Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా
బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే
'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు
* కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు
* అప్పుడు కాంగ్రెస్...
రాజ్యసభ అభ్యర్థులుగా కెకె, సురేష్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ఖరారు చేశారు. టిఆర్ఎస్ రాజ్యసభ నాయకుడు కె.కేశవరావు, పూర్వ ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ
ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు
మానవీయ కోణంలో బడ్జెట్ను పెట్టాం
ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం
అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
రేవంత్ రెడ్డీ… తమాషాలు బంద్ చేయి
మన తెలంగాణ/హైదరాబాద్: తమాషాలు బంద్ చేయి.. లేదంటే సోనియాకు చెబుతానంటూ ఎంపి రేవంత్రెడ్డిపై ఎంఎల్ఎ జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ అనుచరులు ఫేస్బుక్లో పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్దారు. కాంగ్రెస్ ఎంఎల్ఏలంతా అసెంబ్లీలో...
ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా...
సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 380 మంది సబ్ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం...
కరోనాపై భయాందోళనలు వద్దు: మోడీ
ఢిల్లీ: కరోనాపై భయాందోళనలు వద్దని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రధాని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా...
మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్
హైదరాబాద్: బడ్జెట్లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్పై రెండో...
సానుకూల జాతీయవాదం
దేశభక్తి అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతం పట్ల గౌరవం, అభిమానం, సాటి పౌరుల పట్ల మా సహచరులే అన్న అభిమానంతో కూడిన స్పృహను కలిగి ఉండటం. అందుకు విరుద్ధంగా జాతీయవాదం విస్తృతమైన,...
‘నరేగా’ దుస్థితి!
కర్ణుడంతటివాడు శల్యుడి దుష్ట సారథ్యం కారణంగా భంగపాటుకు గురి అయినట్టు, కోట్లాది గ్రామీణ నిరుపేద వ్యవసాయ కార్మికులను కష్ట కాలంలో ఆదుకొని వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి 14 ఏళ్ల క్రితం అవతరించి అమలవుతూ...
వివేకా హత్య కేసు సిబిఐకి అప్పగింత
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ ఎపి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసుదర్యాప్తులో పురోగతి...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్ : ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని బుధవారం నాడు హైకోర్టు సీరియస్ అయింది. తిరుపతిరావు ఇచ్చిన కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించింది....
ఉన్నది ఒకటే జీవితం
తెల్లవారింది. ఉదయం ఏడు గంటల య్యేసరికి... దొరగారి పశువుల కొట్టంలోకి అడుగుపెట్టాడు పన్నెండేళ్ల ఎంకటేసు. అక్కడ చాలా గేదెలతో పాటు...ఓ రెండు ఆవులూ ఉన్నాయి. రోజు ఎంకటేసులే ఆ గొడ్లచావిడి శుభ్రం చెయ్యాలి....
సింధియా విషయంలో అది మా తప్పే
న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి, నాలుగుసార్లు కాంగ్రెస్ టిక్కెట్పై లోక్సభ స్థానానికి ఎంపికైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ను వీడతారని తాము కలలో కూడా ఊహించలేదని, అది తమ తప్పేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్...
ఆర్టీసి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సమ్మె కాలం వేతనాలు విడుదల
హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రూ.235 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో...
సిబిఐకి వివేకా హత్య కేసు…. ఎపి ప్రభుత్వానికి షాక్
అమరావతి: మాజీ మంత్రి, మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎపి ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. హత్య జరిగి ఏడాదైనా.... దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసును సిబిఐకి...
బిజెపిలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు....
మోడీ… వాటికి నిధులు రావడం లేదు: ఎర్రబెల్లి
హైదరాబాద్: 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపిటిసి, జడ్పిటిసి, ఎంపిపిలకు నిధులు, విధులు కేటాయించేలా ఆలోచిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాసన సభలో తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా ఎర్రబెల్లి...
హెల్త్ ప్రొఫైల్ తీసుకొస్తాం: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసన మండలిలో తెలంగాణ బడ్జెట్పై చర్చ సందర్భంగా రాజేందర్ మాట్లాడారు. చింతమడకలో...