Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
”నీట్” ఫలితాలకు గ్రీన్ సిగ్నల్
బొంబాయి హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఫలితాలను ప్రకటించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ)కి సుప్రీంకోర్టు గురువారం అనుమతి...
ఆర్యన్ ఖాన్కు బెయిల్ మంజూరు!
ముంబయి: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్, మూన్మూన్ ధమేచ,...
కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్, పెన్షన్..
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వారికే రేషన్, పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. డిసెంబర్...
అరకొర ఏర్పాట్ల కోర్టులు
న్యాయం దక్కేదెలా? : సిజెఐ ఎన్.వి.రమణ
ముంబై : దేశంలోని న్యాయస్థానాలలో మౌలిక ఏర్పాట్లు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ సక్రమ...
సివిల్ విజేతలకు ఎంపిక హక్కు లేదు
కేరళ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షలలో అర్హత దక్కించుకున్న వారు కేడర్, పనిచేసే చోటును ఎంచుకోవడానికి వీల్లేదని , వారికి ఈ హక్కులేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం...
దళితబంధు నిలిపివేతపై పిల్
హుజూరాబాద్లో పథకం అమలు నిలిపివేయడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: హుజూరాబాద్లో దళిత బంధు నిలిపివేతపై ఇసి ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని, దళితబంధు యథావిధిగా కొనసాగేలా...
బేటాతో జైలు ములాఖత్
ఆర్యన్ను కలిసిన షారూక్
ముంబై : బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ గురువారం ఉదయం స్థానిక అర్థూర్ రోడ్ జైలుకు వెళ్లి కుమారుడు ఆర్యన్ఖాన్ను కలిశారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలులో...
నేటి నుంచి గురుకులాలు ప్రారంభం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో వెంటనే ప్రారంభించేందుకు ఆయా సొసైటీల అధికారులు...
మూడు యూట్యూబ్ ఛానల్స్పై సమంత పరువు నష్టం దావా
హైదరాబాద్: తన పరువుకు నష్టం కలిగించే రీతిలో కంటెంట్స్ పెట్టిన మూడు యూట్యూబ్ ఛానల్స్పై నటి సమంత కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. నాగచైతన్యతో బ్రేకప్ అయిన సందర్భంగా వారిద్దరిపై...
యువరాజ్ సింగ్ అరెస్ట్
ఛండీగఢ్: హర్యానా పోలీసులు ఆదివారం మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ను అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. కులపరమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పంజాబ్, హర్యాన హైకోర్టు ఓ కేసులో...
మాజీ క్రికెటర్ యువరాజ్ అరెస్టు.. బెయిల్పై విడుదల
హిస్సార్: టీమిండియా మాజీ అల్రౌండర్ యువరాజ్ సింగ్ను ఆదివారం హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఈవెంట్లో తోటి క్రికెటర్పై కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిందుకుగాను యువరాజ్ సింగ్ను హర్యానాలోని...
స్వాపరాధ ప్రమాదాల్లో నిర్లక్ష్య నిరూపణ కీలకమే : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : రహదారుల్లో జరిగే ప్రమాదాలకు బాధిత వ్యక్తి పొరపాటు కూడా కొంత వరకు కారణమని (కంట్రిబ్యూటరీనెగ్లిజెన్స్) విశ్వసించడానికి అతను /ఆము కర్తవ్య ఉపేక్షకు సంబంధించిన ఆరోపణలు కూడా నిరూపణ కావాల్సి ఉంటుందని...
సమ్మెలతో కోర్టు కార్యకలాపాలను న్యాయవాదులు అడ్డుకోలేరు
రాజస్థాన్ హైకోర్టులో సమ్మెపై సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: సమ్మెల ద్వారా న్యాయవాదులు కోర్టు కార్యకలాపాలను అడ్డుకోలేరని, వారి కక్షిదారులకే అది ప్రమాదమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజస్థాన్ హైకోర్టులో బార్ అసోసియేషన్ పిలుపుతో న్యాయవాదులు...
సతీష్చంద్రశర్మకు శుభాకాంక్షల వెల్లువ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మను శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హైకోర్టు...
నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు
తమిళనాడు సిఎం స్టాలిన్
చెన్నై: తాను వెళ్లే మార్గంలో పౌరుల వాహనాలను నిలిపివేయొద్దని తమిళనాడు పోలీసులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదేశించారు. అందుకు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులను...
నేరాభియోగాలను బట్టే బెయిల్
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని అన్ని ఆలోచించిన తరువాతనే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హత్యకేసులో నిందితులైన ఇద్దరికి మధ్యప్రదేశ్ హైకోర్టు...
పాక్ అణు కార్యక్రమ పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ అస్తమయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అణు కార్యక్రమ పితామహుడైన ఏక్యూ ఖాన్ ఆదివారం అనారోగ్యకారణంగా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. 2004లో ఆయన అణ్వస్త్ర సాంకేతికత వ్యాప్తిని అంగీకరించడంతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత...
సిబిఐ చీఫ్కు పోలీసు సమన్లు
ముంబై : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్కు ముంబై సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ డాటా లీక్ కేసులో స్థానిక పోలీసులు సిబిఐ...
ఎక్స్ప్రెస్వేలపై 140 కి.మీ. వేగానికి నేను అనుకూలం: కేంద్రమంత్రి నితిన్గడ్కరీ
వాహనాల వేగంపై త్వరలో పార్లమెంట్ ముందుకు బిల్లు
న్యూఢిల్లీ: ఎక్స్ప్రెస్వేలపై గంటకు 140 కిలోమీటర్ల వరకు వాహనాలకు అనుమతించడానికి వ్యక్తిగతంగా తాను అనుకూలమని కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్గడ్కరీ అన్నారు. వివిధ రకాల రోడ్లపై వాహనాల...
రంజిత్సింగ్ హత్య కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సిబిఐ కోర్టు
చండీగఢ్: 2002లో జరిగిన రంజిత్సింగ్ హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ రామ్హ్రీమ్సింగ్(డేరాబాబా)తోపాటు మరో నలుగురిని పంచకులలోని సిబిఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. వీరికి అక్టోబర్ 12న శిక్షలు ఖరారు చేయనున్నది....