Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
బయో ఏషియా సదస్సు హైదరాబాద్ లోనే…
హైదరాబాద్: బయో ఏషియా సదస్సుకు హైదరాబాద్ మరోసారి వేధికగా మారింది. ఈ సదస్సు ఫిబ్రవరి 24న ప్రారంభంకానుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు...
జీత భత్యాలు, భద్రత లేని కొలువు విలేఖరిది: మల్లారెడ్డి
హైదరాబాద్: జీతాభత్యాలు లేని అభద్రతతో కూడిన కొలువులో విలేఖరులు కొనసాగుతూ దీనస్థితిలో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం...
కరోనా మన కంట్రోల్ లోనే: ఎర్రబెల్లి
మన కంట్రోల్ లోనే కరోనా
ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ
హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం
ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు
ఆందోళన అనవసరం...అయినా జాగ్రత్తలు పాటిద్దాం
జ్వర సర్వే ప్రకారంగా కూడా...
హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలి: మంత్రి సబితా
హైదరాబాద్: హెచ్ఎండిఏ పరిధిలో అభివృద్ధిపై సిఎం కెసిఆర్ దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆరఆర్) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత...
ఆ 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి: కెటిఆర్
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆరఆర్) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా రూ.587 కోట్లతో ఓఅర్ఆర్ పేజ్-2 ప్రాజెక్టును సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని...
ఆడ పిల్లలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: సత్యవతి రాథోడ్
హైదరాబాద్: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆడ పిల్లల చదువులు...
మేడారానికి భారీగా భక్తజనం..
ఎక్కడికక్కడే ట్రాఫిక్ జాం
మేడారం పనులను పరిశీలించిన కలెక్టర్
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కాకముందే ఆదివారం తల్లుల దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం...
పరిశ్రమను పట్టించుకోండి
ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి
హైదరాబాద్---బెంగళూరు,
హైదరాబాద్ విజయవాడ
పారిశ్రామిక కారిడార్లను
చేపట్టేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది
ఈ రెండు కారిడార్లకు కనీసం
రానున్న బడ్జెట్లో రూ.3వేల
కోట్లు కేటాయించండి
త్వరలో కారిడార్ల...
ప్రత్యామ్నాయ ‘పట్టు’
వరికి బదులుగా భారీగా మల్బరీ సాగు
సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ప్రత్యామ్నాయ పంటల సాగులో పట్టుకు ప్రాధాన్యతనిస్తున్న రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పట్టు పరిశ్రమకు క్రమేపీ ఆదరణ పెరుగుతూ...
కొవిడ్ ‘లక్ష’ణాలు
మూడోరోజు ఫీవర్ సర్వేలో
లక్షకు పైగా మందిలో ఆనవాళ్లు
టెస్టింగ్ సెంటర్ల వద్ద తగ్గిన రద్దీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు లక్ష మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు....
పారదర్శకంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక
ఎంఎల్ఎలదే కీలకపాత్ర
మండలం యూనిట్గా అత్యధిక
విద్యార్థులున్న స్కూళ్లకు
ఆధునీకరణలో తొలి ప్రాధాన్యత
మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : మార్చి 31నాటికల్లా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు...
నీటి అవసరాలు తెలపండి
యాసంగిలో సాగు, తాగునీటికి ఎంత ఇండెంట్ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్లో నీటి అవసరాలు తెలపాలని కృష్ణానదీయాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలను కో రింది. యాసంగి సీజన్లో...
తెలుగు రాష్ట్రాలలో తగ్గని కొవిడ్ ఉధృతి
ఏపీలో 14,440 తెలంగాణలో 3,603 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 14,440 కొత్త...
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్య పండితులు,శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతీష్య సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి ఆదివారం సాయంత్రం శివైక్యం చెందారు. ఈక్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సిద్ధాంతికి ఆదివారం సాయంత్రం ఊపిరి...
మీ సేవలు వెలకట్టలేనివి
రాష్ట్ర వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు ప్రశంసల వెల్లువ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గర్భిణికి కరోనా సోకినా, నిర్మల్ జిల్లా భైంసా...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రెండోసారి కరోనా..
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. 2020 సెప్టెంబర్లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకిన విషయం విదితమే. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ముందు...
ఉద్ఘోష్ అవార్డుల ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్: నేతాజీ సుభాష్చంద్రబోస్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియంలో జన్ ఉర్జా మంచ్ ఆధ్వర్యంలో ‘ఉద్ఘోష్’ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న...
అప్పుల్లో అడుగున.. ఆర్థికంలో అగ్రభాగాన
ఆర్థిక నిర్వహణ, క్రమశిక్షణలో తెలంగాణ టాప్
నిగ్గుతేల్చిన ఆర్బిఐ నివేదిక
48శాతం అప్పులతో జమ్మూకశ్మీర్ అగ్రస్థానం, 16.1%తో ఆఖరి స్థానాల్లో తెలంగాణ, ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పెరిగిన తెలంగాణ పరపతి, రుణదాతల్లో రాష్ట్రంపై...
వడివడిగా దళితబంధు
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు
తొలిదశలో ఎంఎల్ఎల సలహాలతో 100మంది చొప్పున
లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెల 5లోగా ప్రక్రియ పూర్తి
మార్చి 7లోగా లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్ల కేటాయింపు
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల...
కాళేశ్వరం కార్పొరేషన్కు ‘ఎ’ గ్రేడ్
కేంద్ర గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు జాతీయ స్థాయిలో మరో ప్రశంస
ఆర్థిక సంస్థలకు నిర్ణీత గడువులో వాయిదాల చెల్లింపులు, ఆర్ఇసి గుర్తింపుతో మరింత పెరిగిన గౌరవం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ...