Saturday, April 20, 2024
Home Search

కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR speech in haritha haram

ఎక్కువగా వడ్లు పండించే రాష్ట్రం తెలంగాణ: కెసిఆర్

రంగారెడ్డి: అడవులను పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తుమ్మలూరులో హరితోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. తుమ్మలూరు అర్భన్ ఫారెస్ట్‌లో...

మల్కపేట రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్

హర్షం వెలిబుచ్చిన పురపాలక, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ మరో 20రోజుల్లో రిజర్వాయర్ ప్రారంభానికి సిద్ధం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగం మరో మైలురాయిని చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్...

బిఆర్‌ఎస్ అంటేనే అభివృద్ధి

వరంగల్ కార్పొరేషన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో శనివారం రోజున మంత్రి కేటీఆర్ విచ్చేసి 618 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసి భారీ బహిరంగ సభ విజయవంతం అయిన సందర్భంగా...

సిఎంకు జవహర్‌నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు

జవహర్‌నగర్: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నామని, ఈ విషయంలో సిఎం కెసిఆర్‌కు జవహర్‌నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి...

హరితహారంలో నిజామాబాద్‌కు అవార్డు

నిజామాబాద్ సిటీ: హరితహారం నిర్వహణంలో రాష్ట్రంలోనే నిజామాబాద్ నగరానికి మొదటిస్థానం సాధించినందుకు రాష్ట్ర మంత్రివర్యులు కెటిఆర్ చేతులమీదుగా అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. రాష్ట్ర...

వరంగల్ తూర్పులో టిక్కెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తాం

వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు....

మనఊరు మనబడితో పాఠశాలకు మహర్దశ

ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక వసతులు కల్పించి విద్యాబోధనలో నూతన సంస్కరణలు అమలు చేయుటకు ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బిఅర్‌ఎస్...
House Sites for eligible journalists: KTR promise

అర్హులైన ప్రతి జర్నలిస్ట్‌కు ఇళ్ల స్థలం

ఎవరూ ఆందోళన చెందవద్దు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హామీ హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ హామీ...

అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్

నిజామావాద్  : అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్ నగరం తయారైందని, ఐటి నిర్మాణంతో యువతకు సువర్ణావకాశం లభిస్తుందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం నగరంలోని బైపాస్ రోడ్డు నూతన...

రూ. 50 కోట్లతో ఐటి హబ్ నిర్మాణం

నిజామావాద్ బ్యూరో: అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిజామాబాద్ నగరం తయారైందని, ఐటి నిర్మాణంతో యువతకు సువర్ణావకాశం లభిస్తుందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం నగరంలోని బైపాస్ రోడ్డు నూతన...
Pattana Pragathi Dinotsavam: KTR Speech at Shilpakala Vedika

జోడెడ్లలా పల్లె, పట్నం

ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పట్టణ ప్రగతి అద్భుతం కేంద్రం ఇచ్చే అవార్డులే దీనికి నిదర్శనం శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రి తారక రామారావు మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పురపాలక శాఖ దేశంలోనే...

విజన్ ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్

మరిపెడ: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ విజన్‌తో ముందుకు వెళ్తున్నారని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ముందు చూపు, అద్భుతమైన ఆచరణతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు...
KTR Participate in Pattana Pragathi Dinotsavam

మహానగరానికి సమృద్ధిగా తాగునీటి వసతి

మహానగరానికి సమృద్ధిగా తాగునీటి వసతి భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు త్వరలో వందశాతం మురుగునీటి శుద్ది నగరంగా చరిత్రకెక్కుతుంది దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతిలో మంత్రి కెటిఆర్ వెల్లడి మన తెలంగాణ/ హైదరాబాద్:...
Jogu Ramanna challenge to Revanth Reddy

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆత్మహత్య చేసుకుంటా.. రాకపోతే నువ్వు సూసైడ్ చేసుకుంటావా?

రేవంత్‌రెడ్డికి జోగు రామన్న సవాల్ హైదరాబాద్ : పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని, మరోసారి అమర్యాదగా వ్యాఖ్యలు చేస్తే...

బిఆర్‌ఎస్ హయాంలో పట్టణాలకు సరికొత్తరూపు

జమ్మికుంట : బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు, పట్టణాలు సరికొత్తరూపు సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా...

ఇథనాల్ పరిశ్రమ రాకుండా అడ్డుకుంటున్నారు

ధర్మారం: ధర్మపురి నియోజవర్గంతోపాటు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో రైతులకు ఎంతో ఉపయోగపడే ఇథనాల్ పరిశ్రమ రాకుండా అడ్డుపడుతూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నిజాలు గ్రహించాలని...

సత్తుపల్లి అభివృద్ధికి రూ.172 కోట్లు ఖర్చు చేశాం

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ అభివృద్ధికి రూ. 172 కోట్లు ఖర్చు చేసినట్లు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో...

ఖమ్మంను సంపూర్ణంగా అభివృద్ధి చేసే రాజకీయాలనుంచి తప్పుకుంటా

ఖమ్మం : ఖమ్మం నగరంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిన తరువాత ఖమ్మం నగరానికి ఇక నా అవసరం లేదు అనుకున్న రోజే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని రాష్ట్ర రవాణ శాఖ...
Good News for Hyderabad Journalists

హైదరాబాద్ జర్నలిస్టులకు శుభవార్త

ఇళ్ల స్థలాల సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్ జర్నలిస్టుల సంఖ్య, అర్హులైన జర్నలిస్టులకు సంబంధించి వివరాల సేకరణ హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించారని టియూడబ్లూజే...

జగద్గిరిగుట్టలో మెడికల్ కాలేజీ, బస్ టర్మినల్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాం

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట మోడల్ మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భా గంగా తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో నూతనంగా ఏర్పా టు...

Latest News