Thursday, March 28, 2024
Home Search

సంజయ్‌ - search results

If you're not happy with the results, please do another search

గిరిజనుల కల నెరవేర్చిన సిఎం కెసిఆర్

జగిత్యాల: సాగు భూమి లేక యేళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు సిఎం కెసిఆర్ పోడు పట్టాలను అందించి వారి కల నేరవేర్చారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్...
BJP's win... benefit to the people: Etala

బిజెపి గెలుపు.. ప్రజలకు లాభం : ఈటల

మనతెలంగాణ/ హైదరాబాద్ : తనపై విశ్వాసంతో రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ...
Kotha Prabhakar Reddy Lead in Dubbak

బండి సంజయ్ కు వంద కోట్లు ఎక్కడివి?

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఒక్కసారిగా ఈ కామెంట్స్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే.. గంట వ్యవధిలోనే ఢిల్లీలోని...

తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

జగిత్యాల: కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలిపేందుకు సిఎం కెసిఆర్ చేస్తున్న కృషితో కేవలం తొమ్మిదేళ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో...

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి

రాయికల్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రజలంతా ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కోరారు. రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో మీరు నేను కార్యక్రమం...
Bandi sanjay

అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే?: బండి

హైదరాబాద్: తెలంగాణ బిజెపిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ముంబయికి వెళ్లనున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే అంటూ...

మేదరుల సంక్షేమానికి కృషి

రాయికల్: తెలంగాణ ప్రభుత్వం మేదరుల సంక్షేమానికి చిత్తశుద్దితో పని చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. రాయికల్ పట్టణంలోని మేదరుల సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. సంఘ భవన...

కులవృత్తుల అభివృద్ధి ప్రభుత్వం కృషి

జగిత్యాల: కుల వృత్తుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ సంస్థల దోబీ సేవలను ఇక నుంచి రజక సొసైటీలకే కేటాయించాలని...

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, ఏ పల్లె చూసినా గతానికి, నేటికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్...

బిఆర్‌యస్‌కి ప్రజాప్రతినిధుల రాజీనామా

టేకులపల్లి : మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు బిఆర్‌యస్ పార్టికి రాజీనామా చేశారు. ఈమేరకు స్థానిక పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు బిఆర్‌ఎస్‌కి మూకుమ్మడిగా రాజీనామా...

లిమ్కా బుక్‌లో గ్రీన్ ఛాలెంజ్‌పై ఇండియా టుడే ప్రత్యేక కథనం

మన తెలంగాణ/ హైదరాబాద్ : అత్యధిక మొక్క లు నాటిన సంస్థగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు లభించిన సందర్భంలో ఇండియా టుడె ప్రత్యేక కథనం ప్రసారం చేసింది....
Bandi Sanjay and Niranjan

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ అయ్యింది

టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ హైదరాబాద్:  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మైండ్ బ్లాక్ -అయ్యిందని, ఆయనేమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. ఆయన శుక్రవారం...
Green Challenge in Limca book

లిమ్కా బుక్‌లో గ్రీన్ ఛాలెంజ్

హైదరాబాద్: అత్యధిక మొక్కలు నాటిన సంస్థగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు లభించింది. గతంలో కేవలం ఒక గంట సమయంలో అత్యధిక మొక్కలు నాటిన రికార్డును కూడా గ్రీన్...
on 25 BJP Dharna

కమలంలో తిరుగుబాట్లు..

హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపిలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది నుంచి తెలంగాణలో బలం పుంజుకుందని ఆశల్లో ఉన్న కమలం పార్టీకి కర్నాటక ఎన్నికల తరువాత...
BJP MLA Raghunandan Rao comments on CM KCR

బిజెపిలో అడుగడుగునా అన్యాయం: రఘనందన్‌రావు

హైదరాబాద్ ః బీజేపీలో తనకు అడుగడుగునా అన్యాయం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. తనను రాష్ట్ర కమిటీతో పాటు కేంద్ర కమిటీ కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ...

అన్ని మతాల అభివృద్ధికి సిఎం కృషి

జగిత్యాల: హిందూ ధర్మ పరిరక్షణ, అన్ని మతాల అభివృద్దే ధ్యేయంగా ప్రతి మతాన్ని గౌరవిస్తూ సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా...

తుపాకీ మిస్‌ఫైర్..కానిస్టేబుల్ మృతి

సిటిబ్యూరోః తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...హెడ్‌కానిస్టేబుల్ రామయ్య(46) మింట్ కాంపౌండ్ ప్రెస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే...

పదవులకే వన్నే తెచ్చిన మహనీయుడు పి.వి.నరసింహారావు

గన్‌ఫౌండ్రీ : భారత ఆర్తిక వ్యవస్థలో విప్లవాత్మకమై న సంస్కరణలకు బీజం వేసి ,కుంటుపడుతున్న వ్యవసస్థను తిరిగి ఆ ర్థిక పట్టాలెక్కించిన అపరచాణిక్యుడు పి.వి.నరసింహారావు అని బీ జేపి రాష్ట్ర క్యావర్గసభ్యుడు గడ్డం...

మౌలిక వసతులు కల్పించాలి

జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు చివరి దశలో ఉన్నందున ప్రాజెక్టు కోసం తాగునీటి సౌకర్యం, కరెంట్ సదుపాయం కల్పించాలని బుధవారం...
BJP Telangana President

బిజెపి తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై స్పందించిన తరుణ్‌చుగ్

హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడి మార్పు ప్రచారంపై బిజెపి నేత తరుణ్‌చుగ్ స్పందించారు. అధ్యక్షుడి మార్పు ఉండదంటూ ఫోన్లో స్పందించారు. బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని వెల్లడించారు. మళ్లీ మళ్లీ అధ్యక్షుడి...

Latest News