Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
నేరాభియోగాలను బట్టే బెయిల్
తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని అన్ని ఆలోచించిన తరువాతనే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హత్యకేసులో నిందితులైన ఇద్దరికి మధ్యప్రదేశ్ హైకోర్టు...
పాక్ అణు కార్యక్రమ పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ అస్తమయం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అణు కార్యక్రమ పితామహుడైన ఏక్యూ ఖాన్ ఆదివారం అనారోగ్యకారణంగా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. 2004లో ఆయన అణ్వస్త్ర సాంకేతికత వ్యాప్తిని అంగీకరించడంతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత...
సిబిఐ చీఫ్కు పోలీసు సమన్లు
ముంబై : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్కు ముంబై సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ డాటా లీక్ కేసులో స్థానిక పోలీసులు సిబిఐ...
ఎక్స్ప్రెస్వేలపై 140 కి.మీ. వేగానికి నేను అనుకూలం: కేంద్రమంత్రి నితిన్గడ్కరీ
వాహనాల వేగంపై త్వరలో పార్లమెంట్ ముందుకు బిల్లు
న్యూఢిల్లీ: ఎక్స్ప్రెస్వేలపై గంటకు 140 కిలోమీటర్ల వరకు వాహనాలకు అనుమతించడానికి వ్యక్తిగతంగా తాను అనుకూలమని కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్గడ్కరీ అన్నారు. వివిధ రకాల రోడ్లపై వాహనాల...
రంజిత్సింగ్ హత్య కేసులో డేరాబాబాను దోషిగా తేల్చిన సిబిఐ కోర్టు
చండీగఢ్: 2002లో జరిగిన రంజిత్సింగ్ హత్య కేసులో డేరా సచ్చాసౌదా చీఫ్ రామ్హ్రీమ్సింగ్(డేరాబాబా)తోపాటు మరో నలుగురిని పంచకులలోని సిబిఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. వీరికి అక్టోబర్ 12న శిక్షలు ఖరారు చేయనున్నది....
శతాబ్ది జరుపుకుంటున్న ‘సిటీ కాలేజ్’
హైదరాబాద్: నగరంలోని సిటీ కాలేజ్ శతాబ్ది జరుపుకుంటోంది. దీనిని ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 1865లో ఏర్పాటు చేశారు. సిటీ కాలేజ్ భవనాన్ని బ్రిటిష్ వాస్తుశిల్పి విన్సెంట్ జెరోమ్ ఏషే...
లఖీంపూర్ ఖేరి ఘటనపై విచారణ కమిషన్
సుప్రీంకోర్టు విచారణకు ముందు యూపి ప్రకటన
లక్నో: లఖీంపూర్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయిన ఘటనపై అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్...
భారత్కు మరింత సమయం ఇవ్వండి!
ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో అక్రమంగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్(51) కేసులో న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్కు ఇస్లామాబాద్ హైకోర్టు మరింత సమయాన్ని ఇచ్చింది. కుల్భూషణ్...
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
అదే ఊపిరిగా మున్ముందుకు సాగుతాం
దేశంలో టాప్ 4 నగరాల్లో హైదరాబాద్
ప్రాచీన పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కృషి
చార్మినార్ చుట్టూ బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం
ఆర్ఆర్ఆర్ మంత్రతో...
పాతబస్తీకి కచ్చితంగా మెట్రో
కరోనా వల్ల ఆలస్యం అయ్యింది n మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది
n 20 ఏళ్ల నుంచి పాతబస్తీలో జరిగిన అభివృద్ధి మీద మొదటిసారి చర్చ జరిగింది
n కారు ఎంఎల్ఎనా, కార్వాన్...
అలాంటి వారిని న్యాయవ్యవస్థ రక్షించదు
అధికారులు, పోలీసు వ్యవస్థపై ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు సిజెలతో స్థాయీ సంఘం ఏర్పాటు
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో అధికారులు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన...
తల్లి వద్దే బిడ్డ ఉండడం న్యాయం
ఆ బిడ్డ బాగుకు, ఎదుగుదలకు అది దోహదం చేస్తుంది
బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబయి: బిడ్డను తల్లి వద్ద ఉంచడం అత్యంత సహజమైన న్యాయమని, అంతేకాకుండా ఆ చిన్నారి సంక్షేమానికి, ఎదుగుదలకు దోహదపడుతుందని బొంబాయి హైకోర్టు...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన మైనార్టీ కమ్యూనిటీ పెద్దలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటిన మైనారిటీ కమ్యూనిటీ పెద్దలు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా అఫ్జల్ గంజ్ లోని ఉస్మానియా...
అలాంటి అధికారులు జైలుకు వెళ్లాల్సిందే: సుప్రీం కోర్టు
అక్రమార్జన చేసేవారికి రక్షణ ఉండదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : మునుపటి ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటూ అక్రమార్జనకు పాల్పడే అదికారులు.. ప్రభుత్వం మారిన తరువాత వాటిని దిరిగి చెల్లించే పరిస్థితులను ఎదుర్కొంటారని, సుప్రీం కోర్టు అభిప్రాయపడింది....
మహిళా లాయర్లూ కోటా కోసం నిలదీయండి
కన్నీళ్లతో కాదు కట్టలు తెంచుకునే ఆవేశంతో
మద్దతు ఇస్తానన్న ప్రధాన న్యాయమూర్తి
ఎన్నాళ్లీ అణచివేతలని సూటి ప్రశ్న
ప్రత్యేక టాయ్లెట్లే లేని కోర్టులు
సంఘాలలోనూ అరకొరలు
న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థలో మహిళలకు 50 శాతం...
యువరానర్… కోర్టులలో భద్రత కావాలి
సుప్రీం, హైకోర్టులలో లాయర్ల పిటిషన్లు
న్యూఢిల్లీ : న్యాయస్థానాలలో మనిషికి భద్రతను అర్థిస్తూ ఈ మేరకు చర్యలను కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టులలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో శుక్రవారం...
మల్లన్నకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: కల్లు వ్యాపారి వద్ద తీన్మార్ మల్లన్న బృందం డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై మల్లన్న సహా ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మల్లన్నను...
అంతా నిక్కచ్చే
పిఎం కేర్స్ఫండ్పై సర్కారు
న్యూఢిల్లీ : కోవిడ్ ఉధృతి దశలో ఏర్పాటు అయిన పిఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ పరిధిలోకి రాదని, ఈ నిధి ప్రభుత్వ నిధి కిందికి రాదని కేంద్ర ప్రభుత్వం...
జార్ఖండ్ జడ్జీది హత్యే: సిబిఐ
రాంచీ: జాగింగ్కు వెళ్లిన జార్ఖండ్ జడ్జీని కావాలనే ఆటోతో ఢీకొట్టి చంపారని కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) జార్ఖండ్ హైకోర్టుకు తెలిపింది. ఈ ప్రమాదానికి సబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది....
చెన్నమనేని పౌరసత్వం కేసు అక్టోబర్ 21కి వాయిదా!
హైదరాబాద్: వేములవాడ ఎంఎల్ఎ చెన్నమనేని పౌరసత్వం కేసు అక్టోబర్ 21కి వాయిదా పడింది. చెన్నమనేని పౌరసత్వం కేసులో పలు కీలక విషయాలతో పాటు పలు అంశాలు చర్చించవలసి ఉన్నందున కేసును బౌతికంగానే వాదనలు...