Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
యాదాద్రి కొండపైకి ఉచిత బస్సులు
మన తెలంగాణ/హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం కోసం రానున్న భక్తులను శుక్రవారం నుండి యాదగిరి గుట్ట కొండపైకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్ళనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందుకు...
ఎన్పిడిసిఎల్కు 7 అవార్డులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఐపిపిఎఐ (ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) 7 అవార్డులను వివిధ కేటగిరిల్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (టిఎస్ఎన్పిడిసిఎల్) దక్కించుకుంది. ఈ...
ఉచిత విద్యుత్ సరఫరాపై కేంద్రం కుట్ర: జగదీశ్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కూడా...
దివ్యాంగుల ఉచిత శిక్షణకు గడువు పెంపు
మనతెలంగాణ/ హైదరాబాద్ : వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమై దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువును 11వ తేదీ వరకు పొడిగించినట్లు దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. సదరం...
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు…. కాంగ్రెస్ శ్రేణుల నిరసన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల పోరుబాట
మన తెలంగాణ/హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన...
దేశ సంపదను మోడీ కార్పొరేట్లకు పంచుతున్నాడు..
అచ్చే దిన్ కాదు సచ్చె దిన్
వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల
దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సిఎల్పి నేత...
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం..
జులై 5న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రసిద్దిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని జులై 5వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర...
ప్రయాణికుల ఆదరణకు సూపర్ సేవర్ మెట్రో హాలీడే కార్డు
సెలవుల్లో అపరిమిత ప్రయాణ అవకాశాలను అందిస్తున్న మెట్రో రైల్
ఉగాది పండగ నుంచి మెట్రో రైల్ టిక్కెట్ కౌంటర్ల వద్ద విక్రయాలకు లభ్యం
అపరిమిత ప్రయాణం కేవలం 59 రూపాయలతో
సెలవు దినాలలో నిర్వహణ సమయమంతటా అపరిమిత...
యువతకు దేశాభివృద్దిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: అదనపు కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: యువతలో ఉన్న శక్తి యుక్తులను వెలికి తీసి వారిని సంఘటిత పరిచి వారిని దేశాభివృద్దిలో భాగస్వాములను చేయుటకు యువతకు అనుకూలమైన సమయంలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించితే వారు ఎక్కువగా పాల్గొంటారని...
బిసి బిల్లుకు మద్దతిస్తాం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమవంతు కృషిగా చేస్తామని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అన్నారు. గురువారం మాజీ ప్రధాని దేవెగౌడ్తో జాతీయ...
ఆర్టీసీలో వృద్ధులకు ‘ఉగాది’ ఉచిత ప్రయాణం
హైదరాబాద్ : ప్రయాణీకులకు చేరువ అయ్యేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా 65 ఏళ్లు పైబడిన సీనియర్...
పెట్రో, డీజిల్ ధరల పెంపుపై మోడీపై మండిపడ్డ మంత్రి కెటిఆర్
హైదరాబాద్: చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోడీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్లో పవర్ హాలీడే ప్రకటించడంపై బిజెపిపై సెటైర్లు...
ఆదిత్య మిట్టల్తో మంత్రి కెటిఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చ
ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఒకప్పుడు మిట్టల్ స్టీల్స్గా విశ్వవిఖ్యాతి పొందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సిఇఒ ఆదిత్య మిట్టల్ హై దరాబాద్ పర్యటనకు వచ్చారు....
కులగణన జరపాల్సిందే
లోక్సభలో నామా డిమాండ్
వాయిదా తీర్మానం తిరస్కృతిపై ఖమ్మం ఎంపి సీరియస్
గత 92ఏళ్ల క్రితం జరిగింది
అప్పటినుంచి కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ దానిని
గురించి పట్టించుకోలేదు ఎనిమిదేళ్ల క్రితమే
టిఆర్ఎస్ అసెంబ్లీలో ఏకగ్రీవ...
108 ‘సేవలు’ విస్తృతం
తెలంగాణ ఏర్పడిన తర్వాత 108 అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేశాం
వాహనాల సంఖ్యను 430కి పెంచుకున్నాం చెడిపోయిన వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి చేర్చుకుంటున్నాం అన్ని సేవలు
ప్రజలకు ఏలోపం లేకుండా...
బడి వేళలు తగ్గింపు
ఉ.8 నుంచి 11.30 వరకు స్కూళ్లు
ఏప్రిల్ 7నుంచి పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో అప్రమత్తమైన పాఠశాల విద్యాశాఖ బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. గురువారం(మార్చి 31) ఉదయం...
ఉద్యోగార్థులకు ఒటిఆర్ తప్పనిసరి
కొత్త అభ్యర్థులు
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఇప్పటికే ఒటిఆర్
ఉన్నవారు కొత్త జిల్లాలకు
అనుగుణంగా
మార్చుకోవాలి: టిఎస్పిఎస్సి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని, అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఒటిఆర్)...
ఉప్పుడు బియ్యం తీసుకోం
లోక్సభలో కేంద్రం స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. బుధవారం నాడు ఎంపి దుష్యంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార , పౌరసరఫరాల శాఖ...
చలానాల రాయితీ ఏప్రిల్ 15వరకు పొడిగింపు
మార్చి 30నాటికి
వ్యాప్తంగా 2.40 కోట్ల
పెండింగ్ చలానాల కింద
రూ.840 కోట్ల చెల్లింపులు:
హోం మహమూద్ అలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై...
పెరిగిన సెస్ చార్జీలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులను ఉప్పల్ నుంచి ఎండి సజ్జనార్తో కలిసి చైర్మన్ ప్రారంభించారు....