Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
లండన్లో మంత్రి తలసాని నిరసన..
మనతెలంగాణ/హైదరాబాద్: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. లండన్...
యువతను నిందిస్తారా?: కెటిఆర్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’కు విరుద్ధంగా ఆందోళన జరిగినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని రక్షణ శాఖ తెలిపింది. కాగా ఈ విషయంలో బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి కెటిఆర్ ఎద్దేవ చేశారు. ‘‘అగ్నిపథ్...
మోడీ ప్రభుత్వం అదాని, అంబానీలకు దోచి పెడుతోంది
హైదరాబాద్ : టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీలకు దోచి పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో సైన్యంలో కూడా ప్రైవేటీకరణలో భాగంగానే అగ్నిపథ్ పథకం తీసుకువచ్చారు. అగ్నిపత్ పథకాన్ని రద్దు...
700 కోట్ల ఆస్తి నష్టం…
హైదరాబాద్ : అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆందోళనకారులు దేశవ్యాప్తంగా 60 రైళ్లకు నిప్పంటించారు... బిహార్లో 11 ఇంజిన్లను తగలబెట్టారు... దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 718...
ప్రభుత్వ రంగ సంస్థలు అడ్డికి పావుశేరా?
పెట్టుబడుల ఉపసంహరణలో మోడీ
సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన కెటిఆర్
ఇక్కడి పిఎస్యులకు భూములిచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టీకరణ
పరిశ్రమలు నడపడం చేతకాకపోతే ఆ భూములు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాji మరోసారి...
శరవేగంగా పట్టణీకరణ
2025 నాటికి తెలంగాణలో సగం జనాభా పట్టణాల్లోనే
2050 నాటికి ఇతర రాష్ట్రాలు ఈ స్థాయికి
జీవన నాణ్యత సూచీలో హైదరాబాద్ అత్యుత్తమ నగరం: నీతి అయోగ్ నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: అన్ని రాష్ట్రాల కంటే వేగంగా...
ప్రాణ నష్టం నివారణకే కాల్పులు
ఆయిల్ నిల్వలపై ఆందోళన కారుల దాడీకి యత్నం
ఘటనలో 2వేల మంది ఆర్మీ
దాడుల్లో 9మంది పోలీసులు, 16మంది అభ్యర్థులకు గాయాలు
46మందిపై కేసులు నమోదు, 30 ట్రైన్ కోచ్లు ధ్వంసం
రూ.20 కోట్ల రైల్వే ఆస్తుల నష్టం: రైల్వే...
అగ్నివీరులకు సెక్యూరిటీ గార్డు కొలువులట!
న్యూఢిల్లీ: అగ్నిపథ్పై దేశమంతా అందోళనలతో అట్టుడుకుతున్న వేళ.. బిజెపి నేతలు దానిని సమర్థించుకోలేక అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశప్రజల దృష్టిలో మరింత పలచన అవుతున్నారు. మొన్నటికి మొన్న...
దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..
దేశాన్ని రక్షించే జవానుకే ఇప్పుడు కష్టమొచ్చింది..
అగ్నిపథ్ పథకం బిజెపి ద్వంద వైఖరికి నిదర్శనం
కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు
అగ్నిపథ్ను వెంటనే రద్దు చేయాలి
గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్...
రాష్ట్ర హైకోర్టు సిజెగా ఉజ్జల్ భూయాన్..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ను నియామిస్తూ కేంద్రం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టులో...
దిగొస్తున్న కూరగాయల ధరలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు కిందకు దిగుతున్నాయి. రుతుపవనాల రాకతో రాష్ట్ర మంతటా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో కూరగాయ పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో గత వారం...
కొత్తగా 236 కొవిడ్ కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 236 కొవిడ్ కేసులు నమోదుయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,715 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...236 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన...
తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నేడు, రేపు తెలంగాణలో భారీ...
నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి… హ్యాపీ ఫాదర్స్ డే నాన్న: కవిత
మన తెలంగాణ/హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, సిఎం కెసిఆర్కు ఎంఎల్సి కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని...
చురుగ్గా కదులుతున్న నైరుతి
రేపు,ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఆదివారం పలు జిల్లాలో కురిసిన వానలు...
హైదరాబాద్: రాష్ట్రంలో నెరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని...
రూ. 40 వేల కోట్ల రాష్ట్ర ఆస్తులను అమ్మేందుకు కేంద్రం యత్నం !
హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు...
నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సినీనటి సాయిపల్లవి
హైదరాబాద్: గో సంరక్షకులను, కశ్మీర్ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయిపల్లవి స్పందించారు. శనివారం ఇన్స్టాగ్రామ్లో ఆమె ఓ వీడియో సందేశాన్ని పెట్టారు....
ట్రిపుల్ ఐటి సమస్యకు పరిష్కారం
మన తెలంగాణ/బాసర/భైంసా: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన బాటపట్టడంతో శనివారం సాయంత్రం దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు ఆందోళన చేస్తున్న...
రేపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన బకాయిలను సోమవారం సాయంత్రంలోగా చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటివరకూ 50లక్షల మెట్రిక్ టన్నుల...
ఎన్పిడిసిఎల్లో 82 పోస్టుల భర్తీ
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఎన్పిడిసిఎల్ పరిధిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 82 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రక్రియకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను...