాఖ, అగ్నిమాపక విభాగం కృషి చేస్తున్నాయి. అడవుల్లో స్థానిక చెంచులను అగ్నిమాపక పరిశీలకులుగా నియమించి.. వారితో నిరంతరం...
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్
భారత్లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్
త్వరలో హైద్రాబాద్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా 6...
యూనిఫాం ఉద్యోగాలకు మరో రెండేళ్లు పెంచాలి
నిరుద్యోగ జెఎసి డిమాండ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్తో పాటు యూనిఫాం ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు మూడేళ్లు సరిపోదని, మరో రెండు సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది....
దళిత యువరత్న అవార్డుల ప్రదానం…
మనతెలంగాణ/ హైదరాబాద్ : అంబేద్కర్ జయంతి ఉత్సవంలో భాగంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పెగడ ఆకాశ్కు దళిత యువరత్న అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు విజయ్కుమార్, నాగారం బాబు,...
రూ.300 కోట్ల పెండిగ్ చలాన్ల వసూలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్కు భారీ స్పందన వచ్చిందని, 3 కోట్ల పెండింగ్ చలాన్లకు సంబంధించి రూ. 300 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం చేకూరినట్లు పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు....
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ ట్రయల్స్ సక్సెస్
భారత్లో మొట్ట మొదటి హెవీ డ్యూటీ టిప్పర్
త్వరలో హైద్రాబాద్ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ తన ఉత్పత్తులను ట్రక్ విభాగంలోకి విస్తరించే ప్రయత్నంలో భాగంగా...
కపట యాత్రలు చేస్తే ఏం లాభం?: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ ది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అన్నారు. పాలమూరులో అడుగుపెట్టే హక్కు బండి...
మరికాసేపట్లో ముగియనున్న చలాన్ల గడువు
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు రాయితీ శుక్రవారంతో ముగియనుంది. వాహనాలపై భారీ ఎత్తున పెండింగ్ చలాన్లు ఉండడంతో తెలంగాణ పోలీసులు రాయితీపై ట్రాఫిక్ చలాన్లు చెల్లించేలా రాయితీ ప్రకటించారు. దీనికి వాహనదారులపై నుంచి...
కొనుగోళ్లు షురూ
అంబేద్కర్ జయంతి
కలిసి
గురువారం నాడే
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభం నిజామాబాద్
జిల్లా వేల్పూరులో మంత్రి
ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రారంభమైన ధాన్య
సేకరణ ఖమ్మం జిల్లా
మంచుకొండలో
ప్రారంభించిన మంత్రి
పువ్వాడ అజయ్ కుమార్
రాష్ట్రంలో కొన్నిచోట్ల గురువారమే మొదలైన ధాన్యం సేకరణ
మన తెలంగాణ/హైదరాబాద్: యాసంగి ధాన్యం సంక్షోభంలో...