Thursday, April 25, 2024
Home Search

ఉత్తరాఖండ్‌ - search results

If you're not happy with the results, please do another search
Assam CM makes objectionable remarks on Rahul Gandhi

ఆయన పుట్టుక గురించి ప్రశ్నించామా?

రాహుల్ గాంధీపై అసోం సిఎం అభ్యంతరకర వ్యాఖ్యలు డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, వ్యాక్సిన్ల గురించి గతంలో రాహుల్ చేసిన...
Congress divides people on caste and religion:Modi

విభజించడమే కాంగ్రెస్ విధానం

  డెహ్రాడూన్: కులం, మతం, ప్రాంతం పేరిట ప్రజలను కాంగ్రెస్ విభజిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లోని కుమరో ప్రాంతానికి చెందిన అల్మోరాలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచార...
PM Modi wears Uttarakhand cap

ఉత్తరాఖండ్ టోపీ.. మణిపూర్ కండువా

వినూత్న వస్త్ర ధారణలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రతి వేడుకలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విభిన్న వస్త్రధారణతో దర్శనమిస్తుంటారు. బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన తలపై...
BJP Leaders joined in SP

బిజెపికి యుపి బిపి

మూడు రోజుల్లో 10 మంది కీలక ఒబిసి నేతల రాజీనామాలు ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఎంఎల్‌ఎల బాటలో మరికొందరు కమలనాథుల్లో కలవరం త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ప్రతికూల పవనాలు మరికొద్ది రోజుల్లో 12మంది మంత్రులు, 50మంది ఎంఎల్‌ఎలు...
Shweta Singh, Mayank Rawat sent to 14-day judicial custody

బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్

ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు...
Bulli Bai app creator Neeraj Bishnoi arrested

బుల్లి బాయ్ యాప్ సృష్టికర్త నీరజ్ అరెస్ట్

ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారు నలుగురు న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బుల్లి బాయ్ ’ యాప్ కేసులో యాప్ సృష్టికర్త , ఇంజినీరింగ్ విద్యార్థి అయిన 21...
AP top with 39.8% vaccination of 15-18 age group

పిల్లలకు వ్యాక్సినేషన్‌లో అగ్రస్థానంలో ఎపి

న్యూఢిల్లీ: దేశంలో 15-18 వయసు లోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసు ప్రారంభించిన మొదటి రెండు రోజుల్లోనే 39.8 శాతం మందికి వ్యాక్సిన్ అందచేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది....
Arvind Kejriwal Tests Positive For Covid-19

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ : కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్ ఉన్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు. అయితే కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను ఇంటివద్దనే ఐసొలేషన్‌లో చికిత్స...
Student arrested in Bulli Bai app case attends court

బుల్లి బాయ్ యాప్ కేసులో అరెస్టయిన విద్యార్థి కోర్టుకు హాజరు

ప్రధాన నిందితురాలు ఉత్తరాఖండ్‌లో అరెస్టు ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన బుల్లిబాయ్ యాప్ కేసులో బెంగళూరులో సోమవారం అరెస్టయిన ఇంజినీరింగ్ విద్యార్థి విశాల్‌కుమార్ (21)ను ముంబై సైబర్ పోలీసులు మంగళవారం...
Arvind Kejriwal promises to pay Rs 1 cr to families

అమరజవాన్ల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం

ఉత్తరాఖండ్ ప్రజలకు ఆప్ అధినేత కేజ్రీవాల్ హామీ డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విధి నిర్వహణలో మరణించిన సైనికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్...
Accused attack on police with chilli powder

పోలీసుల కళ్లలో కారం చల్లి… తప్పించుకున్న నిందితుడు

  హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లో హత్య చేసి హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న నిందితుడిన పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై అతడు కళ్లలో కారంచల్లి తప్పించుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో  జరిగింది. పోలీసులు తెలిపిన...
Harish Rawat comments on own party Congress

స్వంత పార్టీ కాంగ్రెస్‌పై హరీశ్ రావత్ వ్యాఖ్యలు

డెహ్రాడూన్ : త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రచార సారధిగా, పార్టీకి అత్యంత విశ్వాసపాత్రునిగా ఉంటున్న ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బుధవారం ఒక్కసారి పార్టీ అధిష్ఠాన వర్గంపై సంచలన...
Severe cold waves in Northwest India

చలి పిడికిలిలో వాయువ్యభారతం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం ఏడు నగరాల్లో మైనస్‌కు చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రత మంగళవారం వరకూ కొనసాగనున్న తీవ్రశీతల గాలులు న్యూఢిల్లీ : వాయువ్యభారతం చలిగాలులతో గజగజలాడుతోంది. రానున్న మూడు రోజుల పాటు తీవ్రమైన...
Supreme Court approves Char Dham Road Project

చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఆమోదం

న్యూఢిల్లీ: భద్రతా కారణాల దృష్టా చార్‌ధామ్ ప్రాజెక్టు కోసం డబుల్ లేన్ రోడ్ల వెడల్పునకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ప్రాజెక్టుపై నేరుగా తమకు నివేదికలు అందచేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎకె...
To strengthen the Congress party:Kharge

చైనా చొరబాట్లపై పాలక బిజెపిపై కాంగ్రెస్ నేత ఖర్గే ధ్వజం

  న్యూఢిల్లీ : చైనా చొరబాట్లపై రాజ్యసభ లోని విపక్ష కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే పాలక బిజెపిపై ద్వజమెత్తారు. భారత భూభాగాన్ని చైనాకు ధారాదత్తం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వం తనకు తాను బీజింగ్...
Kejriwal

‘ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన’లో అయోధ్య…

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్లకు ఉచితంగా చేసుకునే తీర్థయాత్ర పథకంలో అయోధ్య దర్శనాన్ని కూడా భాగంగా చేర్చింది. అయోధ్యను ‘ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’లో చేర్చుతామని గత...
Rajnath Singh warns Pakistan And China

ఇంచు భూమిని ఆక్రమించుకున్నా సహించం

పాక్, చైనాకు రాజ్‌నాథ్ హెచ్చరిక పితోరాగఢ్: పొరుగుదేశాలతో సత్సంబంధాలనే భారత్ కోరుకుంటోందని, అయితే తమ భూభాగంలో అంకుళం భూమిని ఆక్రమించుకోవడానికి ఎవరు ప్రయత్నించినా గట్టిగా జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్...
Petrol And Diesel Price Drop in many states

పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...
Gangotri Temple closed on 5 November

మూతపడ్డ గంగోత్రి ఆలయం

నేడు కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలూ బంద్ ఉత్తర కాశి: శీతాకాలం మొదలవడంతో ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్ర గంగోత్రి ఆలయం మహాద్వారం తలుపులను మూసివేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య గంగోత్రి మందిర్ సహ...
PM Modi prays at Kedarnath temple

కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

ఆది శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ రూ.400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు డెహ్రాడూన్/ కేదార్‌నాథ్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో పవిత్ర చార్‌ధామ్ యాత్రల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం...

Latest News