Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
బాయిల్డ్ రైస్ కొనలేం
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయటం సాధ్యం కాదని కేంద్ర ఆహార పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో...
నల్లగొండలో ఇద్దరు అన్నదమ్ముల ఆత్మహత్య
మన తెలంగాణ, నల్గొండ క్రైమ్ : అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టి నష్ట పోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదమ్ములు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం...
జ్యోతిబా ఫూలే ఆశయాలను సాధించాలి
ఫూలేకు ఘన నివాళులు అర్పించిన బిసి సంక్షేమ శాఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యను ఆయుధంగా చేసుకుని అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన దార్శనికుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్...
సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే: చాడ
మన తెలంగాణ/హైదరాబాద్: సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వారి విద్యా అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావ్ పూలే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడ...
గురుకుల కళాశాల ప్రవేశాలకు గడువు పెంపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలో 2022- 23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం మే 22న నిర్వహించే టిఎస్ఆర్జెసి -సెట్కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 30వ తేదీ గడువును పొడిగిస్తూ...
బస్తీదవాఖానల్లో వైద్యుల నియామకాలు
తాత్కాలిక పద్దతిలో సిబ్బంది ఏర్పాట్లు
13 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన వైద్యశాఖ
రోగుల సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రయత్నాలు వేగం
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న బస్తీదవఖానల్లో తాత్కాలిక పద్దతిన...
ఆక్యూపంక్చర్ థెరపిలో కాపర్తి జనార్ధన్కు అవార్డు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: మందులేని వైద్యం ఆక్యూపంక్చర్ థెరపీలో విశేష సేవలను అందిస్తున్న హీలర్, ఆక్యుపంక్చరిస్ట్ కాపర్తి జనార్ధన్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భగా ఇటీవలహైదరాబాద్లో నిర్వహించిన పబ్లిక్ హెల్త్...
కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని రైతులను తాము కోరామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని సిఎం కెసిఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా...
ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే: కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఢ్లిలీలో దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. దీక్ష ప్రాంగణం వద్ద డా బి ఆర్ అంబేడ్కర్ విగ్రహం, మహాత్మ...
ఢిల్లీతో ‘లొల్లి’
తెలంగాణ భవన్లో మహాధర్నా నేడే
కేంద్ర పాలకులు దిగొచ్చేలా మార్మోగనున్న తెలంగాణ రైతు సమరశంఖం
ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేసిన టిఆర్ఎస్ శ్రేణులు
ధాన్యం అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విశేష ఘట్టం
స్వయంగా హాజరవుతున్న...
కేంద్రం రాజకీయం
రైతుల పరిస్థితి అగమ్యగోచరం వడ్లు కొంటామనే రాజకీయానికి రైతుల బలి
ధాన్యంపై కేంద్రం ద్వంద్వ వైఖరి కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి నేతలు
హైదరాబాద్/ మన తెలంగాణ: : యాసంగిలో రైతులు పండించిన...
రాష్ట్ర పండుగగా ఫూలే జయంతి
సామాజిక దార్శనికుడు, సంఘసంస్కర్త, కులవివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే: కెసిఆర్ నివాళి
మన తెలంగాణ/హైదరాబాద్ : మహాత్మా జ్యోతిరావ్ గోవింద్ రావ్ పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఘనంగా...
25మందితో ఎపి కొత్త కేబినెట్
ముగ్గురు నానీలకు మంగళం..
10 మంది పాతమంత్రులకు మళ్లీ అవకాశం
మంత్రివర్గంలో నలుగురు మహిళలు బిసిలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్బోన్: సజ్జల
పదవులు దక్కని వారి ఆందోళనలు, నిరసనలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం సోమవారం...
ఎల్లుండితో ముగియనున్న టెట్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులు మంగళవారం(ఏప్రిల్ 12)తో ముగియనున్నాయి. అయితే ఈసారి నిర్వహించే టెట్లో భాషా పండితుల కోసం పేపర్ 3ని నిర్వహిస్తారని అభ్యర్థులు భావించినప్పటికీ,...
బిజెపి ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు
రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు
మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎంఎల్సి కవిత
హైదరాబాద్ : బిజెపి ప్రభుత్వం విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రముదముందని ఎంఎల్సి కవిత ఆందోళన...
ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా మారిన కెసిఆర్ హోర్డింగులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన హోర్డింగులు ఆసక్తిని రేపుతూ, చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే గతవారం రోజులుగా వివిధ రూపాల్లో ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకు...
ప్రతిపక్షాల ఐక్యతా నినాదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి బిజెపి ఎన్నిక కావడం దేశంలోని ప్రతిపక్షాలకు ఒకింత నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు దేశంలో ఇక బిజెపి బలహీనపడుతున్నదని,...
మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడు
రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను...
ప్రజలు ఏ భాషలో మాట్లాడాలో చెప్పడానికి మీరెవరు?
ఆంగ్లం స్థానంలో హిందీని అనుసంధాన భాష చేయాలన్న అమిత్షాకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
భారతదేశం వసుధైక కుటుంబం వంటిది
భిన్నత్వంలో ఏకత్వమే దాని బలం దేశ
ప్రజలు ఏమి తినాలో, ఏమి...
మహోన్నత ప్రజాపాలకుడు శ్రీరాముడు
రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర...