Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
చైనానే మా నేస్తం
తేల్చిచెప్పిన తాలిబన్లు , పెట్టుబడులకు స్వాగతం
డ్రాగన్తో తగరపు నిక్షేపాల వెలికితీత, ఒన్ బెల్ట్ రాదారి ఏర్పాటుకు సానుకూలం
పెషావర్ : చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దేశంలో...
ఆస్తుల అమ్మకాల లోగుట్టు తెలుపండి
కేంద్రానికి చిదంబరం డిమాండ్
ముంబై : జాతీయ ఆస్తుల అమ్మకాలు నేషనల్ మానిటైజేషన్ ఉద్ధేశాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలముందుంచాలని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన...
అచ్చేదిన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమేనా..!?
హైదరాబాద్: మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడమే పనిగా పెట్టుకుందని రాజ్యసభ విపక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ గాంధీభవన్లో మీడియాతో...
సిద్ధిపేటలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన హరీశ్ రావు
సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి 4వ మున్సిపల్ వార్డులో గురువారం టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు...
బ్యాంకులను దోచుకున్న దొంగలు గుజరాత్ వారే: నారాయణ
మన తెలంగాణ/హై-దరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. కులాల వారీ జనగణనను చేపట్టారని, ఇందులో...
ఒక జిల్లా, ఒక ఉత్పత్తి
ఈ ఎజెండా కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి
ఎగుమతి పరిశ్రమపై దృష్టి పెట్టండి
సైన్రైజ్ సెక్టార్కు సహాయం అవసరం
బ్యాంక్లకు సూచించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ముంబై : అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని, ‘ఒక...
చెరకు రైతులకు గిట్టుబాటు ధర రూ.290
కేంద్ర మంత్రి మండలి నిర్ణయం
చక్కెర లభ్యతను బట్టి ధర
మార్కెట్లో షుగర్ రేటు నిలకడే
ఇథనాలు పెంపుతో లాభం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చెరకు రైతులకు సమంజస, గిట్టుబాటు ధర (ఎఫ్ఆర్పి)ను క్వింటాలుకు...
ఇడబ్లుఎస్ కోటా అమలుకు ఉత్తర్వులు
ఆదాయ పరిమితి రూ.8లక్షలు
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను జారీ...
70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు
కేంద్రం మానిటైజేషన్ విధానంపై రాహుల్ ధ్వజం
రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్న
న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం ప్రకటించిన మానిటైజేషన్ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు 70...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
రూ.5,05,849 కోట్ల నుంచి రూ.9,80,407కోట్లకు పెరిగిన జిఎస్డిపి, 94శాతం వృద్ధి
దేశంలోనే మూడవ స్థానంలో తెలంగాణ
మీడియా సమామావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి...
రేపు ఎన్ఎంపిని ప్రారంభించనున్న సీతారామన్
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం న్యూఢిల్లీలో నేషనల్ మోనెటైజేషన్ పైప్లైన్(ఎన్ఎంపి) ప్రారంభించనున్నారు. ఇది వచ్చే నాలుగేళ్లలో ప్రభుత్వం విక్రయించపోయే మౌలిక ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తుందని అధికార వర్గాలు...
అఫ్ఘాన్ పరిస్థితిపై ప్రధాని మోడీ
ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వాన్ని తాలబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిపై చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ...
ఆ మొలకల దిగుమతి సుంకాన్ని తగ్గించాలి….
హైదరాబాద్: ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర వ్యవసాయ...
నగరాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దాం: మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్: జిహెచ్ఎంసి కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగామేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ...
సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన హరీశ్ రావు
సిద్ధిపేట: 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....
ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు: హరీష్ రావు
కరీంనగర్: అర్హులైన కుటుంబాలకు దళితబంధు ఇచ్చితీరుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు సిఎం కెసిఆర్ సభ జరుగుతోందన్నారు....
విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి రాజ్యసభ సభ్యుడు ఎంపి విజయసాయిరెడ్డికి బెయిల్ రద్దు పిటిషన్పై శనివారం నాడు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్పై కౌంటరు దాఖలు చేయాలని సిబిఐను న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల...
ద్రవ్యోల్బణం ముప్పు
ద్రవ్యోల్బణం ముప్పు.. అంచనా 5.7 శాతానికి పెంపు
రెపో రేటు యథాతథం, 9.5 శాతంగా జిడిపి వృద్ధి అంచనా
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బిఐ) వడ్డీ రేట్లలో ఎలాంటి...
రెండో విడత గొర్రెల పంపిణీ… యూనిట్ కు రూ.1.75 లక్షలు…
సిద్దిపేట: 74 ఏండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వరాష్ట్రం సాధించుకున్న ఏడున్నర సంవత్సరాలలో చేపట్టామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
వివాదాస్పద రెట్రో టాక్స్ రద్దు
పన్ను చట్టంలో సవరణలు కోరుతూ బిల్లు
లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మల
పరిష్కారం కానున్న కెయిర్న్, వొడాఫోన్ వివాదాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వం రెట్రోస్పెక్టివ్ టాక్స్ (పునరావృత పన్ను)ను రద్దు చేయబోతోంది. వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి...