Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం…
హైదరాబాద్: రాయదుర్గంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐమాక్ ఛాంబర్ 2, 3వ అంతస్థులో మంటలు చెలరేగాయి. రెండు, మూడో అంతస్థుల నుంచి దట్టమైన పొగ వెలువడింది. నాలుగోవ అంతస్తులో సెక్యూరిటీ...
రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట ఎస్ఐ మృతి
శామీర్ పేట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట మండల కేంద్రంలోని మజీద్ పూర్ చౌరస్తాలో లారీని బైక్ పై వెళ్తున్న ఎస్ఐ మొహమ్మద్ బాషా ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి...
బాలకృష్ణను చూస్తే జాలేస్తుంది: రోజా
హైదరాబాద్: బాలకృష్ణను చూస్తే జాలిగా ఉందని మంత్రి రోజా చురకలంటించారు. నటుడు, టిడిపి ఎంఎల్ఎ బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు గుర్తుకురాని నిమ్మకూరు ఇప్పుడు గుర్తొచ్చిందా? అని నిలదీసింది. ఎన్టిఆర్...
ఎన్టిఆర్కు భారత రత్న ఇవ్వాలి: నామా
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్కు భారత రత్న ఇవ్వాలని టిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. ఎన్టిఆర్ ఘాటుకు చెరుకొని నివాళులర్పించారు....
ఎన్టిఆర్ శత జయంతి… నివాళులర్పించిన జూనియర్ ఎన్టిఆర్, కల్యాణ్ రామ్
హైదరాబాద్: టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున ఎన్టిఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టిఆర్, కల్యాణ్...
దావోస్ దమాఖా
రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు
ముగిసిన కెటిఆర్ దావోస్
పర్యటన ప్రత్యేక
ఆకర్షణగా నిలిచిన
తెలంగాణ పెవిలియన్
ప్రపంచ వేదికపై రాష్ట్ర
విధానాలను, పెట్టుబడి
అవకాశాలను
ప్రతిభావంతంగా
వివరించిన మంత్రి
పర్యటన పట్ల పూర్తి...
దా’రుణ’ కక్ష
తెలంగాణపై పరాకాష్ఠకు చేరిన కేంద్రం వివక్ష
రూ.3వేల కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనడానికి అనుమతి నిరాకరణ
మే 31న ఆర్బిఐలో జరగనున్న
సెక్యూరిటీ బాండ్ల వేలం
పాల్గొనడానికి ఎపి, గోవా,...
నెరవేరిన ఇళ్ల పట్టాల కల
1500మందికి పంపిణీతో పండుగ చేసుకున్న
సింగరేణి 11డివిజన్ల కార్మికులు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్ఎ, విప్ బాల్క సుమన్ చేతులమీదుగా జరిగిన పంపిణీ
మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలోని 11 డివిజన్లలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా...
బంగారుకొండ జరీనాకు ఘన స్వాగతం
మన తెలంగాణ / హైదరాబాద్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న నిఖత్ జరీన్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
మోడీకి కెటిఆర్ భయం
రాష్ట్రంలో కేవలం ఆయన భ్రమ
మోడీకి దమ్ముంటే పార్లమెంటును రద్దు చేయాలి
సిఎం కెసిఆర్తో మాట్లాడి అసెంబ్లీని రద్దు చేయిస్తాం
ఎన్నికలకు కలిసివెళ్దాం ఎవరు గెలుస్తారో చూద్దామా?
తెలంగాణ దేశానికి దావోస్లో
పెట్టుబడులను...
ఇల్లు అద్దెకు ఇప్పిస్తానని అత్యాచారయత్నం
ఆలస్యంగా వెలుగులోకి సంఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
మనతెలంగాణ, హైదరాబాద్ : ఇల్లు అద్దెకు ఇస్తానని చెప్పి అత్యాచారం చేసేందుకు యత్నించిన సంఘటన నగరంలోని చాదర్ఘాట్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఇంటి...
తెలంగాణలో మార్పు ఖాయం: కిషన్ రెడ్డి
తెలంగాణలో మార్పు ఖాయం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మార్పు తప్పకుండా వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ఈక్రమంలో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...
రాగిణి నట విశ్వరూపం
పలు భాషల్లో కథానాయికగా పేరు తెచ్చుకున్న రాగిణి ద్వివేది నటిస్తున్న కొత్త చిత్రం ‘సారి’. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.ఎం.డి ప్రొడక్షన్స్, కిస్...
ఎపి ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలోని ఆమంచర్లలో శుక్రవారం నాడు ‘జగనన్న మాట...
ఎపి, తెలంగాణలో రానున్న మూడురోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు మొత్తం, లక్ష ద్వీప ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, కొమోరిన్ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండి తెలిపింది....
పోలీసు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు
ఆగస్టు 7న ఎస్ఐ, 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్షలు
16,027 కానిస్టేబుల్ ,587 ఎస్ఐ పోస్టులకు 12,91లక్షల దరఖాస్తులు
7.33 లక్షల మంది అభ్యర్థుల నుంచి 12.91 లక్షల దరఖాస్తుల స్వీకరణ
ఎస్ఐ పోస్టులకు 2.47 లక్షలు,...
హెచ్ఆర్సిని ఆశ్రయించిన ‘నీరజ్’ కేసు నిందితుల కుటింబీకులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ వ్యాపారి నీరజ్ హత్య కేసులో నిందితుల తల్లిదండ్రులు శుక్రవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. నీరజ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న తమ పిల్లలకు రక్షణ...
పోలీసులను అభినందించిన రాచకొండ సిపి
మనతెలంగాణ, హైదరాబాద్ : జాతీయ స్థాయిలో జరిగిన పోలీస్ స్పోర్ట్లో మెడల్స్ గెల్చుకున్న పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. నేరెడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం సిపి మహేష్...
మతం పేరుతో ప్రజలను రెచ్చగొడ్తున్న బిజెపి : జగ్గారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : మతం పేరుతో బిజెపి ప్రజలను రెచ్చగొడ్తోందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని మోడి రాష్ట్రానికి వస్తే తెలంగాణ పేద ప్రజలకు ఇస్తామన్న 15...
అటవీ పునరుజ్జీవన చర్యలు బాగు
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్
మనతెలంగాణ/ హైదరాబాద్ : భద్రాది కొత్తగూడెం సర్కిల్ పరిధిలోని రిజర్వు ఫారెస్ట్లో చేపట్టిన పునరుజ్జీవన చర్యలు బాగున్నాయని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్. ఎం. డోబ్రియాల్ అన్నారు....