Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
నెహ్రూ స్వావలంబ భారతం
గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత...
ఢిల్లీలో కనిష్ఠానికి కరోనా పాజిటివిటీ రేటు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రెండు నెలల కనిష్ఠానికి పడిపోయి, 1.93 శాతంగా నమోదైంది. లాక్డౌన్ ఆంక్షలతో ఢిల్లీ కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా 2 వేలు...
మరో ఉద్దీపన ప్యాకేజీ
పర్యాటకం, విమానయానం, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
సిద్ధం చేస్తున్న ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో పలు రంగాలు దారుణంగా దెబ్బతినడంతో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పలు...
ప్రైవేటు టీచర్లకు నగదు జమ
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా సంక్షోభంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బం ది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు....
కల్వరి టెంపుల్లో వంద ఐసోలేషన్ పడకలు: హరీష్
సంగారెడ్డి: రెండు మూడు రోజుల్లో జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 500 లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కల్వరి టెంపుల్లో వంద ఐసోలేషన్ పడకలను ప్రారంబించిన...
కొవిడ్ మృతుల కుటుంబీకులకు రూ.50వేలు ఎక్స్గ్రేషియా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కుటుంబంలో సంపాదన పరులు ఎవరైనా కరోనాతో మృతి చెందితే ఆ కుటుంబానికి నెలవారీ ఆర్థిక సాయం రూ.2500తోపాటు ఎక్స్గ్రేషియాగా రూ.50వేలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా...
రెండు కొత్త రకాలపై కొవాగ్జిన్ సమర్ధ ప్రభావం : బయోటెక్ వెల్లడి
న్యూఢిల్లీ : స్వదేశంలో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కరోనా కొత్త రకాలపై సమర్ధంగా పనిచేస్తోందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ ఆదివారం వెల్లడించింది. ముఖ్యంగా భారత్లో మొదట గుర్తించినట్టు చెబుతున్న...
కరోనాతో ఆప్ మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
ఢిల్లీ: ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ (48) కరోనాతో కన్నుమూశారు. తొమ్మిది రోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఐసియులో చికిత్స పొందుతూ జర్నైల్ సింగ్ తుదిశ్వాస విడిచారు. సంవత్సరం...
6-8 వారాల లాక్డౌన్
కరోనా పాజిటివిటీ 10% దాటిన ప్రాంతాల్లో అమలు చేయాలి
అప్పుడే అదుపులోకి కొవిడ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
నేతల మితిమీరినతనమూ కారణం
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
న్యూఢిలీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో...
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో 6 నుంచి 8 వారాల పాటు...
భారత్ కు ట్విట్టర్ సాయం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి చర్యలకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ కు రూ.110 కోట్ల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఆక్సిజన్, పిపిఇ...
ఆరోగ్యశాఖపై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖపై సిఎం కెసిఆర్ ఆదివారం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్ పై చర్చ జరుపుతున్నారు. ఈ భేటీకి సిఎస్ సోమేష్ కుమార్, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు....
నో లాక్డౌన్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
మరాఠా రిజర్వేషన్లు చెల్లవు
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు .....
మహారాష్ట్రలో ప్రకంపనలు
కేంద్రం జోక్యానికి థాకరే వినతి
న్యూఢిల్లీ : మరాఠా రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టు బుధవారం సంచలనతీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని మించరాదని, ఇది...
మోడీని పొగిడిన నోటితోనే..
గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని మోడీ అఖండ విజయం సాధించాడని దేశ, విదేశాలు, పాశ్చాత్య మీడియా ప్రశంసించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ రోజు దేశ...
ఆక్సిజన్ పై మాట్లాడాలని యత్నించా… కానీ బెంగాల్ ఎన్నికల్లో మోడీ బిజీ
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే వెల్లడి
ముంబై : మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించానని, కానీ ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో అందుబాటు కాలేదని...
ఎరువుల ధరలు!
బయటికి కనిపించిన పాము మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయినంత మాత్రాన దాని ముప్పు తొలగిపోయిందని భావించి గుండెల మీద చేయి వేసుకొని భరోసాగా ఉండగలమా! నిన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను...
బిజెపి పాలనలో రాష్ట్రానికి కోతలు.. వాతలే
* బిజేపోళ్లు ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు
* రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్దపీట
* సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు కక్కుతున్న ప్రతిపక్షాలు
* ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు బుద్ధి చెప్పాలి
*...
వారంలో 100% వ్యాక్సిన్
45 ఏళ్లు దాటిన వారందరూ టీకా వెయించుకోవాలి
కరోనా పరీక్షలకు భారీగా పెంచాలి
అన్ని జిల్లా ఆర్టి-పిసిఆర్ టెస్టులు, విస్తృతంగా పరీక్షాకేంద్రాలు
అందరూ మాస్కులు ధరించేలా చర్యలు : సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా...