Home Search
తమిళనాడు - search results
If you're not happy with the results, please do another search
ప్రేమ…. కూతురి ప్రాణం తీసిన తండ్రి…
చెన్నై: ప్రేమ వ్యవహారంలో ఓ కూతురును తండ్రి హత్య చేసిన సంఘటన తమిళనాడులోని మధురై ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆశైతంబి అనే ఆటో డ్రైవర్ వండియారు సంగునగర్లో నివసిస్తున్నాడు....
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
ఏప్రిల్ 17న ‘సాగర్ వార్’
23న నోటిఫికేషన్...మే 2న ఫలితాలు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా 2 ఎంపి, 14 ఎంఎల్ఎ స్థానాలకు
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు...
అత్త, భార్యను పొడిచి చంపిన అల్లుడు
కడలూరు: తమిళనాడులో ఉన్నాదిగా మారిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, అత్తపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అతని భార్య, అత్త మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం...
తమిళ పార్టీల మేనిఫెస్టోలు!
రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలకు విశ్వసనీయత తగినంతగా ఉండదు. ఏరు దాటుతున్నప్పుడు ఓడ మల్లయ్యగా పిలిచిన వ్యక్తినే దాటిన తర్వాత బోడి మల్లయ్యగా అవహేళన చేసి పట్టించుకోకుండా పోయే దుష్ట సంస్కృతి జీర్ణించుకుపోయిన...
కమల్హాసన్ కారుపై దాడి… మందుబాబు అరెస్ట్
చెన్నై: మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ కారుపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కాంచీపురంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మద్యం ప్రియుడు కమల్ కారు అద్దాలను పగలగొట్టాడు....
బిజెపిలో చేరిన డిఎంకె ఎమ్మెల్యే
మధురై స్థానం నుంచి బరిలోకి
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎంకె ఎమ్మెల్యే పి శరవనన్ ఆదివారం బిజెపిలో చేరారు. ద్రవిడ పార్టీ నుంచి బిజెపిలోకి చేరిన రెండో లెజిస్లేటర్ ఈయననే....
కాంగ్రెస్ భవిష్యత్తు!
కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఏమి కాబోతోంది అనే ప్రశ్న చాలా కాలంగా చాలా మందిని వేధిస్తున్నది. ఇప్పుడీ ప్రశ్న మరింత గాఢమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించి, స్వాతంత్య్రం...
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పెట్రో ధరల తగ్గింపు.. వంటగ్యాస్పై రాయితీ
పరిశ్రమల్లో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకే
మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
డిఎంకె వరాల వర్షం
చెన్నై: వచ్చేనెల జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం డిఎంకె...
కోయంబత్తూర్సౌత్ బరిలో కమల్హాసన్
చెన్నై: మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా...
ఎన్నికల రాష్ట్రాల్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోడీ ఫోటో తొలగింపు
న్యూఢిల్లీ : ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ,తమిళనాడు,పశ్చిమబెంగాల్, రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫోటోను తొలగించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీనికోసం కొవిన్ ప్లాట్ఫారంలో...
కొమురవెల్లిలో శివరాత్రి వేడుకలు
సిద్దిపేట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిరంతరంగా అభిషేకాలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. కొమురవెల్లి మహాశిరాత్రి లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి...
మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు సజీవదహనం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్పేటలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ -హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ సజీవదహనమయ్యాడు. తమిళనాడుకు వెళ్తున్న కంటైనర్ను లారీ ఓవర్...
వివాహేతర సంబంధం… ప్రియుడు, ప్రియురాలు హత్య
చెన్నై: వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం శివగంగై, ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రామనాథపురం జిల్లా మనిచ్చియేందల్ ప్రాంతంలో సత్యేంద్రన్(26),...
పత్తిలో ‘మహా’ తర్వాత మనమే..
మనతెలంగాణ/హైదరాబాద్ : తెల్లబంగారం తెలంగాణను జాతీయ స్ధాయిలో రెండవ స్థానంలో నిలబెట్టింది. పత్తి సాగు విస్తీర్ణంలో మహారాష్ట తర్వాత స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణతో పోటి పడే గుజరాత్ రాష్ట్రాన్ని ఈ సారి మూడవ...
అన్నాడిఎంకె కూటమికి విజయకాంత్ గుడ్బై
చెన్నై: అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమి నుంచి విజయకాంత్ పార్టీ వైదొలగింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము కోరిన నియోజక వర్గాలను కేటాయింకపోవడం, తాము అడిగినన్ని స్థానాలు ఇవ్వకపోవడంతో హీరో...
బెంగాల్ ఎన్నికల వేడి!
ఈ నెలాఖరు నుంచి జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఘట్టానికి ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు,...
దీదీ, స్టాలిన్లను పికె గెలిపిస్తాడా?
దేశంలోని నాలుగు రాష్ట్రాల శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగటంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 27న ఎన్నికలు...
డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు
చెన్నై: తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లను డిఎంకె కేటాయించింది. కన్యాకుమారి లోక్ సభకు జరిగే ఉపఎన్నిక స్థానాన్ని కూడా కాంగ్రెస్...
ప్రాంతీయ పార్టీలకు జాతీయ తోకలు
27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అసోం (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు...