Home Search
ఓటర్ల జాబితా - search results
If you're not happy with the results, please do another search
అభ్యర్థులకు వ్యయ పరిమితి రూ.40 లక్షలే..
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు, కార్యకర్తలకు కాఫీ,...
భారత దౌత్యంపై కెనడా నీడలు
ఈ మధ్యనే ఢిల్లీలో జి20 సదస్సును ఓ పెద్ద సంబరంగా జరుపుకొని, నేడు మొత్తం ప్రపంచం భారతదేశ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తుందని చెప్పుకొంటూ పొంగిపొయాము. భారత దౌత్య విధానం గడిచిన 30...
2024 జనవరిలో పాకిస్థాన్లో ఎన్నికలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో (2024)లో జరుగుతాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్లోని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం, సంబంధిత నగదు కొరత ఇతరత్రా ఇక్కట్లతో...
ప్రతి పోలింగ్ కేంద్రానికి అధికారి : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి అధికారిని నియమించే ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ‘మేరా...
ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించాలి : వికాస్రాజ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. బహదూర్పురా, గోషామహల్, నాంపల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఆదివారం ఆయన...
మార్పులు, చేర్పులు ఉంటే సరి చూసుకోవాలి
మహబూబ్నగర్ బ్యూరో : కొత్తగా ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, ఓటరు జాబితాను సరి చూసుకోవడం వంటివి చేపట్టేందుకు ఆగస్టు 26,27 , సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక ప్రచార...
స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గద్వాల ప్రతినిధి : స్పెషల్ సమ్మరీ రివిజన్ 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26,27లో ఓటరు జాబితాలలో సవరణలు, మార్పులు , చేర్పులు చేసుకునే...
ట్రంప్కి గట్టిపోటీ తప్పదా?
‘భారతీయుల ప్రతిభ ఖండాంతరాలు దాటుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారతీయ సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారు. పలు దిగ్గజ మల్టీ నేషనల్ కంపెనీలకు భారతీయులు సిఇఒలుగా వ్యవహరిస్తున్నారు. భారత దేశాన్ని రెండు...
కేంద్రం గుప్పెట్లో ఎన్నికల కమిషన్!
కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిషన్ ఎన్నిక కమిటీ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య 11- ఆగస్టు 2023న న్యాయశాఖ మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎటువంటి చర్చకు అవకాశం...
ములుగులో దివంగత నక్సలైట్ కుమార్తె వర్సెస్ మాజీ నక్సలైట్ పోరు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం 115 మంది అభ్యర్ధులతో సిఎం కెసిఆర్ తొలి జాబితా విడుదల చేశారు. మరో నాలుగు సీట్లు త్వరలో...
5కె రన్ను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య
జనగామ ప్రతినిధి : ఓటరు నమోదు ఆవశ్యకత, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 19న జనగామ పట్టణంలోని శామీర్పేట దుర్గమ్మగుడి నుంచి ప్రారంభమై కోర్టు సెంటర్,...
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు జిల్లా ప్రతినిధి: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (ఎస్విఇఇపి) ప్రోగ్రామ్ కింద...
ఢిల్లీలో సుప్రీం తీర్పుకి విఘాతం!
కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను సమాఖ్య సంబంధాలుగా పరిగణించాలనడం ఎన్డిఎకి సారథ్యం వహిస్తున్న బిజెపి పాలకులకు బొత్తిగా నచ్చదనేది అందరికీ తెలిసిన కఠోర వాస్తవం. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా తన చెప్పుచేతల్లో...
బూత్లలో బిఎల్ఒలను నియమించుకోవాలి
నల్గొండ:జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా ఎ న్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో...
ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి
సిటీ బ్యూరో: ఓటరు జాబితాలో నమోదైన కొత్త ఓటర్ల పరిశీలనను బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఇఆర్ఓలు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ అదేశించారు....
ఈవిఎంల ద్వారా ఓటు వేసే విధానంపై విస్తృత ప్రచారం
జగిత్యాల: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తామని, అందుకోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్...
పెండింగ్ ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలి
పెద్దపల్లి: ఈ నెల 23 వరకు పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు జాబితా...
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
జగిత్యాల: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం రోజున సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం...
అభ్యంతరాలు.. సందేహాలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు
హైదరాబాద్ : నేషనల్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ పోర్టల్ ను ఉపయోగించి ఓటర్ జాబితా, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే అంశాలపై ఎన్నికల సిబ్బందికి కేంద్ర ఎన్నికల సంఘం అవగాహన కల్పించింది. మంగళవారం న్యూఢిల్లీ...
ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయండి
వరంగల్ కార్పొరేషన్: ఇంటింటి ఓటరు సర్వేను వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బిఎల్ఓ సూపర్వైజర్లు, బిల్ కలెక్టర్ల తో...