Wednesday, April 24, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

కొండపల్లిలో గ్రీన్‌ క్రాఫ్ట్‌ స్టోర్‌ను ప్రారంభించిన అభిహార..

విజయవాడ: సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్‌–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ...
Cylinder prices hiked by Rs 25

వంటగ్యాస్‌లో పన్నుల మంటలు !

అసలు ధర రూ.545..పన్నుల భారం రూ.485 రాష్ట్రంలో 1.18కోట్ల కుటుంబాలపై పన్నుల భారం మనతెలంగాణ/హైదరాబాద్:  వంటగ్యాస్‌లో అసలు మంట కంటే ప్రభుత్వం ప్రజలపై బాదుతున్న పన్నుల మంటలే అధికంగా ఉంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేస్తున్న పన్నులు...
Central responsibility for purchase of grain

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే రైతు సంఘాల జెఎసి మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...
Sajjanar visit to affected driver

బాధిత డ్రైవర్‌కు సజ్జనార్ పరామర్శ

  మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసి సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి తార్నాక ఆసుపత్రిలో చికిత్స...
Care Hospital Doctors plant saplings at Premises

‘గ్రీన్‌ఇండియా చాలెంజ్’ పాల్గొన్న కేర్ హాస్పిటల్ వైద్యబృందం..

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్'లో బాగంగా ”వరల్ హెల్త్ డే‘ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ...
ED Arrest Director Balvinder Singh of Pch Ltd

రూ.6.18 కోట్ల పిసిహెచ్ గ్రూప్ ఆస్తులు సీజ్ చేసిన ఇడి

మనతెలంగాణ/హైదరాబాద్: బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పిసిహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్‌ను ఇడి అరెస్ట్ చేయడంతో పాటు రూ.6.18 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. కాగా పిసిహెచ్ గ్రూప్ సంస్థల...
Sanjay Kumar Jha appointed as PRO of Telangana CM

సిఎం పిఆర్‌ఓగా సంజయ్‌కుమార్ ఝూ..

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి పిఆర్‌ఓగా సంజయ్ కుమార్ ఝా నియామకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంజయ్ కుమార్ ఝా ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల అధికారిగా రెండేళ్ల...
TRS MPs Protest in Lok Sabha over Paddy

కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీల అలుపెరగని పోరు..

మన తెలంగాణ/హైదరాబాద్: గత 20 రోజుల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ అంశంలో కేంద్రంపై టిఆర్‌ఎస్ ఎంపీలు యుద్ధం చేశారని ఆ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఖమ్మం...
Guv Tamilisai met Amit Shah

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు మనతెలంగాణ/హైదరాబాద్:  స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్‌లో పివి...
Minister Satyavathi Rathod on women safety

అంగన్‌వాడీ టీచర్‌పై చర్యలు : సత్యవతిరాథోడ్

  మనతెలంగాణ/ హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని బూర్గుపాడు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి వాసవి (4) చేతిపై గరిటతో వాత పెట్టిన అంగన్‌వాడీ టీచర్ హైమవతిని సస్పెండ్ చేయాలని అధికారులను రాష్ట్ర...
Women half in Minority Coaching Centers

మైనార్టీ కోచింగ్ సెంటర్లో సగం మంది స్త్రీలు ఉండాలి

మన తెలంగాణ, సిటీబ్యూరో: మైనారిటీ సంక్షేమ శాఖ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కోచింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా 50శాతం స్త్రీలు ఉండేలా చూడాలని జాతీయ మైనారిటీ కమీషన్ చైర్ పర్సన్ సయ్యద్ షెహాజాదీ...
More trees planted in Osmania University

ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు విరివిరిగా పెంచాలి: కలెక్టర్

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు, ఉపయోగపడే చెట్లను విరివిరిగా పెంచాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జరిగిన జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికెట్ ప్రధానోత్సవం సందర్భంగా...
Guv Tamilisai met Amit Shah

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..

తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...

ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే

దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
gangula kamalakar comments on central government

రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
High court

టాలీవుడ్ డ్రగ్స్ కేసు… సిఎస్ సోమేశ్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. చీఫ్ సెక్రటరీ సొమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు...
TRS protest demanding purchase of yasangi grain

రహదారులపై రణవీరులు

యాసంగి ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ మండుటెండల్లో రోడ్లపై బైఠాయించిన టిఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు రాష్ట్రమంతటా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ వరి కంకులతో రోడ్లపై ఆందోళన జాతీయ రహదారులపై వరి ధాన్యం పోసి నిరసన మన...
KTR tweet on TET postponement

జలగల్లా పెట్రో ధరలు

సబ్‌కా సాథ్ వికాస్ కాదు.. సబ్‌కా సత్తేనాశ్ కేంద్రానికి రాసిన లేఖలో మండిపడిన మంత్రి కెటిఆర్ బిజెపి వారివన్నీ అబద్ధాలే అంతా ప్రగతి అని చెబుతున్నా మోడీ పాలనలో నిజానికి అంతా సర్వనాశనమే ధరల అదుపులో...
CM KCR Reached Hyderabad

కంటికి రెప్పలా

ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నది: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన రాష్ట్ర...
Ruthu prema is only for health care:Harish rao

ఆడబిడ్డల మంచికే ‘రుతుప్రేమ’

ఈ పథకం దేశానికి ఆదర్శం కావాలి, పథకం విజయానికి తొలి అడుగుగా సిద్దిపేట నుంచి ప్రారంభం మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ ఆనందం: మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : ఆరోగ్య పరిరక్షణ కోసమే రుతు...

Latest News